ఎల్లారెడ్డిపేటలో సెస్ ఏఈగా వీధుల్లో చేరిన పృధ్విధర్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డి పేట సెస్ ఏఈ గా విధుల్లో చేరిన పృథ్విదర్.

ఎల్లారెడ్డిపేట మండల సెస్ ఏఈ గా పృథ్విదర్ విధుల్లో చేరారు.కోనరావుపేట మండల సెస్ ఏఈ గా పనిచేసిన పృథ్వి దర్( Pridhvidhar ) ఎల్లారెడ్డిపేట మండల సెస్ ఏ.

ఈ గా విధుల్లో చేరారు.ఇక్కడ పనిచేసిన దివ్య కొనరావుపేట సెస్ ఏఈ గా బదిలీ పై వెళ్లారు.

సిరిసిల్ల పట్టణం అశోక్ నగర్ కు చెందిన పృథ్వీదర్ 2014 వ సంవత్సరంలో బి.

టెక్ త్రిపుల్ ఈ పూర్తి చేసి కొనరావుపేట ఎఈ గా పనిచేసి ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) సెస్ ఏఈ గా విధుల్లో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎలాంటి విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా లూజ్ లైన్ ల సమస్య తదితర సమస్యలు లేకుండా చూస్తానని ఆయన అన్నారు.

నా భర్త నన్ను దుబాయ్ లో అమ్మేస్తాడని భయపడ్డా.. తాప్సీ షాకింగ్ కామెంట్స్ వైరల్!