విగ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్న డిఎస్పీ నాగేంద్ర చారి, సీఐ కృష్ణ కుమార్, ఎస్ఐ మారుతీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో దుబ్బ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక స్వామివారిని వేములవాడ డిఎస్పీ నాగేంద్ర చారి, రూరల్ సీఐ కృష్ణ కుమార్, ఎస్ఐ మారుతీ దర్శించుకున్నారు.ఈ సందర్బంగా ప్రజలందరిపై స్వామివారి దీవెనలు ఉండాలని, పాడిపంట బాగుండాలని వేడుకున్నట్లు తెలిపారు.

 Dsp Nagendra Chari Ci Krishna Kumar Si Maruti Visited Vigneswara Swami, Dsp Nage-TeluguStop.com

ఈ కార్యక్రమంలో మాసం మల్లేశo, బండి కొండయ్య, మాసం శంకరయ్య,వేల్పుల మల్లేశం,రొండి లక్ష్మణ్,మాసం విష్ణు,బండి రజినీకాంత్, మాసం అర్జున్, దయ్యాల అంజయ్య, రొండి వెంకటేష్, సూర గంగరాజు, వేమూళ్ల ప్రణయ్,బండి ప్రభాకర్,గుంట శ్రీకర్,గుంట మనితేజ, మహిళలు, తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube