రేపటితో ముగియనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్

దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్( General election polling ) రేపటితో ముగియనుంది.ఈ మేరకు రేపు లోక్ సభ ఎన్నికలకు ఏడో విడత పోలింగ్ కొనసాగనుంది.

 The General Election Polling Will End Tomorrow, General Election Polling ,cent-TeluguStop.com

ఏడో విడత పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.కాగా ఏడో విడతలో సుమారు 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

ఈ మేరకు 57 స్థానాల్లో 41 జనరల్, మూడు ఎస్టీ మరియు 13 ఎస్సీ రిజర్వ్ స్థానాలకు ఎన్నికలను నిర్వహించనుంది.ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరగనుంది.

ఇక ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ను అధికారులు నిర్వహించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube