భారత్ - పాక్ సరిహద్దులో డ్రోన్ల ద్వారా డ్రగ్స్ తరలింపు

భారత్ – పాక్ సరిహద్దులో డ్రగ్స్ అక్రమ రవాణా గుట్టు రట్టైంది.పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ జిల్లాలో డ్రోన్స్ ద్వారా డ్రగ్స్ తరలిస్తున్నారు.

 Trafficking Of Drugs Through Drones On Indo-pak Border-TeluguStop.com

డ్రోన్ల సంచారాన్ని గుర్తించిన బీఎస్ఎఫ్ అక్రమ డ్రగ్స్ రవాణాకు చెక్ పెట్టింది.ఈ నేపథ్యంలో రోరన్ వాలా ఖుర్ద్ గ్రామంలో పంట పొలాల్లో ఓ డ్రోన్ ను గుర్తించింది.

డ్రోన్ తో పాటు అరకేజీ హెరాయిన్ ను బీఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం డ్రోన్ క్వాడ్ కాప్టర్ ను చైనాలో తయారు చేసినట్లు గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube