వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమలో ఉద్యమం

మూడు రాజధానులకు మద్దతుగా ఏపీ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే మొన్న విశాఖలో విశాఖ గర్జన సభను విజయవంతం చేసిన విషయం తెలిసినదే.అయితే తాజాగా విశాఖ గర్జన తర్వాత అదే స్థాయిలో తిరుపతిలో వైసిపి ర్యాలీ నిర్వహించింది.

 Movement In Rayalaseema In Support Of Decentralization-TeluguStop.com

వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమలో భారీ ఉద్యమమే చేస్తున్నది.ఉద్యమం ర్యాలీలో భారీగా వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు,మంత్రులు, ఎంపీలు, కార్యకర్తలు తరలివచ్చారు.

మరి కాసేపట్లో తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ మహాసభను ప్రదర్శించునున్న వైసిపి పార్టీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube