చంద్రబాబు కొత్త డ్రామా అంటూ వల్లభనేని వంశీ సంచలన కామెంట్స్..!!

గన్నవరం ఎమ్మెల్యే వైసీపీ పార్టీ మద్దతుదారుడు వల్లభనేని వంశీ చంద్రబాబు పై సీరియస్ కామెంట్లు చేశారు.చంద్రబాబు చివరిదశలో ఉన్నాడని తెలంగాణలో దుకాణం చేసుకున్న పరిస్థితి ఆంధ్రాలో వచ్చే ఎన్నికల తర్వాత లేకపోతే అంతకుముందే టీడీపీ దుకాణం సర్దుకోవటం గ్యారెంటీ అని పేర్కొన్నారు.

 Vallabhaneni Vamsi Serious Comments On Chandrababu Details, Vallabhaneni Vamsi,-TeluguStop.com

పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే పెట్రోల్ బంకు దగ్గర ధర్నాలు చేస్తారా.? నిత్యావసరాలు ధరలు పెంచితే కిరణ దుకాణాల ముందు ధర్నాలు చేస్తారా.అసలు చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని అన్నారు.

చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆయన మాటలు నమ్మవద్దని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు వల్లభనేని వంశీ స్పష్టం చేశారు.

పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పై ఎందుకు ప్రశ్నించడం లేదు వైసీపీ ప్రభుత్వం పై.ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు.ఓటుకు నోటు కేసు భయమా.? అంటూ సెటైర్లు వేశారు.మూడుసార్లు ముఖ్యమంత్రి 40 సంవత్సరాలకు పైగానే రాజకీయాల్లో ఉన్నారు చంద్రబాబు ఎప్పుడైనా నిజాలు చెప్పి రాజకీయాలు చేయాలని వల్లభనేని వంశీ సూచించారు.

టీడీపీ కేడర్ కూడా ఏది పడితే అది నమ్మకూడదని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube