మునుగోడు ప్రజా దీవెన సభకు భారీ కాన్వాయ్ తో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...

మునుగోడు ప్రజా దీవెన సభకు భారీ కాన్వాయ్ తో సికింద్రాబాద్ నుండి బయలుదేరిన రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంటు ఇంచార్జి తలసాని కిరణ్ యాదవ్.వందలాది కార్లతో వేలాది మంది కార్యకర్తలతో కలిసి వెళ్లారు.

 Minister Thalasani Srinivas Yadav With A Huge Convoy To The Munugodu Praja Diev-TeluguStop.com

కాన్వాయ్ కి ముందు రోడ్టు పొడవునా డిజె సాంగ్స్ మరియు సిస్టమ్ ఏర్పాటు చేసి,తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఫథకాలను వివరిస్తూ ర్యాలిగా వెళ్లారు.మునుగోడు గడ్డ పై తెరాస జెండా ఎగురడం ఖాయమని మంత్రి తలసాని అన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube