చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఏనుగులు ( elephants_ )బీభత్సం సృష్టించాయి.గజరాజులు సృష్టించిన విధ్వంసంలో వరి, టమాట, మామిడి పంటలు ధ్వంసం అయ్యాయి.

 Elephants Migration In Kuppam Area Chittoor District ,elephants, Kuppam Area ,-TeluguStop.com

కుప్పం మండలంలోని వెండుగంపల్లి, నడుమూరు, వసనాడు మరియు ఉర్ల ఓబనపల్లి పరిసరాల్లో రెండు ఏనుగులు సంచరిస్తున్నాయి.గత రెండు రోజులుగా మండలంలోని పలు ప్రాంతాల్లో గజరాజులు సంచరిస్తున్నాయి.

ఈ క్రమంలో ఏనుగులను అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.ప్రస్తుతం ఉర్ల ఓబనపల్లి సమీపంలోని మామిడితోటలో రెండు ఏనుగులు తిష్ట వేశాయి.

దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube