అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి కరపత్రాల కలకలం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి కరపత్రాల కలకలం చెలరేగింది.పెద్దపప్పూర్ ఇసుక రీచ్ తవ్వకాలపై అధికారులకు వ్యతిరేకంగా కరపత్రాలు వెలిశాయని తెలుస్తోంది.

 In Tadipatri Of Anantapur District There Is Once Again A Stir Of Pamphlets-TeluguStop.com

అక్రమ ఇసుక మాఫియాను ఆధారాలతో బయటపెట్టినా అధికారులు స్పందించడం లేదంటూ వెలిసిన కరపత్రాలు సంచలనంగా మారాయి.అయితే నిబంధనల ప్రకారమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.మరోవైపు గత కొన్ని రోజులుగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube