ట్రైన్ జర్నీ లను ఇష్టపడేవాళ్ళు మీ వీలుని బట్టి ఈ 7 ప్రదేశాల్లో ట్రైన్ లో తప్పనిసరిగా ప్రయాణించండి.

ముంబై – గోవా : ఈ మార్గం సొరంగాలు, వంతెనలు గుండా సాగుతుంది.ప్రయాణ సమయం 14 గంటలు.

మాథరన్ – నెరల్ పాస్ : భారతదేశంలో ఉత్తమ రైలు ప్రయాణాల్లో ఇది ఒకటి.ప్రయాణ సమయం 2 గంటలు.

రత్నగిరి – మంగుళూరు : దట్టమైన అడవులు, లోతైన సొరంగాలు, నదుల వంతెనలు, పెద్ద పెద్ద మలుపులతో ప్రయాణికులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది.ప్రయాణ సమయం 10 గంటలు.

మండపం – రామేశ్వరం : పంబన్ ద్వీపంలోని రామేశ్వరం ఆహ్లాదం మరియు ప్రశాంతత కు చిహ్నం.ప్రయాణ సమయ 1 గంట.

మెట్టుపాళ్యం – ఊటీ : 1908 నుండి ఈ దారిలో రైలు నడుస్తుంది.నీలగిరి పర్వతం గుండా రైలు ప్రయాణం ఓ చక్కటి అనుభూతిని కలిగిస్తుంది.ప్రయాణ సమయం 5 గంటలు.