జనసేనానితో చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి భేటీ..!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కలిశారు.ఈ మేరకు హైదరాబాద్ లో ఆయన పవన్ తో భేటీ అయ్యారు.

 Chittoor Ycp Mla Arani Met With Janasenani..!?-TeluguStop.com

అయితే ఇంఛార్జ్ ల మార్పులు చేర్పుల్లో భాగంగా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా విజయానంద రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే.దీనిపై సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

తాజాగా ఆయన జనసేనాని పవన్ తో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.దీంతో ఎమ్మెల్యే ఆరణి త్వరలో జనసేన పార్టీలోకి చేరే అవకాశం ఉందని ప్రచారం జోరందుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube