రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డి పేట సెస్ ఏఈ గా విధుల్లో చేరిన పృథ్విదర్.ఎల్లారెడ్డిపేట మండల సెస్ ఏఈ గా పృథ్విదర్ విధుల్లో చేరారు.
కోనరావుపేట మండల సెస్ ఏఈ గా పనిచేసిన పృథ్వి దర్( Pridhvidhar ) ఎల్లారెడ్డిపేట మండల సెస్ ఏ.ఈ గా విధుల్లో చేరారు.
ఇక్కడ పనిచేసిన దివ్య కొనరావుపేట సెస్ ఏఈ గా బదిలీ పై వెళ్లారు.సిరిసిల్ల పట్టణం అశోక్ నగర్ కు చెందిన పృథ్వీదర్ 2014 వ సంవత్సరంలో బి.టెక్ త్రిపుల్ ఈ పూర్తి చేసి కొనరావుపేట ఎఈ గా పనిచేసి ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) సెస్ ఏఈ గా విధుల్లో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎలాంటి విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా లూజ్ లైన్ ల సమస్య తదితర సమస్యలు లేకుండా చూస్తానని ఆయన అన్నారు.