విజయవాడ అత్యాచార ఘటన.. వారిపైనా చర్యలు తీసుకోండి : మంత్రి రజని

విజయవాడ జీజీహెచ్ లో ఓ మానసిక వికలాంగురాలిపై జరిగిన సామూహిక అత్యాచారంపై వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని స్పందించారు.శాఖాపరంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని, ఆస్పత్రి సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని డీఎంఈని ఆదేశించారు.

 Vijayawada Rape Incident Take Action Against Them , Vijayawada Rape Incident ,-TeluguStop.com

విజయవాడ జీజీహెచ్ లో జరిగిన ఘటనపై శాఖాపరంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని డీఎంఈని ఆదేశించారు.ఆస్పత్రి సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

నిందితులు ఫాగింగ్‌ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించారు.వారిని వెంటనే విధుల నుంచి తొలగిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube