బండలింగంపల్లి పై గోపాల్ రావు పల్లె టీం ఘన విజయం

రాజన్న సిరిసిల్ల జిల్లా :గోపాల్ రావు పల్లె గ్రామం లో నిర్వహించిన ఎసిరెడ్డి మల్లారెడ్డి- నర్సవ్వ గార్ల స్మారక క్రికెట్ టోర్నమెంట్ జీపీఎల్ సెషన్ -1 పోటీలలో ఫైనల్ మ్యాచ్ లో బండలింగంపల్లి పై గోపాల్ రావు పల్లె టీమ్ ఘనవిజయం సాధించింది.రన్నర్ ఆఫ్ ద టీమ్ గా బండలింగంపల్లి టీమ్ నిలిచింది.

 Gopal Rao Palle Team Won Against Bandalingampally , Bandalingampally, Gopal Rao-TeluguStop.com

మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన సన్నీ,ఇరు టీమ్ లకు ట్రోఫీని అందజేయడం జరిగింది .ఇట్టి కార్యక్రమంలో మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు, మాజీ సర్పంచ్ ఎసిరెడ్డి రాంరెడ్డి,తాజా మాజీ ఉపసర్పంచ్ సతీష్ యాదవ్, యాదవ సంఘం సొసైటీ అధ్యక్షుడు మిరల శ్రీనివాస్ యాదవ్, క్యాప్టెన్ సునీల్ & టీమ్ సభ్యులు పాల్గొనడం జరిగింది, టీమ్ సభ్యులకు అభినందనలు తెలియజేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube