మత్స్యకారుల తెప్పలకు నిప్పు పెట్టిన గుర్తు తెలువని వ్యక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నర్సింగాపూర్, విలాసాగర్, జగ్గారావుపల్లి గ్రామాలకు చెందిన 20 మంది మత్స్య కారుల తెప్పలను గుర్తు తెలియని వ్యక్తులు కాలపెట్టారు.రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్య శాఖ ఛైర్మన్ చొప్పరీ రామచంద్రం, ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు రణావెని లక్ష్మణ్ , జిల్లా డైరెక్టర్ బొజ్జ లక్ష్మిరాజం, మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పిట్టల రమేష్,

 Unknown People Set Fire To Fishermen Rafts, Rajanna Sircilla, Narsingapur, Fishe-TeluguStop.com

సంఘటన స్థలానికి చేరుకొని మత్స్య కారులను పరామర్శించడం జరిగింది.

జిల్లా ఛైర్మన్ చొప్పరీ రామచంద్రం మాట్లాడుతూ ఇట్టి విషయాన్ని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ ఛైర్మన్ పిట్టల రవీందర్ దృష్టికి తీసుకువెళ్తనని హామీ ఇస్తూ, బోయినిపల్లి మండల పోలీస్ అధికారి ఎస్ ఐ మహెందర్ ను కలిసి, దుండగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube