వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ బర్త్డే ఉంది.ఆ సందర్బంగా పలు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయంటూ వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యింది.కనుక ఎలాంటి అనుమానం లేకుండా ఆ సినిమా టీజర్ను దిల్రాజు విడుదల చేసే అవకాశం...
Read More..Samantha Akkineni never misses a chance to update her fans about her life through her social media posts.In the latest one, she showed off her new piercings to her followers.Samantha...
Read More..amir Khan landed himself in a massive controversy after he met the Turkish First Lady.During this meeting, he praised the country and said that his wife lived in Turkey for...
Read More..India all-rounder Hardik Pandya and his wife Natasa Stankovic had taken the social media by storm after announcing that they were blessed with a baby boy on July 31.Hardik had...
Read More..Senator Kamala Harris has roped in Indian-American Sabrina Singh as press secretary for her Democratic vice-presidential campaign.First Indian-American to assume the role of a press secretary to US VP nominee,...
Read More..SP Sailaja has confirmed in a voice note that her brother SP Balasubrahmanyam (SPB) is on the road to recovery and he has been relieved of the ventilator support. Last Friday, legendary...
Read More..The Big Bull stars Abhishek Bachchan, Ileana D’Cruz, Nikita Dutta, Soham Shah, Ram Kapoor, Supriya Pathak, and Saurabh Shukla. Actor Abhishek Bachchan on Tuesday revealed the first look of Ileana D’Cruz from...
Read More..In Wuhan, life has returned to normalcy as the city which houses 11 million people lifted a strictly enforced its lockdown that lasted for 76 days.The Hubei capital hasn’t reported...
Read More..The names were decided after the National Sports Awards selection committee met on Tuesday for deciding the Rajiv Gandhi Khel Ratna, Arjuna and other national sports awards. Indian opening batsman Rohit...
Read More..Kangana Ranaut has requested the Indian government to take back the Padma Shri that Karan Johar was honored with earlier this year.She had earlier said that the director ‘totally deserved’...
Read More..The incident took place after the reactor at Nandolia Organic Chemicals in Palghar exploded.The intensity of the blast was such that the explosion was heard from as far as 8...
Read More..Sharad Pawar himself has tested Covid-19 negative in the rapid antigen detection (RAD) test that was conducted at Mumbai’s Breach Candy Hospital, Maharashtra health minister Rajesh Tope told media persons...
Read More..తెలుగులో టీవీ ఛానల్ తో సంబంధం లేకుండా తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించేటువంటి “బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈమె ఒక పక్క యాంకరింగ్ నిర్వహిస్తూనే మరోపక్క...
Read More..ప్రస్తుత కాలంలో కొందరు చేసేటటువంటి పనులను చూస్తుంటే హృదయ విదారకం కలగక మానదు. తాజాగా ఓ వ్యక్తి తన భార్య తెల్లగా లేదని దారుణంగా గొంతు నులిమి హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే స్థానిక...
Read More..After launching what it claims are the world’s most affordable feature phone (Rs 299) and television (Rs 3,999), Delhi based consumer electronic brand Detel has launched the world’s cheapest electric...
Read More..బాలీవుడ్ లో ఎప్పుడూ ఏదో ఒక విషయం పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచేటువంటి స్టార్ హీరోయిన్ “కంగనా రనౌత్” ఈ సారి మరోమారు బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత కరణ్ జోహార్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.అంతేగాక...
Read More..ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ క్యాండిడేట్ ను భారత్ లో క్లినికల్ ట్రయల్స్ జరపనుంది.ఇప్పటికే బ్రిటన్ లో ఈ వ్యాక్సిన్ పై క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నాయి.రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను భారత్ తో...
Read More..చీర మిల్లులో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయింది ఓ మహిళ.భార్య మృతదేహాన్ని చూసిన భర్త గుండె నొప్పితో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.దీంతో వారి పిల్లలు అనాథ అయ్యారు.ఒకే రోజూ తల్లిదండ్రులు చనిపోవడంతో దిక్కు తోచని స్థితితో నిలబడిపోయారు.తల్లిదండ్రులపై పడి గుండెలు పగలిలేలా రోదించసాగారు.విషయం...
Read More..ఓ మహిళ కరోనా పరీక్షలు నిర్వహించుకుంది.టెస్టుల రిపోర్టు రాకున్నా ఆమెను కరోనా వచ్చిందని కోవిడ్ అనుమానితుల ఆస్పత్రిలో జాయిన్ చేయించారు.తర్వాత రిపోర్టులో నెగిటివ్ వచ్చినా ఆస్పత్రిలోనే ఉండాలని జులూం ప్రదర్శించారు.దీంతో ఆ మహిళ మీడియాను ఆశ్రయించడంతో అసలు విషయం బయట పడింది....
Read More..ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఎక్కువ మంది ఇంటి పట్టునే ఉంటున్నారు.దీంతో కాలక్షేపం కోసం స్మార్ట్ ఫోన్లని బాగానే వినియోగిస్తున్నారు.ఇందులో ఇంతమంది ఆన్లైన్ లో చాటింగ్ చేయడం, వీడియోలు చూడడం వంటి వాటికి బాగా అలవాటు పడ్డారు.ఈ...
Read More..గత కొద్ది కాలంగా టాలీవుడ్ ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని కుల చిచ్చు వివాదాలతో సతమతమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ కుల చిచ్చులో రామ్ పోతినేని కి ఎలాంటి సంబంధం లేకపోయినా అతడిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారని...
Read More..బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రముఖ సెలబ్రిటీల కూతురు లేదా కొడుకులకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అయితే 2018 సంవత్సరంలో బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ కేదార్ నాథ్ అనే చిత్రం ద్వారా...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన “7/జి బృందావన కాలనీ” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టువంటి హీరోయిన్ “సోనియా అగర్వాల్” గురించి తెలుగు ప్రేక్షకులకి చేయాల్సిన అవసరం లేదు.అయితే అంతకు...
Read More..తెలుగులో ప్రస్తుతం “టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్” మహానటి చిత్ర ఫేమ్ దర్శకుడు “నాగ్ అశ్విన్” దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.కాగా ఈ చిత్రం “సైన్స్ ఫిక్షన్” తరహాలో ఉండబోతుందని అందువల్లనే ఈ...
Read More..బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి ఎంతగా కలకలం సృష్టించిందో అందరికీ తెలిసిందే.అయితే తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఆయన మాజీ సిబ్బంది అంకిత్ ఆచార్య సంచలన వ్యాఖ్యలు చేశాడు....
Read More..తెలుగులో మాయ అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన హీరోయిన్ “నందిని రాయ్” తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఈమె అత్యంత కొద్దీ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించిన “బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో” రెండవ సీజన్ లో...
Read More..అప్పట్లో పలు ఫ్యామిలీ ఓరియంటెడ్ మరియు ఎమోషనల్ తరహా చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా వెలుగొందిన “సీనియర్ హీరో జగపతి బాబు” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఒకానొక సమయంలో జగపతి హీరోగా అవకాశాలు లేకపోవడంతో...
Read More..ప్రస్తుత కాలంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇంతటి క్రూరమైన ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామా అనే సందేహం కలగక మానదు. తాజాగా ఓ మహిళ తన కన్న కొడుకు కోరిక తీర్చడం కోసం అభం శుభం తెలియని ఓ మైనర్ బాలిక పై అత్యాచారం...
Read More..సినిమా స్టైల్ లో పోలీసుల బండి వేసుకుని దోపిడికి పాల్పడ్డారు కొందరు దొంగలు.ఓ వ్యక్తి పెళ్లి కోసం దాచుకున్న డబ్బుతో భూమి కొనుగోలు చేయాలని బ్రోకర్ తో సంప్రదింపులు జరిపాడు.భూమిని చూడటానికి వెళ్తున్న క్రమంలో కొందరు పోలీస్ వాహనంతో దిగి డబ్బులను,...
Read More..మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కానుకగా అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.ఈనెల 22న పుట్టిన రోజు జరుపుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి మూవీ ఫస్ట్లుక్ మరియు మోషన్ పోస్టర్ను విడుదల చేయబోతున్నట్లుగా ఆ సినిమాకు ఒక నిర్మాత అయిన రామ్ చరణ్ ప్రకటించాడు.చిరంజీవి 152వ...
Read More..దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది.రోజూ వేలల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.ప్రతి ఒక్కరిలోనూ కరోనా భయం వెంటాడుతోంది.రాజకీయ నాయకుల్లో కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది.కేసుల సంఖ్య పెరిగినా కోలుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది.ప్రభుత్వం...
Read More..కరోనా మహమ్మారి తో వింత వింత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.ఈ మహమ్మారి పేరును వాడుకొని కొందరు వ్యాపారాలు చేస్తుంటే కొందరేమో వింత ఆఫర్ లు ఇస్తున్నారు.ఇంతకీ ఆ వింత ఆఫర్ లు ఏంటి అని అనుకుంటున్నారా.కస్టమర్ లను ఆకర్షించాలన్న ఉద్దేశం తో ఒక...
Read More..గత కొద్ది కాలం నుండి ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకర్స్ హ్యాక్ చేయడం మొదలుపెట్టారు.ఇలా వారు హ్యాక్ చేసి ప్రముఖుల సోషల్ మీడియా నుండి అనవసరమైన పోస్టులు చేయడం, లేదా తప్పుడు సమాచారాన్ని చేరవేయడం వంటి పనులు చేస్తున్నారు.ఇలా అనేక...
Read More..టీమిండియా పరిమిత ఓవర్ల మ్యాచ్ లకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ క్రీడారంగంలో అత్యున్నత స్థాయికి ఇచ్చే పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న కు ఎంపికయ్యాడు.ఈ విషయాన్ని నేడు సెలెక్షన్ ప్యానెల్ సమావేశంలో ఖరారు చేయడం జరిగింది.రోహిత్ శర్మ...
Read More..కొందరు దొంగలు తెలివిగా ఆలోచిస్తున్నాం అనుకోని అతి తెలివిగా ఆలోచిస్తుంటారు.అలానే ఒక దొంగ ఇల్లంతా దోచి చేపల పులుసు తిని నిద్రపోయినట్టు ఇప్పుడు ఓ దొంగ అలానే చేశాడు.ఈ దొంగతనం చూశాక అనిపిస్తుంది.ఎంత పెద్ద దొంగకి అయినా ఆవగింజ అంత బ్రెయిన్...
Read More..Megastar Chiranjeevi-Koratala Siva combo is all set to rock from August 22. The much-awaited film of Tollywood in the combination of Megastar Chiranjeevi and Koratala Siva is all preparing to...
Read More..బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ మృతిపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇంకా ఈ నేపథ్యంలోనే సుశాంత్ సింగ్ రాజపుత్ బ్యాంకు ట్రాన్సక్షన్స్ పై దర్యాప్తు జరుపుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఈడీ నిన్న సుశాంత్ తండ్రి కేకే సింగ్ స్టేట్మెంట్ను రికార్డు చేసారు.ఢిల్లీ...
Read More..The fantasy sports platform Dream 11 clinched the deal with INR 222 crore. After Vivo stepped back from the sponsorship, there has been heavy competition for the title sponsorship between...
Read More..ప్రస్తుతం సమాజంలో మహిళలపై వేధింపులు తగ్గడం లేదు.అధికారులు సైతం వేధింపులకు పాల్పడుతున్నారు.ఇటీవల ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్పందించారు.గత కొద్ది నెలలుగా స్పెషల్ బ్రాంచ్ లో ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న చందర్...
Read More..ఇష్టం లేని పెళ్లి చేసుకుని మరుసటి రోజు ప్రియుడి దగ్గరికి వెళ్లింది.భర్త కట్టిన తాళిని తీసేసి ప్రియుడు కట్టిన తాళితో పోలీసుల ముందు హాజరైన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మొదటి భర్త ఆత్మహత్యా యత్నానికి...
Read More..తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముంపు ప్రాంతాల ప్రజలను తరలించి సహాయక చర్యలు తీసుకుంటోంది.కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతి పెరగడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టింది.తెలంగాణలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో...
Read More..టీఆర్ఎస్ నాయకుడు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మరణించారు.ఈ రోజు ఉదయం హఠాత్మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు.2014లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి టీఆర్ఎస్ నేత...
Read More..కరోనా నేపథ్యంలో ఏ కార్యక్రమాలు చేపట్టాలి అన్నా కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది.మరో ఏడాది కరోనా తోనే సహజీవనం చేయాలి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో చాలా రాష్ట్రాలు కనీస జాగ్రత్తలు పాటిస్తూ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.ఈ...
Read More..ప్రపంచదేశాలకు కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్.ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే.గత ఏడాది డిసెంబరులో ఎక్కడో చైనాలోని వూహాన్ నగరంలో వెలుగు చూసిన ఈ ప్రాణాంతక కరోనా.తక్కువ సమయంలో ప్రపంచంలోని అన్ని దేశాలు విస్తరించడంతో పాటు లక్షల...
Read More..దేవదాసు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మది గెలుచుకుంది గోవా బ్యూటీ.ఈ సినిమాలో ఇలియానా తన అంద చందాలతో కుర్రకారులకు మతి పోగ్గోటింది ఇలియానా.ఈ సినిమాతో ఆమెకి మంచి గుర్తింపు రావడంతో మహేష్, పూరి కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సినిమాతో ఈ...
Read More..కరోనా వైరస్ను నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి.ఇప్పటికే కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ ట్రయల్స్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ట్రయల్స్లో భాగస్వాములు కావాలని భారత సంతతితో పాటు ఇతర జాతులను యూకె ప్రభుత్వం కోరింది.ఇందుకు...
Read More..A Texas man who was admitted to the Methodist Hospital in San Antonio married his fiancée even though he was battling Covid-19. Carlos Muniz and his fiancée, Grace Leimann, got married...
Read More..కరోనా నేపథ్యంలో ప్రపంచమే స్తంభించి పోయినట్లు అయిన ఈ పరిస్థితుల్లో క్రికెట్ అభిమానుల్లో ఐపీఎల్ 13 వ సీజన్ రూపంలో హుషారు తీసుకువచ్చింది.ఎప్పుడో మార్చి లో ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది.అయితే తాజాగా సెప్టెంబర్...
Read More..ఇటీవల కాలంలో పాములు ఎక్కడ అంటే అక్కడ ప్రత్యక్షం అవుతున్నాయి.కొన్ని చోట్ల అయితే పాములు గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి.ఇంకా అలానే ఇప్పుడు కూడా ఓ పాము టాయిలెట్ లో కనిపించి అల్లకల్లోలం చేసింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఓ పాము టాయిలెట్ లోకి దూరింది....
Read More..8 నెలలలో ప్రపంచమంతా అన్ని విధాలుగా నాశనం అయ్యింది.ఇలా నాశనం అవ్వడానికి కారణం చైనాలోని వుహాన్ నగరం.ఎందుకంటే చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ఆ నగరం నుంచి మెల్లగా వ్యాపిస్తుంది దేశం అంతా వ్యాపించి ప్రపంచ దేశాలకు వ్యాప్తి...
Read More..కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిని బలి తీసుకుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లమందికిపైగా కరోనా వైరస్ వ్యాప్తి చెందింది.ఈ కరోనా వైరస్ కు ఇప్పటి వరకు ఏకంగా 7 లక్షలమందికిపైగా వ్యాపించింది.కరోనాతో పోరాడి విజయం సాధించినవారు...
Read More..దేశంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంది.ఈ మహమ్మారి సామాన్య ప్రజల నుండి సెలెబ్రెటీల వరకు ఎవరిని వదలడం లేదు.ఈ వైరస్ కారణంగా చాలమంది ప్రాణాలు ప్రాణాలు కోల్పోయారు.మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.కొన్ని రోజుల క్రితం ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం,...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో పాటు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నారన్న సంగతి అందరికీ విధితమే.అయితే మంగళవారం సాయంత్రం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ప్రభాస్ తో కలిసి సినిమా తీస్తున్నానని మూవీ పోస్టర్ కూడా...
Read More..అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు, టీవీలు అందించే ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ డీటెల్ తాజాగా కొత్తగా ఎలక్ట్రానికి స్కూటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ప్రపంచంలోనే అత్యంత సరసమైన ధరతో ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ ను ఆవిష్కరించింది.ఈ స్కూటర్ కు డీటెల్...
Read More..దేశ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా వినియోగదారులకు హైఅలెర్ట్.ఎందుకు ఈ అలర్ట్ అనుకుంటున్నారా.అక్కడికే వస్తున్న.ఇకపై ఏటీఎం నుంచి విత్ డ్రా చేసే సమయంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి.ముఖ్యంగా డబ్బులు డ్రా చేసిన సమయంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే భారీగా...
Read More..అమెరికాలో ఉన్నత విద్య చదివి తర్వాత మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలని లక్షలాది మంది భారతీయ యువత కల.అయితే వీసా నిబంధనలు కఠినతరమవుతూ ఉండటంతో పాటు అనేక వ్యయప్రయాసల కారణంగా పలువురు దొడ్డిదారిన అగ్రరాజ్యంలో అడుగుపెడుతున్నారు.ఈ ప్రయత్నంలో అక్కడి అధికారుల...
Read More..బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నటనతో బాలీవుడ్ లో ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్న కంగనా రనౌత్ రీల్ లో మాత్రమే కాకుండా రియాలిటీలోను వివిధ అంశాలపై స్పందిస్తుంటుంది.దీంతో బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా...
Read More..ఉరకలెత్తే ఉత్సాహంతో పార్టీని పరుగులు పెట్టించే అవకాశం ఉన్నా.తెలుగుదేశం పార్టీలో యువ రాజకీయ నాయకులంతా సైలెంట్ అయిపోయారు.ఎవరికి వారు తమకు ఎందుకు వచ్చిందిలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.పార్టీ తమకు ఏం చేసింది అనే అభిప్రాయంతోనే ఎక్కువమంది ఉన్నారు తప్ప, పార్టీ కోసం తాము...
Read More..కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు డాక్టర్లు, మెడికల్ సిబ్బంది చేస్తున్న కృషి మరువలేనిది.ప్రాణాలను సైతం పణంగా పెట్టి వారు చికిత్స అందిస్తున్నారు.ఈ క్రమంలో ఇప్పటికే పలువురు వైద్యులు కోవిడ్ బారినపడి మరణించగా.మరికొందరు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.డాక్టర్ల సేవలను గుర్తిస్తూ...
Read More..కొడుకు పుట్టినప్పటి నుంచి పెద్దవాడు అయ్యే వరకు అమ్మప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు.కొడుకు ఎంత ఎదిగిన ప్రతి తల్లికి తన కొడుకు చిన్న పిల్లాడిలానే కనిపిస్తుంటాడు.పెద్దవాళ్లైన తర్వాత కొడుకు ప్రేమలో మార్పు కనిపిస్తుందేమో కానీ తల్లి ప్రేమలో ఎలాంటి మార్పు కనిపించదు.తల్లి...
Read More..మెగా డాటర్.ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె నటి నిహారిక కొణిదెల వివాహా పనులు ప్రారంభమయ్యాయి.ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న నిహారిక పెళ్లి ఘడియలు దగ్గరపడ్డాయి.దీంతో శ్రావణ సోమవారం నాడు పసుపు దంచే కీలక కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ ముఖ్య ఘట్టానికి మెగా కుటుంబంలోని మహిళలందరూ...
Read More..ప్రముఖ ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందిస్తోంది.ఈ నెల 22వ తేదీన జరిగే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గణేషోత్సవ్ సేల్ ని ప్రారంభించింది.ఈ ఆఫర్ ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగుతుందని సంస్థ...
Read More..టాలీవుడ్ అగ్రతార సమంత అక్కినేని కరోనా కాలం లో తన ఖాళీ సమయాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకొని కూరగాయలను, ఆకుకూరలను పండించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.ఈషాక్రియ యోగా కూడా చేసి తన ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుచుకున్నారు.దాదాపు నాలుగు నెలల పాటు ప్రతిరోజూ...
Read More..కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల ప్రాణాంతక కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే.దీంతో ఆయనకు గురుగ్రాంలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స అందించారు.అనంతరం పరీక్షలు చేయగా.నెగటివ్ వచ్చిందని స్వయంగా అమిత్ షానే సోషల్ మీడియా వేధికగా తెలియజేశారు.ఈ క్రమంలోనే...
Read More..పెంపుడు కుక్కలు చేసే చిలిపి పనులు వీడియోలు నెట్టింట ఎలా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ కుక్కకు సంబందించిన వీడియో కూడా నెట్టింట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ వీడియో చూస్తే మీరు కూడా...
Read More..కరోనా కాలం నడుస్తుంది.ఎక్కడ చైనా ప్రజలో ఏమో కానీ మనుషుల పద్ధతులు అన్ని మార్చేశారు.మన బతికేది ఆ నలుగురు మొయ్యడానికే అని పెద్దలు అనేవాళ్ళు.ఈ కరోనా వైరస్ పుణ్యమా అని ఆ నలుగురు కూడా లేకుండా పోయారు.కొందరు తోపుడు బండిపై శవానికి...
Read More..సరిలేరు నీకెవ్వరు లాంటి సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో సర్కారు వాటి పాట సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి రెడీ అయ్యారు.ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.భారీ బడ్జెట్ తో ఈ...
Read More..మొక్కజొన్న లోడ్ వేసుకుని ఓ లారీ పెట్రోల్ బంక్ లో ప్రవేశించింది.ఆకస్మాత్తుగా లారీ టైర్ పగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.లారీ మొత్తం దగ్ధమైంది.దీంతో పెట్రోల్ బంక్ కి కూడా మంటలు వ్యాపించడంతో పెట్రోల్ లో రీడింగ్ మిషన్ కాలిపోయింది.దీంతో ఘటనా స్థలానికి...
Read More..తెలంగాణ రాష్ట్రంలో కరోనా హైరానా పుట్టిస్తోంది.వైరస్ తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా మళ్లీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.వేలల్లో కేసులు నమోదవుతునే ఉన్నాయి.ప్రభుత్వం రోజూ యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించి, కరోనా పాజిటివ్ వచ్చిన వారిని హోం క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తోంది.కేసులు...
Read More..ఏపీలో బలమైన పార్టీగా ముద్ర వేయించుకునేందుకు బీజేపీ పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు.2024 ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధించి ఏపీలో బీజేపీ జెండా రెపరెపలాడించాలని చూస్తోంది.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్, మిగతా ప్రాంతీయ పార్టీలకు ఎలాగూ...
Read More..పరిశ్రమల్లో రియాక్టర్లు పేలి అగ్ని ప్రమాదాలు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.లెబినాల్ దేశంలో ప్రమాదం సంభవించి వందల్లో ప్రాణాలు పోయాయి.ఏపీ రాష్ట్రంలో రెండు సార్లు ప్రమాదాలు సంభవించాయి.ఈ ఘటనలు మరిచిపోక ముందే మరో కెమికల్ ఫ్యాక్టరీలో...
Read More..ఏపీలో కరోనా కేసులు చాప కింద నీరులా వ్యాప్తి చెందుతున్నాయి.రోజూ కరోనా కేసులు వేలల్లో నమోదవుతున్నాయి.ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాలు, జైళ్లు, ప్రస్తుతం ఆలయాల్లో ఈ సంఖ్యలో కొనసాగుతూనే ఉంది....
Read More..Amit Shah has been taken to AIIMS for monitoring his post Corona condition. Home Minister Amit Shah is admitted to AIIMS last night around 2 am to observe his condition...
Read More..కొందరివాడిగా కాదు, అందరివాడిగా ఉంటాను అంటూ, చెబుతూనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.చెప్పినట్టుగానే తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టాను అంటూ పవన్ మొదట్లో హడావుడి చేశారు.ఈ సందర్భంగా ఎక్కడా కుల...
Read More..A newly married girl hangs herself in the depression of Covid-19. The grief caused by the fear of Covid-19 is more than the infection of the virus has caused.Several people...
Read More..ప్రజల మీద అత్యంత ప్రభావం చూపే రంగాలలో ఒక్కటైన సినీరంగం లోని ప్రముఖులు ఏది చేసినా అది వెంటనే వైరల్ అయిపోతుంది.అందుకే అలాంటి సినీ రంగంలో రాణించే హీరోలు,హీరోయిన్స్ మిగతా సాంకేతిక నిపుణులు తమ విషయాలను చాలా సీక్రెట్ గా ఉంచుతారు.మరి...
Read More..టీడీపీ మరియు వైసీపి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మధ్య వ్యవహారం రోజురోజుకీ ముదురుతుంది.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తుందని ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు...
Read More..కష్ట సమయంలో యావత్ ప్రపంచం తనని దూరం చేసిన తనకు అండగా నిలిచిన సౌదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి వారితో ఉన్న సత్సంబంధాలను పాకిస్తాన్ నాయకులు దెబ్బతీశారు.ప్రస్తుతం వాటిని సరి చేయడానికి మిలటరి జనరల్ బజ్వా రియాద్ కు పయనమయ్యారు.ఇక చైనా...
Read More..2019 సార్వత్రిక ఎన్నికలలో బిజేపిని గద్దె దించడానికి దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ప్రధాన అభ్యర్థి ఎవరో ప్రకటించకుండా కాంగ్రెస్ తో జట్టుకట్టాయి.దేశంలో మళ్లీ సంకీర్ణ శకాన్ని తీసుకురావాలని ఆ పార్టీలు ప్రయత్నించాయి కాని దీనికి ప్రజలు ఏ మాత్రం అంగీకరించలేదు...
Read More..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది.నిన్న మొన్నటి వరకు ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శించుకున్న ఇరు వర్గాలు.ఇప్పుడు కేంద్రాన్ని ముందు పెట్టి కొట్టుకుంటున్నారు.అధికారపక్షం వైసీపి ప్రతిపక్షంలో...
Read More..A wife, who is in a relationship with the husband’s friend, allegedly killed her husband for 20 lakhs. A terrible incident happened at Cherukupalli in Guntur has caused nervousness among...
Read More..ఏపీలో టీడీపీ కి విషయం అర్థం అయిందో లేదో తెలియదు గాని, చాపకింద నీరులా బీజేపీ ఏపీలో విస్తరిస్తూ వస్తోంది.అధికార పార్టీ వైసీపీని పూర్తిగా పక్కన పెట్టి దృష్టి మొత్తం తెలుగుదేశం పార్టీ పైనే పెట్టినట్టుగా కనిపిస్తోంది.ఈ మేరకు బిజెపి అగ్ర...
Read More..అమెరికాలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల నేతలు హోరా హోరా పోటీ పడుతున్నారు.కమలా హారీస్ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎంపిక కావడంతో ఆమె మరింత దూకుడు పెంచారు.అధ్యక్ష అభ్యర్ధి బిడెన్ ట్రంప్ పై అస్త్రంగా వదిలిన కమలా హారీస్...
Read More..చింత చచ్చినా పులుపు చావదనే సామెత సరిగ్గా అమెరికాలో జరిగే సంఘటనలకి సరిపోతుంది.ఒక పక్క అమెరికాలో ప్రజలు కరోనా మహమ్మారి కారణంగా గుండెలు చేత్తో పట్టుకుని బ్రతుకుతున్నారు.ఈ మహమ్మారి ఎప్పుడు వదిలిపోతుంది మళ్ళీ ఎప్పుడు మంచి రోజులు వస్తాయో అంటూ ఆశగా...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజాగా భీష్మ సినిమాతో సాలిడ్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఇదే స్పీడ్ తో ఏకంగా నాలుగు సినిమాలని నితిన్ లైన్ లో పెట్టాడు.అందులో హిందీలో ఆయుష్మాన్ హీరోగా తెరకెక్కిన అందాదున్ రీమేక్ కూడా ఒకటి.ఈ...
Read More..ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఒక వర్గం మీద తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది.అందులో సెలబ్రిటీ కుటుంబాల నుంచి వచ్చి స్టార్స్ అయిన నటులపై సుశాంత్ అభిమానులతో పాటు, నెపోటిజంని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారు...
Read More..ఇప్పుడు సినిమా సరిహద్దులు పూర్తిగా చెరిగిపోయాయి.ప్రాంతీయ భాషా సినిమాల హవా ఇప్పటి వరకు ఉంటే ఇప్పుడు సినిమా అనేది ప్రాంతీయ బాషా అనే పరిధులని దాటి పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషా ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతుంది.బాహుబలితో జక్కన్న...
Read More..టాలీవుడ్ లో స్టార్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న పూరీ జగన్నాథ్ ఇప్పటికి తన స్పీడ్ ని అలాగే కొనసాగిస్తున్నారు.కెరియర్ లో ఈ మధ్య కొన్ని ఫ్లాప్ లు పడిన మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ తో తనని తాను...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఎన్నడూ లేనంత వేగంగా వరుస సినిమాలు చేయడానికి దర్శకులకి ఒకే చెబుతున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తుంది.రాజకీయాలలో బిజీగా ఉన్న కూడా తక్కువ టైంలో వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని పవన్...
Read More..కరోనా వైరస్ నియంత్రించేందుకు లాక్ డౌన్ అమలు చేసిన సంగతి తెలిసిందే.లాక్ డౌన్ సమయం నుంచి ప్రజలు ఎవరు లేరనుకొని అటవీ జంతువులు అన్ని రోడ్లపైకి వచ్చి కనువిందు చేశాయ్.కొన్ని జంతువులు మనుషులపైన, పెంపుడు జంతువులపైనా దాడులు కూడా చేశాయ్.ఎన్నడూ చూడని...
Read More..కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు ఫేస్ మాస్కు వేసుకొని బయటకు వస్తున్నారు.కరోనా వైరస్ ని ఎదుర్కోవాలంటే ఫేస్ మాస్కు, శానిటైజర్ తప్పనిసరి.అందుకే అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తున్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే మరో నటి కూడా ఫేస్ మాస్కు...
Read More..సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న అందాల భామ అనుష్క శెట్టి. ఈ అమ్మడు ఇప్పటికి తన స్టామినాతో దూసుకుపోతుంది.ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా రేంజ్ లో చేసిన నిశ్శబ్దం సినిమా రిలీజ్ కి రెడీగా...
Read More..టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవలే తండ్రి అయినా సంగతి తెలిసిందే.ఈ సంవత్సరం ప్రారంభంలో నిశ్చితార్ధం చేసుకున్న నటాషా, హార్దిక్ పాండ్యాలకు పెళ్ళికి ముందే తల్లి తండ్రులు అయ్యారు.వీరి ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన కొడుకుకు అగస్త్య అని పేరు పెట్టారు.ఈ...
Read More..ఈ వార్త నిజంగానే శుభవార్త అనే చెప్పాలి.ఎందుకంటే అమెరికా సీటిల్ నుంచి ఓ చేపల బోటు ప్రయాణం కొనసాగించగా వారికి కరోనా వైరస్ అసలు సోకలేదట.ఎందుకంటే వారికీ గతంలోనే కరోనా వైరస్ సోకి రికవరీ అయ్యిందట.ఇంకా దీనిపై అమెరికాలో చిన్నపాటి పరిశోధన...
Read More..తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు సినిమా స్టార్స్ తో కళకళలాడుతుంది.చాలా రోజుల తర్వాత మరల వారి ఆధిపత్యం కనిపిస్తుంది.నిజానికి తమిళనాడులో ప్రాంతీయ రాజకీయాలు మొదలైంది సినిమా స్టార్స్ తోనే అనేది చాలా మంది నమ్ముతారు.ఎంజీ రామచంద్రన్ నుంచి మొదలు పెడితే తమిళనాడుని ఇంతకాలం...
Read More..కాలం మారింది.ఈ కాలంలో శారీరిక శ్రమ కంటే మానసిక శ్రమే ఎక్కువ ఉంటుంది.ఇంకా కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రోజుకు కనీసం 100 అడుగులు కూడా వెయ్యకుండా ఎక్కడ పడుకున్నవారు అక్కడ.ఎక్కడ కూర్చున్న వారు అక్కడ కూర్చుంటున్నారు.ఉదయం లేచిన సమయం...
Read More..మురుగదాస్ శిష్యుడుగా కోలీవుడ్ లో రాజారాణి సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి అట్లీ.మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ దర్శకుడు తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస హిట్స్ తో సక్సెస్ ఫుల్ దర్శకుడుగా కోలీవుడ్...
Read More..టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నిలబడటానికి చాలా రోజుల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.నటుడుగా ఇప్పటికే తనని తాను ప్రూవ్ చేసుకున్న సందీప్ హీరోగా మాత్రం ఫెయిల్యూర్స్ తో సహవాసం చేస్తున్నాడు.రీసెంట్ గా వచ్చిన తెనాలి రామకృష్ణ కూడా...
Read More..ఏ ఉద్యోగి అయినా జీతం పెంచకపోతే ఏం చేస్తాడు? మహా అయితే అక్కడ ఉద్యోగం మానేసి ఇంకో చోటా చేరుతాడు.అది కాదు అంటే అక్కడే జీతం పెంచేవరకు అలాగే పని చేస్తాడు.కానీ ఓ వ్యక్తి మాత్రం ఎన్నిసార్లు జీతం పెంచమని అడిగినా...
Read More..దుకాణానికి బేడీలు వేశారా ? ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యంగా వేసినప్పటికి మీరు చదివింది నిజమే.రిటైర్ అయినా ఓ పొలిసు ఉద్యోగి తన వద్ద ఉన్న బేడీలను ఇలా ఉపయోగిస్తున్నాడట.అసలు కథలోకి వెళ్తే.మహబూబ్నగర్ బండమీదపల్లి చౌరస్తా సమీపంలో ఉన్న ఓ దుకాణానికి...
Read More..బిగ్ బాస్ 4.స్టార్ మాలో ప్రసారం అయ్యే ఈ షో గత మూడు సీజన్ లు సూపర్ హిట్ అయ్యింది.ఇంకా ఈ నేపథ్యంలోనే ఈ సీజన్ 4 త్వరలోనే ప్రారంభం కానుంది.దీంతో ఇన్నాళ్లు ఈ షోలో హోస్ట్ ఎవరు అని ఆసక్తిగా...
Read More..సాధారణంగానే కొన్ని సరస్సులు కొన్ని కారణాల కారణంగా రంగు మారుతుంటాయి.ఆ ప్రాంతాల్లో ఉండే కెమికల్స్ కారణంగా అవి రంగులు మారుతుంటాయి.ఇంకా ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం అయినా అమెరికాలోని ఓ సరస్సు ఉన్నట్టుండి నీలం రంగులోకి మారిపోయింది.ఈ విషయాన్ని అమెరికాకు చెందిన జాయింట్...
Read More..ఉత్తర కొరియాలో ఎన్ని కఠినమైన నియమాలు ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆ దేశ అధ్యక్షుడు కిమ్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఎవరికి తెలియదు.అతని ఆదేశం లేనిదే ఎవరు ఏం చెయ్యరు.అతను తీసుకునే నిర్ణయాల కారణంగా ఎంతోమంది...
Read More..అక్కినేని నాగార్జున డబుల్ రోల్ లో నటించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా ఏళ్లు అవుతోంది.ఆ సినిమా వచ్చిన సమయంలోనే బంగార్రాజు పాత్రను బేస్ చేసుకుని అదే టైటిల్తో సినిమా చేయాలని నాగార్జున భావించాడు.అందుకోసం కథను...
Read More..విజయ్ దేవరకొండకు ఈ స్థాయి క్రేజ్ రావడానికి కారణం ఏ సినిమా అంటే ఖచ్చితంగా వెంటనే వినిపించే పేరు ‘అర్జున్ రెడ్డి’.ఆ సినిమా అడల్ట్ కంటెంట్ ఉన్నా కూడా అద్బుతమైన రెస్పాన్స్ను దక్కించుకుంది.బాలీవుడ్ వర్గాల వారితో పాటు అన్ని వర్గాల వారిని...
Read More..మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఈమద్య కాలంలో స్టార్ హీరోల బర్త్డేల సందర్బంగా కొన్ని రోజుల ముందుగానే ఆ స్టార్కు చెందిన కామన్ డీపీ అనేది విడుదల చేస్తూ ఉన్నారు.మెగాస్టార్ చిరంజీవి కామన్ డీపీని కూడా భారీ...
Read More..సినిమాలతో పరిచయం అయ్యి బిగ్బాస్తో మరింత ఫేమస్ అయిన తెలుగు అమ్మాయి తేజస్వి ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.ఈ అమ్మడు చేస్తున్న సోషల్ మీడియా పోస్ట్లతో రచ్చ రచ్చ అవుతోంది.హాట్ ఫొటో షూట్స్ను షేర్ చేస్తు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.తెలుగుతో...
Read More..కన్నడ స్టార్ యష్ నటించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే తేడా లేకుండా ఇండియన్ సినీ అభిమానులు ఎక్కడ ఉన్నా కూడా ఆకట్టుకుంది.ఇదో కొత్త తరహా అద్బుతమైన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అంటూ...
Read More..బాలీవుడ్ యంగ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య విషయం ఆయన అభిమానులను తీవ్రంగా కలచి వేసింది.ఆయన మృతి విషయంలో చాలా మంది చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సమయంలో సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్ వ్యక్తం...
Read More..ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఈమద్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాడు.ఆయన చేస్తున్న వ్యాఖ్యల కారణంగా నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.గతంలో ఎప్పుడు కూడా రామ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు.తన బాబాయికి చెందిన రమేష్ ఆసుపత్రి వార్తల్లోకి రావడంతో...
Read More..శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఇటీవలే కత్తి మహేష్పై కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే.అతడిని పోలీసులు రిమాండ్ కు తరలించారు.కత్తి మహేష్ విషయం మరిచి పోకుండానే మరో అరెస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారింది.హీరోయిన్...
Read More..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో ఆల్ ఇండియా స్టార్ అయిన విషయం తెల్సిందే.ఆయన ప్రస్తుతం రాధే శ్యామ్ చిత్రంలో నటిస్తున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.ఇదే సమయంలో ప్రభాస్ మహానటి ఫేం...
Read More..Filmmaker Priyadarshan’s daughter Kalyani’s friendship with Mohanlal’s son Pranav has always been the talk of the town.A couple of years ago, Kalyani Priyadarshan had slammed the rumors about her love...
Read More..The Telangana intermediate board which announced digital classes for the students from August 17 has now taken a U-turn saying that no classes — either digital or physical will be...
Read More..కోలీవుడ్ ప్రముఖ హీరో విజయ్ కి ఇటు తెలుగులో అటు తమిళంలో మంచి మార్కెట్ ఉంది. ఈ మధ్య కాలంలో విజయ్ సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద కూడా బాగానే వసూలు చేస్తున్నాయి.దీంతో విజయ్ ప్రస్తుతం వరుస హిట్లతో బాగానే దూసుకుపోతున్నాడు.అయితే ఈ మధ్య...
Read More..A woman in Bahrain seen smashing statues of the Hindu deity Lord Ganesha in a video published online has been charged with intentional damage and publically insulting a religious symbol. The police...
Read More..ప్రస్తుత కాలంలో కొందరు సెలబ్రెటీల గురించి ఏదైనా ఓ వార్త బయటకు వచ్చింది అంటే చాలు వాటి గురించి లేనిపోని కథనాలు అల్లి నిజమా కాదా తెలుసుకోకుందా ప్రచారాలను చేస్తుంటారు.దీంతో తాజాగా టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ మలయాళ సినీ పరిశ్రమకు చెందినటువంటి...
Read More..తన హాస్యంతో దాదాపుగా మూడు తరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించిన అలాగే ఇప్పటికీ నవ్విస్తున్న “ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే బ్రహ్మానందం దాదాపుగా సీనియర్ నుంచి...
Read More..టాలీవుడ్ లో ప్రస్తుతం కన్నడ బ్యూటీ రష్మిక మందన్న వరుస హిట్లతో దూసుకు పోతోంది. దీంతో ఈ అమ్మడికి కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్, అంటూ తేడా లేకుండా అవకాశాలు క్యూ కడుతున్నాయి.కాగా ఇటీవలే ఈ అమ్మడు తెలుగులో నటించిన సరిలేరు నీకెవ్వరు, భీష్మ...
Read More..తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు మరియు క్యాస్టింగ్ కౌచ్ సమస్య పై పోరాటం చేసి సంచలనం సృష్టించిన టాలీవుడ్ “నటి శ్రీరెడ్డి” గురించి తెలియని వారుండరు.అప్పట్లో ఈమె పోరాటం చేసిన విషయం మంచిదే అయినప్పటికీ పలు కారణాల...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు కార్తీక్ వర్మ దర్శకత్వం వహించిన టువంటి “భం బోలేనాథ్” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన “పూజ ఝవేరి” తెలుగు ప్రేక్షకులకు కొంత మేర సుపరిచితమే.అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను పెద్దగా...
Read More..Democratic presumptive presidential candidate Joe Biden scripted history last week when he selected 55-year-old Harris as his running mate in the presidential election on November 3. Senator Kamala Harris, the...
Read More..The admit card for the Joint Entrance Examination (JEE) Main has been released.The candidates can download the hall ticket through the websites- , .The engineering entrance exam is scheduled to be conducted from...
Read More..అందాల భామ కీర్తి సురేష్ నటించిన రీసెంట్ మూవీ పెంగ్విన్ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.అయితే ఈ సినిమాకు ప్రేక్షకులు పెద్దగా రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఇది యావరేజ్ మూవీగా నిలిచింది.ఇక ఈ సినిమా తరువాత...
Read More..టాలీవుడ్లో అర్జున్ రెడ్డి అనే ఒకేఒక్క చిత్రంతో తన సత్తా ఏమిటో చాటాడు యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేసిన సందీప్ రెడ్డి, హీరోగా విజయ్...
Read More..మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తనకు ఎంతో కలిసొచ్చిన హీరో నందమూరి బాలకృష్ణతో తన తాజా చిత్రాన్ని ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాడు ఈ మాస్ డైరెక్టర్.ఇక గతంలో బాలయ్యకు సింహా,...
Read More..టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో అదిరిపోయే బ్లాక్బస్టర్ను అందుకున్న బన్నీ, తన నెక్ట్స్ మూవీ ‘పుష్ప’ను ఇప్పటికే మొదలుపెట్టాడు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో...
Read More..టాలీవుడ్ ప్రముఖ సినీ క్రెడిట్ కత్తి మహేష్ ఇటీవలే హిందువు దేవుడు అయినటువంటి శ్రీ రాముడు పై పలు అనుచిత వ్యాఖ్యలు చేశాడని హైదరాబాదు పోలీసులు అరెస్టు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.ఉన్నట్లు ఉండి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కత్తి...
Read More..తెలుగులో ప్రముఖ దర్శకుడు శంకర్ 1993వ సంవత్సరంలో దర్శకత్వం వహించిన “జెంటిల్ మెన్” అనే చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.అలాగే అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ కలెక్షన్ల సునామీ సృష్టించింది.వచ్చీ రావడంతోనే దర్శకుడు శంకర్...
Read More..ప్రస్తుత కాలంలో కొందరు కరోనా వైరస్ గురించి సరైన అవగాహన లేకపోవడంతో పలు అనుచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ ప్రసవించిన రెండు రోజులకే బిడ్డకి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని ఏకంగా ఆసుపత్రిలోనే వదిలి పెట్టి పరారైన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు...
Read More..కరోనా మహమ్మారి నేపథ్యంలో అటు ప్రజా ప్రతినిధులు,సినీ ప్రముఖులు ఒక్కొక్కరు మృతి చెందుతూ అభిమానులను శోకసంద్రంలో ముంచేస్తున్నారు.ఈ కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడం తో ఇప్పటి వరకు చాలామంది ప్రజా ప్రతినిధులు అలానే సినీ సెలబ్రిటీలు చాలా మంది మృతి...
Read More..తెలుగు ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి స్టార్ మా ఛానల్ లో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు ప్రసారమయ్యే “కోయిలమ్మ” అనే ధారావాహికలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న చిన్ని అలియాస్ తేజస్వి గౌడ తెలుగు బుల్లితెర...
Read More..తెలుగులో ఒకప్పటి ప్రముఖ హీరో వడ్డే నవీన్ హీరోగా నటించినటువంటి “బాగున్నారా.!” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమై తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించినటువంటి నటి “ప్రియా గిల్” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన...
Read More..టాలీవుడ్ లో ఎలాంటి సినిమా కుటుంబం బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మొదటగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు చిత్రాలకి పనిచేసి, ఆ తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా...
Read More..తెలుగు రాష్ట్రం తెలంగాణా లో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి.ముఖ్యంగా భాగ్యనగరంలో ఈ వైరస్ కేసులు మరింత ఎక్కువైపోతున్నాయి.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 92 వేలకు పైగా కరోనా...
Read More..ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ చికాగో భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించింది.ప్రవాస భారతీయులు ఈ ర్యాలీలో పాల్గొని వారి జన్మభూమి పట్ల వారికి ఉన్న...
Read More..The former dashing batsman has recently shared the emotional moment of retirement announcement. This Independence Day has been special to Indian cricket fans as the most iconic player Mahendra Singh...
Read More..తెలంగాణాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో గత రెండు రోజుల నుండి వైరస్ బారిన పడేవారి సంఖ్య తగ్గుతుంది.అయితే ఆదివారం తెలంగాణాలో 8794 కరోనా పరీక్షలు నిర్వహించారు.అయితే కరోనా నిర్దారణ పరీక్షలో 894 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి.అంతే కాకుండా రాష్ట్రంలో...
Read More..రాసలీలల గురువు నిత్యానంద స్వామి మరో సంచలన నిర్ణయం తో వార్తల్లో నిలిచాడు.కైలాసం పేరుతో ప్రపంచంలోనే తొలి హిందూ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించుకున్న ఆయనకు సొంత కరెన్సీ ఉండొద్దా అంటూ ఒక వినూత్న ఆలోచన వచ్చింది.దీనితో తన ఫోటో తో...
Read More..బాలీవుడ్ దర్శకుడు, నటుడు నిషికాంత్ కామత్ మృతిచెందారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తేలింది.తాజాగా నిషికాంత్ కామత్ మరణ వార్తపై రితేశ్ దేశ్ ముఖ్ స్పందిస్తూ.ఆయన మరణించలేదని, ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని స్పష్టం...
Read More..చదువు, ఉద్యోగం, వ్యాపారం పేరుతో ఎంతగా విదేశాలలో స్థిరపడినా భారతీయులు తమ మూలాలను మరిచిపోరనడానికి ఎన్నో ఉదాహరణలు.పరాయి దేశంలో ఉన్నప్పటికీ భారతీయ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను మనవారు పాటిస్తూనే ఉన్నారు.తాజాగా అమెరికా ఉపాధ్యక్ష బరిలో నిలిచిన భారత సంతతికి చెందిన కమలా...
Read More..కరోనా నేపథ్యంలో గత కొద్దీ కాలంగా వాయిదా పడుతూ వస్తున్న నీట్,జేఈఈ ప్రవేశ పరీక్షలను మరోసారి వాయిదా వేయాలి అంటూ నమోదు అయిన తాజా పిటీషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో నీట్,జేఈఈ ప్రవేశ పరీక్షలను...
Read More..Malaysian health experts find a new ten times infectious coronavirus variety called ‘D614G’. Day-by-day the globe is sinking into an ocean of troubles with the novel coronavirus.The latest terrible news...
Read More..తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తుంది.ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.ఇప్పటికి ఈ వైరస్ బారినపడి చాల మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే రాష్ట్రంలో కరోనా బారినపడి చనిపోయే వారి సంఖ్య కంటే కరోనా భయంతో చనిపోయే వారి సంఖ్య...
Read More..నవంబర్ 3న అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికిగాను భారత సంతతికి చెందిన కమలా హారిస్ను డెమొక్రాటిక్ పార్టీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.ఈ నిర్ణయంపై అమెరికాలోని భారతీయ సమాజంతో పాటు భారతీయులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఆమె...
Read More..మరో వారంలో వినాయకచవితి.అందుకే ఎన్నో చోట్లా మట్టి వినాయకుడు విగ్రహాన్నీ చేస్తారు.ఇంకా అలానే మనం ఎంతో గౌరవించే వినాయక విగ్రహాలను అమ్మెందుకు షాపింగ్ మాల్లో పెట్టారు.అయితే అలా ఏర్పాటు చేసిన వినాయకుడు విగ్రహాలను ఓ మహిళ నేలకేసి కొట్టి ద్వంసం చేసింది....
Read More..గిరిజన గ్రామాల్లో మహిళలు కూడా అవగాహనా పెంచుకుంటున్నారు.ఉపాధి కోసం పనులు నేర్చుకుంటూ వారు ఎదుగుతున్నారు.కార్పొరేట్ పరిశ్రమలో తయారయ్యి డిటర్జంట్ సబ్బులు ఇప్పుడు గిరిజన గ్రామాల్లో మహిళలే తయారు చేస్తున్నారు.10 గిరిజన మహిళలు కలిసి సబ్బులు తయారు చేస్తున్నారు. ఆ సబ్బులు గిరిబ్రాండ్...
Read More..వెబ్సైట్లో అందమైన అమ్మాయిల ఫోటోలతో ఓ ఎన్ఆర్ఐని నిలువునా దోపిడి చేసిన ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు.సులభంగా డబ్బు సంపాదనకు అలవాటుపడిన ఓ దంపతుల బండారాన్ని బయటపెట్టారు.వివరాల్లోకి వెళితే.విజయనగరానికి చెందిన అశ్వీనీ కుమార్రాజా, సింధూ దంపతులు పట్టణంలోనే ఓ అపార్ట్మెంట్లో అద్దెకు...
Read More..ఇద్దరూ ప్రేమించుకున్నారు.ఇద్దరి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.తరచూ భర్త వేధింపులకు పాల్పడుతుండటంతో తీవ్ర మనస్థాపానికి గురైంది.ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది.బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన...
Read More..సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.దీంతో ఏపీ సర్కారుకు ఝలక్ ఇచ్చినట్లు అయింది.దీంతో జగన్ సర్కార్ షాక్ కి గురైంది.అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపు, ఆర్-5 జోన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది.హైకోర్టు ఇచ్చిన తీర్పు సరిగ్గానే ఉందని...
Read More..ప్రస్తుతం ప్రపంచం అంత వణికిపోతుంది అంటే కారణం కరోనా వైరస్ ఏ.ఆ వైరస్ చైనాలోనే పుట్టి చైనాని వణికించి ప్రపంచాన్ని వణికిస్తోంది.ఇంకా అలాంటి చైనాలో ఆహార కొరత ఏర్పడింది.కరోనా మహమ్మారి, భారీ వరదల కారణంగా అక్కడ ఆహార కొరత భారీగా ఏర్పడింది.దీంతో...
Read More..దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తాండవిస్తోంది.రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి.రాష్ట్రాల్లో కరోనాతో పరిస్థితి దారుణంగా మారింది.కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.సామాన్య ప్రజలతో రాజకీయ నాయకుల్లో కూడా ప్రాణ భయం...
Read More..ప్రేమించి పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేశారు ప్రేమికులు.శారీరకంగా దగ్గర కావడంతో ఆ యువతి గర్భం దాల్చింది.దీంతో ప్రియుడు ఇప్పుడే పిల్లలు వద్దని అబార్షన్ చేయించుకొమ్మని ప్రియురాలికి తెలిపాడు.దానికి ఆ యువతి ఒప్పుకోకపోవడంతో వారి మధ్య గొడవ నెలకొంది.దీంతో కోపోధ్రిక్తుడైన యువకుడు ఆ...
Read More..కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే, ఎమ్మెల్యేలు, నాయకుల తీరు కారణంగా ప్రభుత్వ పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వైసీపీ అధిష్టానంలో ఉండగా, పార్టీ కోసం తాము నియోజకవర్గ స్థాయిలో ఎంతో కష్టపడి, పార్టీని అధికారంలోకి...
Read More..స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎన్నో టాప్ కంపెనీలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి.ఇంకా అలానే దేశ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ వినియోగదారులకు అద్భుతమైన శుభవార్త చెప్పింది.ఆ శుభవార్త వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు.అది ఏంటంటే.స్టేట్ బ్యాంక్...
Read More..ట్రాఫిక్ పోలీసులు, విమానయాన శాఖ అధికారుల సమన్వయంతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు.ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడటానికి పెద్ద సాహసమే చేశారు అధికారులు.పూణె నుంచి హైదరాబాద్ కు గంటలోనే ప్రయాణించి బాధితుడి ప్రాణాలు కాపాడారు.సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో ఓ వ్యక్తి...
Read More..మూగజీవాలకు ‘లంపీ స్కిన్’ వ్యాధి వెంటాడుతోంది.ఒక జీవి నుంచి మరో జీవికి ఈ వైరస్ వేగంగా సోకుతుండటంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది.రాష్ట్రంలో పశువైద్యశాలల్లో వైద్యుల కొరత, సరైన మందులు అందుబాటులో లేకపోవడంతో సమస్య మరింత జఠిలంగా మారింది.ఈ లంపీ స్కీన్ డిసీజ్...
Read More..రాష్ట్రంలో కరోనా వేగంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం తిరుపతి వెళ్లేవారికి నిబంధనలు కఠినం చేసింది.తిరుపతిలో లాక్ డౌన్ అమలును మరికొద్ది రోజుల వరకు పొడిగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఇప్పటికే వేలల్లో కేసులు నమోదవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.అత్యవసర సేవలకు మాత్రమే...
Read More..నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నానితో పాటు మరో యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తుండటంతో...
Read More..యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్ను అందుకోవాలని ఈ యంగ్ హీరో భావిస్తున్నాడు.కాగా ఈ సినిమాను సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న...
Read More..చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికించేస్తుంది.లక్ష కాదు రెండు లక్షలు కాదు ఏకంగా 2 కోట్లమంది కరోనా వైరస్ బారిన పడ్డారు.అందులో కోటిన్నరమంది కోలుకోగా 7 లక్షలమంది కరోనా భారిన పడి మృతి చెందారు.ఇంకా ఈ కరోనా భారత్...
Read More..సోషల్ మీడియాలో జంతువులకు సంబందించిన వీడియోలు ఎలా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆ వీడియో కొంచం ఫన్నీగా ఉందంటే తెగ వైరల్ అవుతుంది.ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఓ పిల్లికి సంబంధించిన వీడియో సోషల్...
Read More..అందరి పుట్టినప్పుడు ఒంటరిగా పుడితే కొందరు మాత్రమే పుట్టినప్పుడే ఒకటై వస్తారు.వారే కవలలు.పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కలసిమెలసి ఉండి అసలైన సోదరి సోదరుల బంధం అనుభూతిని పొందుతారు.ఇంకా ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన కవలలు సమరూప కవలలనే పెళ్లాడాలని నిర్ణయించుకొని...
Read More..ముఖం అందంగా, ఆకట్టుకునేలా కనిపించాలని అందరూ కోరుకుంటారు.అందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.ముఖ్యంగా మార్కెట్లో దొరికే అనేక ఫేస్ క్రీములు, లోషన్లు, మాయిశ్చరైజర్లు కొనుగోలు చేసి.వినియోగిస్తుంటారు.అయితే వీటిలో అనేక రసాయనాలు ఉండడం వల్ల.భవిష్యత్తులో ఎన్నో చర్మ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.అందుకు సహజసిద్ధంగానే చర్మాన్ని...
Read More..ఏదో ఒక సంచలన ఆరోపణలు ఏపీ ప్రభుత్వం పై వస్తూనే ఉన్నాయి.కొద్ది రోజులుగా ఏపీకి చెందిన ప్రముఖులు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అంటూ అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి, జడ్జీల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని మొదటగా ఆరోపణలు రాగా, ఆ తరువాత...
Read More..కరీనా కపూర్.సైఫ్ అలీఖాన్ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బాలీవుడ్ లో ది బెస్ట్ జంటల్లో వీళ్లది ఒకటి.ఒకరికొకరు సర్ప్రైజ్ లు ఇచ్చుకుంటూ ఆ సర్ప్రైజ్ లను సోషల్ మీడియాలో పెడుతూ అందరిని ఆకట్టుకుంటుంటారు.వీరి ప్రేమకు ఇప్పటికే తైమూర్ అనే...
Read More..అమ్మాయికి మాత్రమే రెండు ఇంటి పేర్లు ఉంటాయి.పుట్టినప్పుడు ఒక ఇంటి పేరు ఉంటే.పెళ్లి తర్వాత మరొక ఇంటి పేరు వస్తుంది.దీనికి కారణం మన భారతీయుల సంప్రదాయమే.మన పూర్వికులు అందించిన ఆచారాలు, సంప్రదాయాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.వారి ఆచారాలలో ఒక ప్రత్యేకత కూడా...
Read More..రాశీ ఖన్నా.ఈ నటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బొద్దు బొద్దు అందాలతో.అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకుంటుంది రాశి ఖన్నా.తెలుగు, మలయాళం, తమిళం అన్ని భాషల్లో గ్లామర్ క్వీన్ గా పేరు సంపాదించినా రాశీ ఖన్నా ఈ కరోనా లాక్ డౌన్...
Read More..ఎంఎస్ ధోని 28 ఏళ్ల భారతీయుల కలను నిజం చేశారు. 2011లో ప్రపంచ కప్ ను భారత్ కు అందించారు.ధోని సారథ్యంలో భారత్ మెన్స్ క్రికెట్ టీం ఎన్నో ఘనతలను సొంతం చేసుకుంది.ధోని గురించి అతని ప్రతిభ గురించి ఎంతచెప్పినా తక్కువే...
Read More..ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని అన్నాడు ఓ మహా కవి.కాని దేశం గురించి దేశ ప్రయోజనాల గురించి ఆలోచించడం తప్పు ఉదార స్వభావం...
Read More..సామాజిక మాధ్యమాల్లో అగ్రగామిగా ఉన్న ఫేస్ బుక్ కు సంబంధించి ఓ సంచలన విషయం బయటపడింది.భారత్లో ఫేస్ బుక్ బీజేపీకి అనుకూలంగా పాణించేస్తోంది అంటూ అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జనరల్ సంచలన కథనాన్ని ప్రచురించింది.దీంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం...
Read More..నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు, నదుల్లో వరద నీరు భారీగా చేరాయి.దీంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాలు.వాగులు దాటుతుండగా టీఆర్ఎస్ పార్టీ నేత కారుతో సహా వాగులో పడి గల్లంతయ్యాడు.స్థానికులు గమనించి కారులో ఉన్న ముగ్గరుని బయటకు తీసినా నాలుగో...
Read More..దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న పార్లమెంట్ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది.సోమవారం అనెక్స్ భవనంలోని ఆరో అంతస్తులో తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగాయి.అప్రమత్తమైన అధికారులు పార్లమెంట్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని బయటకు తరలించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.అక్కడికి చేరుకున్న...
Read More..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా టీడిపి వర్సెస్ వైసీపి ఫైట్ తీవ్రంగా జరగుతుంది.ముఖ్యంగా రాజధాని అంశంలో అయితే ఈ ఫైట్ తీవ్ర రూపం దాల్చింది.అగ్రనాయకుల నుండి కార్యకర్తల దాకా పగలు, రాత్రి అని తేడా లేకుండా మీడియా ముందు మీరు...
Read More..ఏపీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది.అక్కడ నిత్యం వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులతో శుభకార్యాలకు అనుమతి లభించింది.దీంతో చాల మంది ప్రభుత్వం అధికారుల అనుమతితో 40 మంది సమక్షంలో వివాహ శుభకార్యాలు జరిపిస్తున్నారు.ఎన్ని జాగ్రత్తలు వచ్చిన...
Read More..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో అదిరిపోయే రికార్డును బన్నీ తనపేరుపై నమోదు చేసుకున్నాడు.ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన నాన్-బాహుబలి రికార్డుల...
Read More..రోజురోజుకు వైసీపీ శ్రేణులు మరియురఘురామకృష్ణంరాజు మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది.గత కొద్దిరోజులుగా వైసీపీ రెబల్ ఎంపీ లా వ్యవహరిస్తున్న రఘురామకృష్ణంరాజు జగన్ పై పార్టీ పెద్దల పై కులముద్రతో కూడిన విధంగా తీవ్ర అరోపణలు చేస్తున్నారు.దీనికి బదులుగా వైసీపీ శ్రేణులు...
Read More..Dr V Thiruvengadam known as Vyasarapadi’s Rs 5 doctor expired of cardiac arrest. The most renowned physician Dr V Thiruvengadam has recently died at Southern Railway Hospital.The family members and...
Read More..ఏంటి నిజామా ? ఒక ఫోన్ నెంబర్ కు అన్ని కోట్లు ఎందుకు తగలేశారు అని మీకు అనిపించచ్చు.కానీ నిజంగానే ఒక ఫోన్ నెంబర్ కు 2 కోట్ల 23 లక్షల 54 వేల రూపాయిలు తాగలేశారు.ఈ వింత ఘటన చైనాలో...
Read More..ఏంటి నిజామా? ట్రంప్ ఏంటి అయన ముఖ ఆకారంలో మత్తు పదార్థాలు ఏంటి అని ఆశ్చర్యం వేస్తుంది కదా! ఎవరికైన ఆశ్చర్యం కలుగుతుంది.ఎందుకంటే మత్తు పదార్ధాలను అమెరికా అధ్యక్షుడు తల ఆకారంలో చెయ్యడం ఏంటి అని.కానీ నిజంగానే ఓ వ్యక్తి మత్తు...
Read More..బంగారం.భారతీయులకు ఎంతో ఇష్టమైనది.ఇంట్లో డబ్బు ఉందంటే చిన్నదో పెద్దదో బంగారమే కొనాలనుకుంటారు.బంగారంకు అంత డిమాండ్ ఉంది.అలాంటి బంగారం ధరలు గత కొద్దీ రోజులుగా తగ్గుతూ వస్తున్నాయ్.బంగారం ధరలు పెరగటానికి కోవిడ్ ఎలా అయితే కారణం అయ్యిందో బంగారం తగ్గటానికి కూడా కోవిడ్...
Read More..ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యం ఎందుకండి. కోతులు నిజంగానే అల్లరి పనులు చేస్తాయి కదా! సాధారణంగానే కోతులు కోతి పనులు చేసి కొందరిని నవ్విస్తే మరికొందరిని ఆశ్చర్యపరుస్తాయ్.ఇంకా అలానే ఓ కోతి కూడా అల్లరి పని చేసింది.ఆ పని చూస్తే ఎవరికైనా...
Read More..కరోనా వైరస్ ఎంత దారుణంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా అలాంటి వైరస్ సోకినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.జాగ్రత్తగా ఉండాలి.మంచి పోషకాలు ఇచ్చే ఆహారం తీసుకోవాలి.చేడు అలవాట్లకు స్వస్తి చెప్పాలి.కానీ ఓ వ్యక్తి కరోనా సోకినా సరే మద్యం సేవించాడు.ఇక్కడ...
Read More..కరోనా వైరస్ వ్యాపించిన తర్వాత ప్రతి ఒక్కరు శానిటైజర్ వాడాల్సిందే.శానిటైజర్ లేకపోతే కరోనా వ్యాపిస్తుందేమో అనే భయం పట్టుకుంది.దీంతో ప్రతి ఒక్కరికి శానిటైజర్ నిత్యావసరం అయ్యింది.అయితే ఎంతోమంది శానిటైజర్ కొంటుంటే మరికొందరు కొట్టేస్తున్నారు.ఏంటి అని షాక్ అవుతున్నారా అయితే మీరు వీడియో...
Read More..సమస్య వస్తే దాని నుంచి ఎలా అయినా సరే బయటపడాలని కొందరు అనుకుంటే మరికొందరు ఇంతే మన జీవితం అని అనుకుంటారు.సమస్య వచ్చినప్పుడు సరికొత్తగా అలోచించి ఆపదల నుంచి బయటపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.ఆలోచనలు పదును పెడితే ఎలాంటి సమస్య...
Read More..తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, అధికార టీఆర్ఎస్ పార్టీ పైన, నిప్పులు చెరుగుతూ, రోజు రోజుకి బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే వస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.టిఆర్ఎస్ పార్టీకి ఎదురే...
Read More..తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగిస్తూనే ఉంది.ఈ మహమ్మారికి కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోయారు.మరికొంత మంది ఈ మహమ్మారి బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే ఈ మహమ్మారి కారణంగా దేశంలో థియేటర్లు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు మూతపడ్డాయి.అయితే దేశంలో...
Read More..టాలీవుడ్ లో నోయల్ పేరు చెబితే తెలియని వారు ఉండరు.గాయకుడుగా, నటుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి.ఇక నటుడుగా కంటే గాయకుడుగానే నోయల్ కి మంచి గుర్తింపు ఉంది.సినిమా పాటలతో పాటు అప్పుడప్పుడు ర్యాప్ సాంగ్స్ తో ప్రైవేట్...
Read More..టాలీవుడ్ లో లెజెండరీ పాటల రచయితగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రీ.సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న ఈ సాహిత్య దిగ్గజం ఇప్పటికి తన హవా కొనసాగిస్తున్నారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ప్రతి సినిమాలో కనీసం ఒక్క...
Read More..కొద్ది రోజుల క్రితం మెగా యంగ్ హీరో అల్లు శిరీష్ గో లోకల్ బీ వోకల్ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.గాల్వాన్ వ్యాలీలో చైనా దురాక్రమణ, భారత్ జవాన్లుని చంపిన తర్వాత దేశీయంగా...
Read More..చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా అలాంటి కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు దారుణంగా పెరిగిపోతుంది.ఇంకా ఈ వైరస్ కి 5 రోజుల క్రితం రష్యా వ్యాక్సిన్ కూడా విడుదల...
Read More..సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సమంత అక్కినేని కోడలు అయ్యి మరింత పాపులారిటీ సంపాదించింది.అందరి హీరోయిన్లలా ఏదో నటించాలంటే నటించాలి అని కాకుండా ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకుంది....
Read More..బాలీవుడ్ హాట్ బాంబ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకొని ఐటెం సాంగ్స్ కి, బోల్డ్ కంటెంట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన భామ ఊర్వశి రౌటేల.పెద్దగా సక్సెస్ రేట్ లేకపోయినా సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్...
Read More..యూపీ యోగి ఆదిత్య నాథ్ సర్కార్ లో మరో మంత్రి కరోనా కు బలై పోయారు.మాజీ టీమిండియా ఓపెనర్,యూపీ మంత్రి చేతన్ చౌహన్(73) కూడా కరోనాకు బలైపోయారు.కొద్దీ రోజుల క్రితమే యూపీ కి చెందిన మంత్రి కమలా రాణి కరోనా కారణంగానే...
Read More..పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం తర్వాత దాదాపుగా రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు.ఆ సినిమా విడుదలైన తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ మళ్లీ రెండేళ్ల తర్వాత ఒకేసారి మూడు ప్రాజెక్ట్లను ప్రకటించాడు.మొదటగా బాలీవుడ్ హిట్ మూవీ పింక్.వకీల్ సాబ్...
Read More..అభినవ మహానటి కీర్తి సురేష్ జోరు ప్రస్తుతం సౌత్ లో ఒక రేంజ్ లో ఉంది.ఇప్పటికే ఈ అమ్మడు సినిమాలు ఒకటి రిలీజ్ కాగా మరో రెండు సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.అందులో మిస్ ఇండియా ఒకటి కాగా, మరొకటి...
Read More..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరో వైపు సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు.అందులో భాగంగా వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.నిజానికి ఈ ఏడాది ఓ మూడు సినిమాలు కంప్లీట్ చేయాలని భావించారు.అయితే అనుకోని పరిస్థితిలో...
Read More..ఐదు రూపాయల డాక్టర్ గురించి మనం అదిరింది సినిమాలో చూశాం.కానీ అది రిల్ కాదండి రియల్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.అలాంటి డాక్టర్ ఇప్పుడు ఇకలేరు.ఆయన హార్ట్ ఎటాక్తో మృతి చెందారు.ఆయన మరణంతో చెన్నై నగరం మూగబోయింది. ఆయన పేరు...
Read More..బాలీవుడ్ లో సుశాంత్ మరణం తర్వాత తర్వాత నెపోటిజం మాటున సెలబ్రిటీల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువైంది.బంధుప్రీతితో సెలబ్రిటీలు అయినవారు ఒక వర్గం.ఎలానాటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన వాళ్ళు ఒక వర్గంగా ఏర్పడి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఇందులో ముఖ్యంగా...
Read More..మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత చేయబోతున్న సినిమా ఏంటీ అనే విషయంపై క్లారిటీ రాలేదు.ఆచార్య చిత్రంలో ఆయన చిన్న రోల్ చేయబోతున్న విషయం తెల్సిందే.అంతకు మించి కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు.చాలా మంది...
Read More..