ఎల్లారెడ్డిపేటలో సెస్ ఏఈగా వీధుల్లో చేరిన పృధ్విధర్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డి పేట సెస్ ఏఈ గా విధుల్లో చేరిన పృథ్విదర్.ఎల్లారెడ్డిపేట మండల సెస్ ఏఈ గా పృథ్విదర్ విధుల్లో చేరారు.

 Pridhvidhar, Who Joined The Streets As A Ses Ae In Yellareddypet , Rajanna Siri-TeluguStop.com

కోనరావుపేట మండల సెస్ ఏఈ గా పనిచేసిన పృథ్వి దర్( Pridhvidhar ) ఎల్లారెడ్డిపేట మండల సెస్ ఏ.ఈ గా విధుల్లో చేరారు.

ఇక్కడ పనిచేసిన దివ్య కొనరావుపేట సెస్ ఏఈ గా బదిలీ పై వెళ్లారు.సిరిసిల్ల పట్టణం అశోక్ నగర్ కు చెందిన పృథ్వీదర్ 2014 వ సంవత్సరంలో బి.టెక్ త్రిపుల్ ఈ పూర్తి చేసి కొనరావుపేట ఎఈ గా పనిచేసి ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) సెస్ ఏఈ గా విధుల్లో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎలాంటి విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా లూజ్ లైన్ ల సమస్య తదితర సమస్యలు లేకుండా చూస్తానని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube