రూ.2కోట్ల ,15లక్షల,67వెయిల,130 లు.బంగారం:71గ్రాముల,500 మిల్లిగ్రాములు.వెండి:13కిలోల ,600గ్రాములు.రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి 14 రోజుల హుండీ ఆదాయాన్ని ఎక్కించడం జరిగింది.ఆలయ ఈఓ డి.కృష్ణప్రసాద్ ,కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ ఏసి చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఏ ఈ ఓ ఎస్.హారికిషన్, జయకుమారి, బి.శ్రీనివాస్, పి.నవీన్ ఆలయ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటుగా శ్రీ రాజ రాజేశ్వర సేవాసమితి వారు పాల్గొన్నారు
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/sharingcaring.png)
![Follow Us on Facebook Follow Us on Facebook](https://telugustop.com/img/social-icons/facebook.png)
![Follow Us on WhatsApp Follow Us on WhatsApp](https://telugustop.com/img/social-icons/whatsapp1.png)
![Follow Us on Twitter Follow Us on Twitter](https://telugustop.com/img/social-icons/twitter.png)
Latest Rajanna Sircilla News