14రోజుల రాజన్న ఆలయ హుండీ ఆదాయం

రూ.2కోట్ల ,15లక్షల,67వెయిల,130 లు.

బంగారం:71గ్రాముల,500 మిల్లిగ్రాములు.వెండి:13కిలోల ,600గ్రాములు.

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి 14 రోజుల హుండీ ఆదాయాన్ని ఎక్కించడం జరిగింది.

ఆలయ ఈఓ డి.కృష్ణప్రసాద్ ,కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ ఏసి చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఏ ఈ ఓ ఎస్.

హారికిషన్, జయకుమారి, బి.శ్రీనివాస్, పి.

నవీన్ ఆలయ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటుగా శ్రీ రాజ రాజేశ్వర సేవాసమితి వారు పాల్గొన్నారు.

బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాఖ్యలు వేసిన వేణుస్వామి.. షో గురించి అలా చెబుతూ?