విశాఖలో హయగ్రీవ భూముల ఆక్రమణపై ఏపీ హైకోర్టులో విచారణ

విశాఖలో హయగ్రీవ భూముల ఆక్రమణపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.హయగ్రీవ భూములను రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమిస్తోందని జనసేన నేత మూర్తి యాదవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 Inquiry In Ap High Court On The Encroachment Of Hayagriva Lands In Visakha-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.అదేవిధంగా ప్రతి వాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube