సినిమాలతో పరిచయం అయ్యి బిగ్బాస్తో మరింత ఫేమస్ అయిన తెలుగు అమ్మాయి తేజస్వి ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.ఈ అమ్మడు చేస్తున్న సోషల్ మీడియా పోస్ట్లతో రచ్చ రచ్చ అవుతోంది.
హాట్ ఫొటో షూట్స్ను షేర్ చేస్తు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.తెలుగుతో పాటు ఎక్కడ కూడా ఈమెకు ప్రస్తుతం ఆఫర్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
అందుకే ఇలా రెచ్చి పోయి ఫొటో షూట్స్ ఇస్తున్నట్లుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో తేజస్వి బాలీవుడ్ హీరోయిన్స్తో పోటీ పడుతుందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
త్వరలోనే తెలుగమ్మాయి మరింతగా రెచ్చి పోయి పోస్ట్లు పెట్టడం ఖాయం అంటూ ఇటీవలే అనుకున్నాం.తాజాగా బికినీ ఫొటోను షేర్ చేసింది.ఈమె చేస్తున్న సోషల్ మీడియా రచ్చ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అందాల ప్రదర్శన విషయంలో తెలుగు హీరోయిన్స్ ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు చాలా వెనుక ముందు ఆడుతూ ఉంటారు.
కాని ఈమె మాత్రం ఏమాత్రం మొహమాటం కనబర్చడం లేదు.ఈమె తీరు చూస్తుంటే బాలీవుడ్ స్టార్స్ కే పోటీ అన్నట్లుగా ఉంది కదా.