వైసీపీ పాలనలో అభివృద్ధి కరువు..: అశోక్ గజపతిరాజు

వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.యువగళంలో ప్రజా సమస్యలను నారా లోకేశ్ వెలుగులోకి తెస్తున్నారని పేర్కొన్నారు.

 Development Drought Under Ycp Regime..: Ashok Gajapathiraju-TeluguStop.com

వైసీపీ పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని అశోక్ గజపతి రాజు తీవ్రంగా ఆరోపించారు.ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాలేదన్న ఆయన ఉన్న వాటిని సైతం తరిమేశారని విమర్శించారు.

ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేశారని మండిపడ్డారు.ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube