విశాఖలోని రుషి కొండ పర్యటన కు టిడిపి నేతలకు అనుమతి నిరాకరించారు, రేపు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ పర్యటన తో ఆంక్షలు విధించారు,.ఈ సందర్భంగా టిడిపి నేతలను పోలిసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.
అంతేకాకుండా రుషి కొండ పరిసర ప్రాంతాలలో పోలీసులు భారీ గా మోహరించారు.మరో వైపు గీతం విశ్వవిద్యాలయం కూడా పోలీసులు నిఘా లో ఉంది.