జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ భారీ ర్యాలీ..

కొత్త జిల్లాల పై హర్షాతిరేకాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ పాడేరు జిల్లా భారీ ర్యాలీ చేస్తున్న ప్రజలు థాంక్యూ సీఎం సార్ అంటూ మిన్నంటిన నినాదాలు జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు.పాడేరు నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో పాలన ఉండాలన్న లక్ష్యంతో పరిపాలన సౌలభ్యం కొరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాలను విభజించారని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే కొట్టగుల్లి.

 A Huge Rally Was Held To Thank The Government For Naming The Districts After Cel-TeluguStop.com

భాగ్యలక్ష్మి ఇందులో ముఖ్యఅతిథిగా మెడికల్ కౌన్సిలర్ ఆర్.నర్సింగరావు పాల్గొని మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం ప్రజలకు సత్వరమే సేవలు అందించడం అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను పునర్వవస్థికరించి 26 జిల్లాలను ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షతి రేఖలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజల మనోభావాలను స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి అన్ని వర్గాలు మెచ్చేలా కొత్త జిల్లాలను ప్రకటించారని ప్రజాసంఘాల నేతలు మేధావులు ప్రజలు ప్రశంసిస్తున్నారు దశాబ్దాలుగా తాము కలలు కంటున్నా జిల్లా సహకారం కావడంతో అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఇందులో భాగంగా ఈరోజు పాడేరు లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన పై అభిమాన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు పార్టీ కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొన్నారు….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube