బీజేపీ ఒంటరిగా పోటీ..: మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

బీఆర్ఎస్ ఎంపీ టికెట్లను అమ్మకానికి పెట్టిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు( Raghunandan Rao ) ఆరోపించారు.మెదక్ ఎంపీ సీటును గతంలో కలెక్టర్ గా ఉన్న వ్యక్తికి బేరం పెట్టారని తెలిపారు.

 Bjp Is Contesting Alone..: Former Mla Raghunandan Rao , Raghunandan Rao , Brs ,-TeluguStop.com

తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్( BRS ) ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని రఘునందన్ రావు విమర్శించారు.లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha elections ) అయినా ఉద్యమకారులకు సీట్లు ఇవ్వాలన్నారు.బీఆర్ఎస్ తో పొత్తు, పొంతన కుదరదని మోదీ అప్పుడే చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు.ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ( BJP ) ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube