చంద్రబాబు మేనేజ్ మెంట్ పునాదులు కదిలిపోయాయి..: వైసీపీ మంత్రులు

ఏపీలోని టీడీపీపై వైసీపీ మంత్రులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.టీడీపీ అధినేత చంద్రబాబు మేనేజ్ మెంట్ పునాదులు కదిలిపోవడం వలనే ఏడుపు అంటూ మంత్రులు మేరుగ, సిదిరి, రాజన్నదొరలు ఆరోపించారు.

 The Foundations Of Chandrababu's Management Have Been Shaken..: Ycp Ministers-TeluguStop.com

న్యాయవ్యవస్థను గబ్బు పట్టించిందెవరో ప్రజలకు తెలుసని మంత్రులు అన్నారు.జగన్ పాలనకు రాష్ట్రంలోని సామాజిక వర్గాలు జై కొడుతున్నాయని తెలిపారు.

అనంతరం బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై మండిపడ్డ వైసీపీ మంత్రులు నాన్న కంటే మరిదిపై ఆమెకు మమకారం ఎక్కువైందని విమర్శించారు.రాష్ట్రంలో బీజేపీని టీడీపీకి అనుబంధ విభాగంగా మార్చారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube