పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బాలుడు అదృశ్యం కేసులో ట్విస్ట్

పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బాలుడు అదృశ్యం కేసులో ట్విస్ట్ నెలకొంది.పిట్టగోడపై కూర్చోబెట్టి తల్లి ఆడిస్తున్న సమయంలో బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు.

 Twist In The Case Of Disappearance Of A Boy In Narsaraopet Of Palnadu District-TeluguStop.com

ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి డిప్రెషన్ లో బాలుడు కనిపించడం లేదని చెప్పింది.దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు బావిలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.అనుమానంతో తల్లిని విచారించగా ఆడిస్తున్న సమయంలో బాలుడు బావిలో పడిపోయాడని వెల్లడించింది.

అయితే బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయాడా.? లేదా కావాలనే పడేశారా.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube