అర్హులైన కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలి:జిల్లా అదనపు కలెక్టర్ గౌతమి

రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రజా పాలనలో ప్రభుత్వం అందిస్తున్న అభయహస్తం ఆరు గ్యారంటీలు( SIX Guarantees ) అర్హత గల ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకోనేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ( pujari-gautami )అధికారులకు ఆదేశించారు.

 Eligible Families Should Apply To: District Additional Collector Gauthami , Puja-TeluguStop.com

శుక్రవారం సిరిసిల్ల మున్సిపాలిటీ 19వ వార్డు, కోనారావు పేట మండలంలోని ధర్మారం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో దరఖాస్తు స్వీకరణ కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు.

దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.అర్హత గల ప్రతి కుటుంబం దరఖాస్తు చూసుకునేలా చూడాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube