Telugu Political News

Telugu Political Breaking News(తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ) from Andhra Pradesh,Telangana State Live Updates.Telugu Political Partys News Coverage from List like TDP Party News,Congress Party,YSRCP,BJP,Janasena Party,Lok Satta Party,CPI,CPM,AIMIM,Praja Shanthi Party Live News Reports.

Ys Jagan Slams Chandrababu For Ignoring Farmers Issues

ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలన్నీ ఒక్కటే మాట మాట్లాడుతున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు వరదలతో నష్టపోయిన రైతులను పట్టించుకోవడంలేదని, వరద బాధితులను ఆడుకోవడంలేదని విమర్శలు గుప్పిస్తున్నాయి.తాజాగా వైకాపా అధినేత జగన్ సీఎమ్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.బాబు రైతులను పట్టించుకోవడంలేదని, వరద ప్రాంతాల్లో పర్యటించలేదని అన్నారు.ఇంతవరకు పంట...

Read More..

Delhi Cabinet Approves Salary Hike Of Mlas

ఢిల్లీ ఎమ్మెల్యేలు బాగానే పెంచుకున్నది ఏమిటి ? గడ్డాలు , మీసాలా, లేదా జుట్టు పెంచుకున్నారా ? అవి పెంచుకుంటే చెప్పుకునేది ఏముంది? దాంట్లో విశేషం ఏముంది ? వారు పెంచుకున్నది జీత భత్యాలను.ఉద్యోగులు తమకు జీతాలు పెరగాలంటే ఆందోళనలు చేయాలి.ధర్నాలు,...

Read More..

Trs Focus Shifts To Mlc Elections

ఎన్నికల్లో అపజయం ఎదురైతే ఏవేవో కారణాలు చెప్పే రాజకీయ పార్టీలు ఒక్క విజయం దక్కితే చాలు రెచ్చిపోతాయి.ప్రస్తుతం తెలంగాణలో గులాబీ పార్టీ విజయ గర్వంతో ఉరకలు వేస్తోంది.వరంగల్ లోక్ సభ ఉప ఎన్నిక ఘన విజయం గులాబీ పార్టీలో విపరీతమైన ఆత్మ...

Read More..

Anam Brothers To Join Tdp?

అధికారంలో ఉన్న పార్టీలోనే ప్రతిపక్ష నాయకులు చేరాలని అనుకుంటారు.తెలంగాణలో గులాబీ పార్టీలోకి ఇతర పార్టీల నాయకులు చేరుతుండగా, ఆంధ్రాలో టీడీపీలోకి ఇతర పార్టీల వారు చేరుతున్నారు.రాజకీయాల్లో ఇది సహజమైన పరిణామం.ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా , ఎంపీలుగా గెలిచి రాజీనామా చేయకుండానే...

Read More..

Pasunuri Dayakar Took Oath In Telugu

TRS party MP Pasunuri Dayakar who recently won Warangal by election with mammoth majority has sworn in as a Member of Parliament in Lok Sabha during the opening of the...

Read More..

Rahul Gandhi Refuses Court Advice

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పంతం పట్టారు.ఈ విషయంలో ఇంత పట్టుదల? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెసెస్ )కు క్షమాపణ చెప్పానని రాహుల్ పంతం పట్టారు.కాషాయ సంస్థతో ఎందుకు గొడవ పెట్టుకుంటావు క్షమాపణలు చెబితే తలనొప్పి పోతుంది కదా...

Read More..

Tdp, Ysrcp Gearing Up To Fight For Special Status In Parliament

పార్లమెంటు శీతా కాల సమావేశాలు ప్రారంభం కావడంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశం తెర మీదికి వచ్చింది.ప్రత్యేక ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నా దాన్ని సాధించి తీరుతామని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ,...

Read More..

Ap Gets Rs. 1 030 Crore For Flood Relief From Centre

ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద దయతలచింది.వానలతో , వరదలతో అతలాకుతలమైన రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.1030 కోట్లు విడుదల చేసింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజుల కిందట లేఖ రాస్తే ప్రభుత్వం ఇప్పుడు స్పందించింది.ఏపీ కంటే ముందు తమిళనాడుకు...

Read More..

Maharashtra Minister Likens Aamir , Shah Rukh , Dilip To Snakes

తన భార్య దేశంలో ఉండటానికి భయపడుతోందని, దేశం విడిచి పోదామని అంటున్నాడని బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చేసిన కామెంట్ ప్రభావం ఇంకా తగ్గలేదు.అమీర్ను విమర్శిస్తూ రాజకీయ నాయకులు, ఇతరులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వంలోని శివసేన మంత్రి అమీర్...

Read More..

Ys Jagan\'s Image Fades Away Completely In Telangana?

తెలంగాణలో జగన్ పార్టీ వైఎస్సార్సీపీకి పునాదులు లేవనే సంగతి అందరికీ తెలిసిందే.గత సాధారణ ఎన్నికల్లో ఒక్క ఖమ్మం జిల్లాలో నాలుగు సీట్లు గెలుచుకోగానే తనకు చాలా బలం ఉందని జగన్ భావించారు.ఈ ఫీలింగ్ కారణంగానే వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో...

Read More..

Opposition To Corner Government Over \'intolerance\' Issue In Parliament

పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి (గురువారం) ప్రారంభం అవుతున్నాయి.ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయి.పార్లమెంటులో ప్రతిపక్షాల ప్రధాన ఆయుధం మత అసహనం.దాన్ని ఆయుధంగా చేసుకొని ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశం ఉంది.పార్లమెంటు సమావేశాలకు ముందు అసహనం మీద...

Read More..

Rahul Gandhi Copying My Speech Style

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చదువుకునేటప్పుడు స్కూల్లో కాపీ కొట్టారో లేదో మనకు తెలియదు.కానీ ఇప్పుడు కాపీ కొడుతున్నారట.చదువులో కాదనే సంగతి తెలుసు.మరి ఎందులో కాపీ కొడుతున్నారు? రాజకీయ ప్రసంగాలు చేయడంలో.ఈ విషయంలో కాపీ కొడితే తల్లి సోనియాను లేదా తండ్రి...

Read More..

Responsibility Has Increased With This Victory

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో ప్రజలు గులాబీ పార్టీకి ఘన విజయం అందించారని, దీంతో తమ బాధ్యత మరింతగా పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు.ఈ విజయం అందించిన ప్రజలకు శాల్యూట్ చేస్తున్నానని అన్నారు.కెసీఆర్ చెప్పిన మాట వంద శాతం...

Read More..

Trs Of Using Its Power To Win Warangal

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో గులాబీ పార్టీ ఘన విజయాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయి.ఓటమిని హుందాగా అంగీకరించాలి.అంతేకానీ లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజల్లో పలుచన అయిపోతాయి.గులాబీ పార్టీ గెలుపుకు కారణాలు ఏమిటి? తమ ఓటమికి కారణాలు ఏమిటి? అనేది తెలుసుకోవాలి.అంతే...

Read More..

Trs Won Warangal Ls Seat With Record Majority

As predicted TRS won Warangal By polls.Pasunuri Dayakar of TRS won with thumping majority.Leading oppositions Congress, TDP-BJP lost their deposits along with 20 other candidates including Communists, YSRCP and independents...

Read More..

Bumper Majority.....super Victory

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో కనీ వినీ ఎరుగని గులాబీ పార్టీ విజయాన్ని ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా ఊహించి ఉండరు.గత ఎన్నికల్లో కడియం శ్రీహరిని మించిన బంపర్ మెజారిటీతో పసునూరి దయాకర్ గెలిచారు.శ్రీహరి కంటే దాదాపు లక్ష ఓట్ల మెజారిటీ...

Read More..

Tdp-bjp To File Petition Against Ghmc

గ్రేటర్ హైదారాబాదు మునిసిపల్ కార్పోరేషన్ పై సుప్రీం కోర్టులో కేసు వేయాలని మిత్రులు ఆలోచిస్తున్నారట.ఎవరీ మిత్రులు? వీరు వ్యక్తులు కారు.టీడీపీ, బీజేపీ పార్టీలు.వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో ఆశలు నెరవేరలేదు.కాబట్టి ఈ రెండు పార్టీలు రాబోయే హైదరాబాదు నగర పాలక...

Read More..

Law Must Be Allowed To Take Its Course

నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్ధులను వేధించడం లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాబర్ట్ వాద్రా చేసిన కామెంట్ల మీద వెంకయ్య స్పందించారు.ప్రభుత్వం, బీజేపీ నాయకులు తనను రాజకీయ పరికరంగా వాడుకుంటున్నారని వాద్రా అన్నారు.తానూ...

Read More..

Naidu Held Discussion With The Chinese Team Of Officials

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధికి సంబంధించి నిన్నటివరకు సింగపూర్ను బాగా పొగిడారు.ఎపీని సింగపూర్ మాదిరిగా చేస్తానని చెప్పారు.రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ తయారీ సింగపూరుకు అప్పగించారు.నిర్మాణ బాధ్యతలు ఎక్కువ భాగం దానికే ఇచ్చారు.ఇదిలా ఉండగా ఈ రోజు చైనా విదేశాంగ...

Read More..

Muddu Krishnama Slams Opposition

నాయకులు ఎప్పుడు ఏమి మాట్లాడుతారో అర్ధం కాదు.ఎప్పుడు ఏం తోస్తే అది మాట్లాడుతుంటారు.ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడిని యమ తిట్టిపోసిన గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఇప్పుడు ఆయన్ని అదే పనిగా పొగుడుతున్నారు.ఎన్ని తిట్టినా తెలుగు దేశం పార్టీలో...

Read More..

Ex Mla Left Bjp; Nagam To Follow

Former Mahabubnagar MLA Yennam Srinivas Reddy resigned from BJP on Monday and he announced the decision in a press meet.It is learnt that former MLA has said to have developed...

Read More..

Rahul Gandhi Is Holding A Foot March In Uttar Pradesh

మొన్ననే బీహార్లో ఎన్నికలు ముగిశాయి.ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ ఎన్నికలు లేవు.అలాంటప్పుడు రాహుల్ ఎన్నికల పాదయాత్ర ఏమిటి? కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ఈ రోజు ఉత్తర ప్రదేశ్లోని సారస్వ అనే ప్రాంతంలో పాదయాత్ర చేశారు.చెరకు రైతులకు ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు.దీనిపై వారు...

Read More..

Uttar Pradesh Daydreams Begin For Congress

బీహార్లో గౌరవనీయమైన గెలుపు సాధించిన తరువాత కాంగ్రెస్ పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు కనబడుతోంది.గత ఎన్నికల తరువాత పూర్తిగా కుదేలైన కాంగ్రెస్కు బీహార్ ఎన్నికలు ఊపిరి పోశాయి.మహా కూటమి కారణంగా 27 స్థానాలు గెలుచుకొని మంత్రివర్గంలో స్థానం సంపాదించింది.బీహార్ గెలుపు పార్టీ ఉపాధ్యక్షుడు...

Read More..

Voters Get Floral Welcome At Polling Booths

వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రశాంతంగా జరగడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.కానీ పోలింగ్ 50 శాతానికి మించలేదు.జిల్లా కలక్టర్ కరుణ ప్రవేశ పెట్టిన కొత్త విధానం ఆసక్తికరంగా ఉంది.అన్ని పోలింగ్ కేంద్రాల్లో మొట్టమొదట వచ్చిన ఓటరుకు అధికారులు బొకేలు...

Read More..

Ap Govt Failed To Provide Relief For Flood Victims

ప్రతిపక్షాలు చేసే పని ఎప్పుడూ ప్రభుత్వాన్ని విమర్శించడమే.ప్రతి విషయంలోనూ రాజకీయం చేస్తూనే ఉంటాయి.విమర్శలు తప్ప సహకరించడం అంటూ ఉండదు.రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాదిరిగా ఉంటాయి.అధికారంలో ఉన్నప్పుడు మరొక మాదిరిగా ఉంటాయి.ప్రస్తుతం వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది.పంటలు సర్వ నాశనం...

Read More..

Ktr Relaxes With Cheekati Rajyam

ఏ రంగంలోని వారైనా కష్టపడి పనిచేసిన తరువాత ఏదో ఒక విధంగా రిలాక్స్ కావాలని అనుకుంటారు.అంటే శ్రమ నుంచి సేద తీరాలని అనుకుంటారు.తెలంగాణా ఐటీ అండ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి తారక రామారావు వరంగల్ లోక్ సభ నియోజకవర్గంలో గులాబీ...

Read More..

Tej Pratap Yadav, Lalu Yadav\'s Debutant Son, Repeats Oath After Flub

కొంతమంది ఏళ్ళ తరబడి రాజకీయాల్లో ఉన్నా మంత్రులు కాలేరు.కానీ ఇలా రాజకీయాల్లోకి రావడం … అలా మంత్రులు అయిపోవడం జరుగుతుంది.దీన్నే అదృష్టం అంటారు.బీహారులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులకు అదృష్టం అరచేతి మందాన పట్టింది.తండ్రి పెద్ద రాజకీయ నాయకుడు,...

Read More..

Stage Set For Nitish Kumar\'s Big Swearing-in Today

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఐదో సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.ఈ రోజు ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నారు.ఈ కార్యక్రమానికి నాన్ బీజేపీ నాయకులు అనేకమంది హాజరు కాబోతున్నారు.నితీష్ ముఖ్యమంత్రిగా కుదురుకున్న తరువాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా మూడో కూటమి ఏర్పాటు...

Read More..

\'modiji, Show Your 56-inch Chest\'

మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ప్రధాని నరేంద్ర మోడీని గట్టిగా సవాల్ చేశారు.చేతనైంది చేసుకోండి అని తొడ కొట్టారు.తనపై బీజేపీ, ఆరెసెస్ చేస్తున్న ఆరోపణల మీద విచారణ జరిపించి, ఆరోపణలు రుజువు అయితే జైల్లో పెట్టండి అని సవాల్ చేశారు.రాహుల్...

Read More..

Chandrababu Seeks Rs 1000 Crore From The Centre

భీకరమైన తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమై పోయింది.భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం అల్లకల్లోలం అయింది.రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో హుదూద్ తుఫాను సృష్టించిన బీభత్సం రిపీట్ అయినట్లుగా అనిపిస్తోంది.పుండు మీద కారం చల్లినట్లుగా అసలే ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాన్ని తుఫాను...

Read More..

Rahul Gandhi \'commission Agent\'

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, సోనియా గాంధి కుమారుడు రాహుల్ గాంధీ మీద బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి చేసిన మరో ఆరోపణ ఇది.రాహుల్ బ్రిటిష్ సిటిజెన్ అని, ఇందుకు ఆధారాలు ఉన్నాయని స్వామి ఆరోపణలు ఇంకా సంచలనం కలిగిస్తూ ఉండగానే,...

Read More..

Pm To Visit Malaysia, Singapore From November 21

ప్రధాని నరేంద్ర మోడీ మీద ఒక జోక్ ఉంది.ఆయన భారత్ ను పరిపాలిస్తున్న విదేశీ ప్రధాని అని సరదాగా అంటూ ఉంటారు కొందరు.ఆయన విదేశాల్లో ఉంటూ అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా ఇండియాకు వచ్చి పోతూ ఉంటారని అంటారు.ప్రధాని అప్పుడప్పుడు ఇండియాకు వచ్చి...

Read More..

Bandaru Dattatreya Collapses During Warangal Campaign

Be it a by poll or a parliamentary election, the hustings are usually dizzying affairs as BJP MP Bandaru Dattatreya discovered much to his discomfiture.Union labour Minister Bandaru Dattatreya who...

Read More..

Nitish Invites Pm Modi For Oath Ceremony

రాజకీయంగా కొట్లాటలు ఎన్నికల వరకే.ఆ తరువాత కథ మర్యాదపూర్వకంగా ఉంటుంది అంటున్నారు బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జేడీయూ నాయకుడు నితీష్ కుమార్.ఎన్నికల్లో మోడీతో హోరాహోరీ తలపడి, తీవ్రంగా విమర్శలు చేశారు.ఆయన విధానాలను కడిగి పారేశారు.ఆయన వైఖరిని దుయ్యబట్టారు.ఇప్పుడు అదంతా...

Read More..

Jaipal Reddy Lashes Out At Kcr

తెలంగాణా ఉద్యమ సెంటిమెంటును నాయకులు ఇంకా వదలలేదు.వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో నాయకులు ఓటర్లను ఆకట్టుకోవడానికి తెలంగాణా ఉద్యమ సెంటిమెంటును ఉపయోగించుకుంటున్నారు.గులాబీ పార్టీ మాత్రమే తెలంగాణా కోసం పోరాటం చేసిందని, మిగతా పార్టీలు ఉద్యమంలో పాల్గొనలేదని కెసీఆర్,...

Read More..

Rahul Declared He Is British

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి పౌరసత్వంపై బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశంలో హాట్ టాపిగ్గా మారింది.రాహుల్ తప్పు చేశాడా? ఆయనకు తెలియకుండా తప్పు జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది.రాబోయే పార్లమెంటు సమావేశాల్లో దీనిపై దుమారం...

Read More..

Time Is Right For Rahul Gandhi

రాహుల్ గాంధీకి టైం వచ్చింది.తొందరగా ఆ కార్యక్రమం చేసేయాలి అంటున్నారు కొందరు కాంగ్రెస్ నాయకులు.ఏం కార్యక్రమం? ఆయనకు వివాహం చేయాలని ఆడుతున్నారా? ఒకప్పుడు అడిగారు.కానీ ఇప్పుడు దాన్ని గురించి పెద్దగా అడగడం లేదు.పెళ్లి విషయంలో రాహుల్ గాంధీయే ఏమీ మాట్లాడటం లేదు.కాబట్టి...

Read More..

Kcr Government Failed To Deliver

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో ప్రచారం చేస్తున్న అన్ని పార్టీల నాయకులు ప్రధానంగా చేస్తున్న ప్రచారం ఒక్కటే.ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.ఈ విమర్శ తరువాతే మిగతా విమర్శలు చేస్తున్నారు.అందరు నాయకులతోపాటు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్...

Read More..

Brutal Murder Of Chittoor Mayor In Daylight

In a shocking incident Chittoor Mayor Katari Anuradha was attacked and brutally murdered by three unknown persons in broad daylight. She along with her husband was shot at and attacked...

Read More..

Uttam Kumar Slams Kcr

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి చాలా ధీమాగా చెబుతున్నారు.ఆయనకు ఎందుకింత ధీమా కలిగింది? కాంగ్రెస్కు ఏం కలిసి వచ్చింది? గులాబీ పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత...

Read More..

Bjp Leadership Discussing With Veterans Issues

బీజేపీలో సీనియర్ నాయకులు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ తదితరులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.బీహార్లో పార్టీ ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీనియర్లపై చర్యలు తీసుకోవాలని రంకెలు వేసిన వేసినవారు ఇప్పుడు స్వరం మారుస్తున్నారు.సీనియర్లను తాము ఎంతో గౌరవిస్తున్నామని, తానుగానీ,...

Read More..

Government Ready To Discuss \'intolerance\' Issue

రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాలు చాలా వాడిగా వేడిగా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి.బీహారులో బీజేపీ కొంప ముంచిన, దేశంలో పెద్ద సమస్యగా మారిన మత అసహనం మీద ప్రతిపక్షాలు విరుచుకు పడొచ్చు.ఈ సంగతి ప్రభుత్వానికి కూడా తెలుసు.అందుకే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ...

Read More..

Kcr Attends His Car Driver\'s Daughter\'s Wedding

సాధారణంగా పెద్ద వాళ్ళు పెద్ద వాళ్ళతోనే కలుస్తారు తప్ప చిన్న వాళ్ళతో కలవరు.పెద్ద వాళ్ళంటే వయసు రీత్యా పెద్ద వాళ్ళు కాదు.డబ్బు, అధికారం, పదవి .ఈ విధమైన పెద్దవాళ్ళు.వీళ్ళు తమతో సమానమైన వారి ఇళ్ళలో జరిగే శుభ కార్యాలకు లేదా పెద్ద...

Read More..

\'leaders Are Blaming Strategy, Not Pm

సామాన్య మానవులైనా, రాజకీయ నాయకులైనా పరాజయ భారాన్ని భరించలేరు.పరాజయం పై విమర్శలను తట్టుకోలేరు.మసిపూసి మారేడు కాయ చేసి కప్పి పుచ్చడానికి ప్రయత్నాలు చేస్తారు.ప్రస్తుతం బీజేపీ ఆ పనే చేస్తోంది.బిహార్ పరాజయ భారం నుంచి తప్పించుకోవడానికి నానా పాట్లు పడుతోంది.విమర్శలు చేసిన సీనియర్...

Read More..

Jagan’s Bauxite Public Meeting On December 2

ప్రతిపక్షాలు పనిచేయడం అంటే పోరాటాలు చేయడం అని అర్ధం.ప్రజల తరపున, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయడమే అప్పోజిషన్ పని కదా.ఇలా పోరాటాలు చేయడానికి ఏదో ఒక అంశం ఎప్పుడూ కళ్ళ ఎదురుగా ఉంటుంది.ఎవరు దాన్ని ముందుగా క్యాచ్ చేసి ప్రజల్లోకివెళతారో వారికి...

Read More..

Opinion Divided In Bjp Over Taking Action Against Dissenters

బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే దారుణంగా ఓడిపోగానే బీజేపీలో ముసలం పుట్టిన సంగతి తెలిసిందే.బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, మురళి మనోహర్జోషీ, యశ్వంత్ సిన్హా మొదలైన వారు ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మీద విరుచుకు పడ్డారు.వారి...

Read More..

Janasena Doesn\'t Have Money To Contest Elections

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పెట్టిన పార్టీ జనసేన జనంలోకి వచ్చేది అంటే ఎన్నికల్లో పోటీ చేసేది 2019 ఎన్నికల్లోనే.ఈ విషయం పవన్ కళ్యాన్ స్వయంగా చెప్పాడు.విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన పవర్ స్టార్ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతామని మీడియాకు...

Read More..

Talasani Issued Notice From High Court

ఆయన టీడీపీ ఎమ్మెల్యే.ఆ పార్టీలో ఉంటే పదవి లేదు.చూపు గులాబీ పార్టీ మీద పడింది.తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్కు హైదారాబాదులో బలమైన నాయకుడు కావాలి.ఆయన చూపు టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ మీద పడింది.ఒకరికొకరు అవసరం.తలసాని గులాబీ పార్టీలో చేరాడు.ఎమ్మెల్యే పదవికి...

Read More..

Pawan Kalyan Meets Chandrababu

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు వచ్చి ఆయనను పొగిడి వెళ్ళిపోయారు.ఇలా పొగడటం కోసం నేరుగా రావడం ఎందుకు? సామాజిక మీడియా ద్వారా ఆ పని చేయవచ్చు.రాజధాని అమరావతి ప్రాంతంలో భూ సేకరణ చేస్తామని...

Read More..

50 Of Bihar\'s 243 Lawmakers Have Criminal Cases

మన దేశంలో నేరగాళ్ళు మంత్రులు అవడం కొత్త కాదు.రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకు ఎన్నికవుతున్న వారిలో నేరగాళ్ళ శాతం ఎక్కువగా ఉంది.ఎన్నికల్లో గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు నేరగాళ్ళలో ఇద్దరికో ముగ్గురికో పదవులు ఇవ్వక తప్పడం లేదు.నిండా మునిగిన వాడికి చలి...

Read More..

Pawan Seeks Appointment To Meet Chandrababu

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాన్ మరోసారి ఆంధ్రా రాజధాని అమరావతి తెర మీదికి రాబోతున్నారు.కారణం స్వచ్చందంగా భూములు ఇవ్వని రైతుల భూములు సేకరించడానికి బలవంతంగా సేకరిస్తామని చెప్పడమే.భూములు ఇవ్వని వారి భూములు సేకరించడానికి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం...

Read More..

Trs Mp Balka Suman Lashes Out At Revanth Reddy

ప్రస్తుతం చాలామంది నాయకులు వారి స్థాయికి తగిన మాటలు మాట్లాడటం లేదు.ప్రధాని నరేంద్ర మోదేయే మొన్న బీహార్ ఎన్నికల్లో తన స్థాయికి తగని మాటలు మాట్లాడి విమర్శల పాలయ్యారు.ప్రధాని పదవిలో ఉంది రాష్ట్ర స్థాయి నాయకుడిలా ప్రసంగాలు చేశారు.ఆయనలాంటి నాయకుడే అలా...

Read More..

Pm Modi Heads For Uk Today

ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ఏ దేశానికి వెళ్ళినా మీడియా ఎక్కువగా ఆయన భోజనానికే ప్రాధాన్యం ఇస్తుంది.ఆయన పర్యటన కంటే ఆయన ఎవరితో కలిసి భోజనం చేస్తారు? భోజనంలో ఏ పదార్థాలు ఉంటాయి? మోడీ భోజన అలవాట్లు ఏమిటి?… ఇలాంటి విషయాల...

Read More..

More Ministers For Lalu In Nitish Formula

బీహార్లో మహాకూటమి విజయం సాధించడం సంతోషంగానే ఉన్నా మరో పది రోజుల్లో నితీష్ కుమార్కు అసలైన తలనొప్పి ప్రారంభం కాబోతున్నది.ఈ నెల 20వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అనుకుంటున్నారు.మహాకూటమిలో జేడీయూతో పాటు లాలూ పార్టీ ఆర్జేడీ, సోనియా...

Read More..

Nitish Is Bihar’s Jyoti Basu: Star Hero

BJP is getting criticism from all corners after facing in defeat in Bihar polls .Sulking BJP MP and Bollwood acor Shatrughan Sinha claimed the Bihar poll results could have been...

Read More..

Ysrcp Mla Roja Lashes Out At Trs And Congress

వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఓట్లు అడిగే హక్కు కేవలం వైఎస్సార్ సీపీకే ఉందట.ఆంధ్రాలోని నగరి ఎమ్మెల్యే, మాజీ హీరోయిన్ రోజా ఈ హక్కు గురించి చెప్పారు.ఆమె ప్రస్తుతం వరంగల్ లోక్ సభ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి నల్ల...

Read More..

Nitish Kumar Calls Mamata Banerjee

బీహార్ ఎన్నికల ఫలితాలు రెండే రోజులైంది.ఇంకా నితీష్ కుమార్ ముఖమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు.అయినప్పటికీ రాజకీయ నాయకులు అప్పుడే మూడో ఫ్రంట్ ఆలోచనలు చేస్తున్నారట.బీహార్ ఫలితాలు తెచ్చిన ఊపు అలా ఉంది మరి.వచ్చే పార్లమెంటు ఎన్నికలకు మూడున్నర ఏళ్ళ సమయం ఉంది.సామాన్యులకు...

Read More..

Mudragada Puts Forth Fresh Demands On Quota For Kapus

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రెండు తలనొప్పులు మొదలయ్యాయి.ఈ తలనొప్పులు ఎలా తగ్గుతాయో , ఏ మాత్రలు వాడతారో అర్థం కావడంలేదు.ఇవి రెండూ క్లిష్ట సమస్యలే.ఒకటి కాపులకు రిజర్వేషన్లు.రెండోది రాయలసీమ ఉద్యమం.కాపులకు రిజర్వేషన్లు సమస్య ఆయన తగిలించుకున్నదే.కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల...

Read More..

Chandrababu Dedicated Towards Rayalaseema

ఒక వ్యక్తీ చాలా మంచోడని, పనిమంతుడని, చిత్తశుద్ధి వున్నోడని ఎలా తెలుస్తుంది? అతన్ని బాగా తెలిసిన మరో వ్యక్తీ సర్టిఫికెట్ ఇవ్వాలి.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి కేయీ కృష్ణమూర్తి ఇలాగే సర్టిఫికేట్ ఇచ్చారు.ఏమని ? చంద్రబాబు రాయసీమ అభివృద్ధి...

Read More..

Tdp Mla Sings Ys Jagan\'s Song!

ప్రభుత్వం మీద ప్రతిపక్ష నాయకులు పోరాటం చేస్తుంటారు.విమర్శలు చేస్తుంటారు.ఇది సహజం.ప్రభుత్వం తప్పులు చేస్తే అధికార పార్టీ నాయకులు లోపల తిట్టుకుంటారు, కాని పైకి విమర్శించరు.కానీ తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రూటు సపరేటు.ఈ...

Read More..

Bihar Election Results: Shock To Bjp

Here comes the most awaited result of bihar elections.BJP has met with a major embarrassment as Nitish Kumar led Maha Ghat Bhandhan is heading towards an overwhelming majority.The counting started...

Read More..

Intolerance Among Key Factors For Bjp\'s Defeat In Bihar

బీహార్లో బీజేపీ దారుణ పరాజయానికి ఎన్ని కారణాలు ఉన్నా అది తన గొయ్యిని తానే తవ్వుకుందని చెప్పవచ్చు.నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పటి నుంచి ఎంపీలుగా మారిన సాధువులు, సన్యాసినుల వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కువ అయ్యాయి.ఒక మతం వారిని కించపరిచేలా మాట్లాడారు.ఈ ధోరణి...

Read More..

Rjd Begins Celebrations

ఎక్కువ మీడియా సంస్థలు ఊహించిన విధంగానే జరిగింది.9 టీవీ చానళ్ళ ఎగ్జిట్ పోల్సు నిజం అయ్యాయి.బీహార్లో నితీష్ , లాలూ ప్రసాద్, సోనియా గాంధి మహా కూటమి సర్కారు ఏర్పాటు చేయడం ఖాయం అయిపొయింది.నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్ట బోతున్నారు.ఫలితాలు...

Read More..

Nobody Has The Right To Call Our Country Intolerant

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు.దేశంలో అసహనం పెరిగిపోతున్నదని, మోడీ సర్కారు మతం పేరుతో చిచ్చు పెదుతున్నదని ఆరోపిస్తూ అందుకు నిరసనగా అనేకమంది సాహితీవేత్తలు, కళాకారులు, సైంటిస్టులు, సినిమారంగ ప్రముఖులు తమ అవార్డులను వెనక్కి ఇస్తున్న సంగతి...

Read More..

Tdp Leader Booked For Assaulting Andhra Forest Officials

ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందుకూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరును పోలీసులు అరెస్టు చేశారు.విచిత్రమేమిటంటే కృష్ణా జిల్లా కైకలూరు పోలీసులు ఈయన్ని, ఈయన అనుచరులను అరెస్టు చేశారు.ఆ జిల్లా ఫారెస్టు అధికారుల ఫిర్యాదు మేరకు ఈ అరెస్టు జరిగింది.ఇంతకూ ప్రభాకర్...

Read More..

Will Jagan Attack Kcr In Warangal?

వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ పోటీలో ఉండటంతో అధినేత జగన్ ప్రచారానికి రాబోతున్నాడు.ఈ నెల 16 నుంచి 19 వరకు ప్రచారం చేస్తాడని పార్టీ తెలంగాణా అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు.అయితే జగన్ ప్రచారం...

Read More..

Ys Jagan To Seek Votes For Ysrcp Candidate

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో జగన్ పార్టీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.మెదక్ జిల్లాకు చెందిన నల్లా సూర్యప్రకాష్ బరిలో ఉన్నారు.ఈయన తరపున ప్రచారం చేయడానికి పార్టీ అధినేత జగన్ రాబోతున్నారు.ఈ నెల 16 నుంచి 19 వరకు ఆయన...

Read More..

Tolerance Is Soul Of Country

దేశంలో కొన్నాళ్ళుగా సహనం , అసహనం గొడవ ఎక్కువై పోయింది.సహనంగా ఉండే వుండే వాళ్లకు కూడా అసహనం పెరిగిపోతున్నది.అసహనం , సహనం అనే వాటి చుట్టూ రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి రాజకీయ పార్టీలు దీన్ని సాగదీస్తున్నాయి.అవార్డులు వెనక్కి తిరిగి...

Read More..

Congress To Expel Rajaiah To Save Party

మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇదివరకే సస్పెండ్ చేసింది.విషయం తెలిసిందే.ఆయన కోడలు, ముగ్గురు మనుమళ్ళు అనుమానాస్పద పరిస్థితిలో చనిపోవడం.ఇది ప్రమాదం కాదని, పథకం ప్రకారం జరిగిన హత్య అని పోలీసులు భావిస్తున్నారు.ఇందుకు ఆధారాలు ఉన్నాయని అంటునారు.ఆల్రెడీ రాజయ్యను,...

Read More..

How A Cycle Shed Owner\'s Son Earned Hundreds Of Crores?

ఏపీలో అధికారం పంచుకుంటున్న టీడీపీ -బీజేపీ ప్రతి రోజు కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ రెండు పార్టీల నాయకుల మధ్య గొడవలు ముదురుతున్నాయి కానీ తగ్గడం లేదు.ఒకరు ఒకటంటే మరొకరు రెండు అంటున్నారు.మొన్న టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న బీజేపీ నాయకులు పురదేశ్వరి,...

Read More..

No Bjp Leader Can Utter A Word Without Modi\'s Signal

బీజేపీ నాయకులు కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ దేశంలో మత సహనం దెబ్బ తీసేలా ప్రవర్తిస్తున్న సంగతి తెలుసు.కొంత కాలంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం.అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కాషాయం నాయకులు...

Read More..

Kadiam Criticizes Bjp, Congress Over Candidate Selection

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో అధికార గులాబీ పార్టీ ఓటర్లను ఆకట్టుకోవడానికి బాగానే ప్రచారం చేస్తోంది.ఆ పార్టీకి బీజేపీ అభ్యర్థి దేవయ్య , కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ బకరాల మాదిరిగా దొరికారు.వాళ్ళిద్దరి దుమ్ము దులుపుతోంది గులాబీ పార్టీ.బీజేపీ అభ్యర్థి...

Read More..

Tdp-bjp On War Path, Breakup Likely?

ప్రస్తుతానికి ఈ ప్రశ్న తెలంగాణకు వర్తించదు.ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయం.తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తు ఉన్నప్పటికీ ఏపీలో అధికారం పంచుకున్నాయి.అక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే రెండు పార్టీల మధ్య కీచులాటలు ప్రారంభం అయ్యాయి.ఒకరిని ఒకరు సూటి పోటి మాటలు...

Read More..

Ambati Hits Back At Chandrababu Over Corruption

బాబు పేరు బ్లాక్ లిస్టులో పెట్టాలా? ఎందుకు? ఆయన పెద్ద అవినీతిపరుడు కాబట్టి నల్ల జాబితాలో ఆయన పేరు తప్పనిసరిగా పెట్టాలని వై కా పా నాయకుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.ఇంత కోపంగా ఎందుకు అనాల్సి వచ్చింది? అవినీతికి పాల్పడే...

Read More..

Winter Session Schedule To Be Decided After Bihar Polls

పార్లమెంటు శీతాకాల సమావేశాలు దగ్గర పడుతున్నాయి.కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఇందుకు సంకేతం ఇచ్చారు.బీహార్ ఎన్నికల చివరి దశ ముగియగానే శీతా కాల సమావేశాల విషయం చర్చిస్తామని చెప్పారు.ఈ నెల 8వ తేదీతో బీహార్ ఎన్నికలు ముగుస్తాయి.పార్లమెంటులో...

Read More..

Police Arrest Rajaiah And Family Members

మాజీ ఎంపీ సిరిసిల్ల నిన్నటి వరకు వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థి.కానీ ఇవాళ నిందితుడిగా పోలీసు కష్టదీలో ఉన్నారు.ఒక్క రోజులోనే ఆయన చరిత్ర తిరగబడింది.కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలు అగ్ని ప్రమాదంలో చనిపోయిన దారుణ ఘటనకు...

Read More..

Police Question Rajaiah\'s Son Anil

మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలు మంటల్లో కాలిపోయిన దారుణ ప్రమాదంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.ఇది అగ్ని ప్రమాదమా, ఆత్మహత్యా? అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.రాజయ్య కుమారుడు అనిల్ ను ప్రశ్నించారు.గత రాత్రి ఏం జరిగిందని అడిగారు.సారిక...

Read More..

Sarve Is Congress Candidate In Warangal By-poll

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య తప్పుకోవడంతో మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణను రంగంలోకి దించారు.సిరిసిల్ల రాజయ్య కోడలు, ముగ్గురు పిల్లలు అగ్నికి ఆహుతి కావడం, ఆయన కుటుంబం పోలీసు కేసులు...

Read More..

Fire Kills Four Of Sircilla Rajaiah\'s Family Members

తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ ఎంపీ, వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ప్రకటించారు.ఇందుకు కారణం ఆయన కోడలు తన ముగ్గురు పిల్లలతో కలిసి అగ్నికి ఆహుతి కావడమే.ఈ రోజు తెల్లవారు జామున వరంగల్లో...

Read More..

Tdp & Ysrcp Announced Candidates For Bypolls

YSR Congress Party also forayed into Warangal by-elections.YSRCP Telangana president Ponguleti Srinivas Reddy announced Nalla Suryaprakash as the party candidate for the Warangal Lok Sabha by-election. Nalla Suryaprakash thanked party...

Read More..

Revanth Reddy Is All Set To Invite Kcr Personally

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం బాట వేశారు? దాంట్లో తెలంగాణా టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎందుకు నడుస్తున్నారు? అది మర్యాద బాట.సంప్రదాయాల దారి.ఆ దారిలో బాబు నడిచి మంచి సంకేతాలు పంపారు.రేవంత్ రెడ్డి కూడా ఆ పనే చేయబోతున్నారు.ఏపీ...

Read More..

Congress Leader Renuka Under Scrutiny

తొందర పడి ఒక కోయిల ముందే కూసింది అని ఒక సినిమా పాటలో రాశారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి.కోయిల ఎందుకు ముందే కూసిందో మనకు అనవసరం.కానీ రాజకీయ నాయకులు ముందుగా కూస్తే ఆలోచించాలి.కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకున్న...

Read More..

Gali Slams Jogaiah For Defaming Chandrababu

చేగొండి హరిరామ జోగయ్య పేరు తెలియని సినిమా వారు, రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉండరు.ఆయన పాపులర్ నాయకుడే కాకుండా, సినిమా నిర్మాత కూడా.అన్ని రాజకీయ పార్టీలు మారి ఇంకా మారే పార్టీ లేకపోవడంతో ఖాళీగా ఉన్నారు.ఆయన తన 60 ఏళ్ళ రాజకీయ...

Read More..

Left Parties Protest Over Attack On Students

కమలం పార్టీ మీద ఆంధ్రప్రదేశ్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.కేంద్రం ఎపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు.అమరావతి శంకుస్థాపనలో ప్రధాని మోడీ మొండి చేయీ చూపించారు.దీంతో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కోపంగా ఉన్నాయి.ఈ పరిస్థితిలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కొందరు విద్యార్థులు ప్రత్యేక హోదా...

Read More..

Trs, Congress Candidates File Nomination Papers

గోదాలోకి దిగడం అంటే కుస్తీ పట్లకు సిద్ధం అయ్యారన్న మాట.కుస్తీ పట్లు పట్టడానికి వీరిద్దరూ పహిల్వానులు కారు.ఇది ఎన్నికల కుస్తీ.గోదాలోకి దిగిన వారు గులాబీ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్, కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య.వీరు వరంగల్ ఉప ఎన్నిక కోసం...

Read More..

High Court Deadline For Ghmc Elections

The Hyderabad High Court on Monday directed the Telangana state government to complete the election process to the Greater Hyderabad Municipal Corporation (GHMC) by January 31, 2016.Few days before the...

Read More..

Bjp Yet To Decide Candidate For Warangal By-poll

వరంగల్ లోక్ సభ అప్ ఎన్నికలో అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో కమలం పార్టీ ఇంకా తర్జన భర్జన పడుతూనే ఉంది.కసరత్తు ఇంకా పూర్తీ చేయలేదు.గులాబీ పార్టీ కళాకారుడు పసునూరి దయాకర్ని ఎంపిక చేసి ప్రచారంలో దూసుకు పోతున్నది.కాంగ్రెస్ సిరిసిల్ల రాజయ్యను...

Read More..

Ap People Deceived Over Special Status Issue

ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా గురించి ఇంకా గొంతు చించుకుంటూనే ఉన్నాయి నాయకులు విలేకరుల సమావేశాలు పెట్టి కేంద్రం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకు పడుతూనే ఉన్నారు.ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఏపీ కాంగ్రెస్...

Read More..

Nehru Surrendered Before China

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సాగుతున్న కొట్లాటలో పాత చరిత్ర కూడా తవ్వి పోస్తున్నారు.పాత తరం జాతీయ నాయకులను ఇప్పటి నాయకులు తమ వివాదాల్లోకి లాగుతున్నారు.వారిపై బురద చల్లుతూ తమ బుర్రలకు తోచింది మాట్లాడుతున్నారు.ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రి కిరణ్...

Read More..

Cases Filed Against Lalu Prasad

ఎన్నికల ప్రచారంలో నాయకులు ఒకరిని ఒకరిని పరస్పరం తిట్టుకుంటారు.ఘాటుగా విమర్శించుకుంటారు.హద్దులు దాటుతారు.తమ హోదాలు మర్చిపోతారు.ఒకరు రెండు మాటలు అంటే మరొకరు పది మాటలు అంటారు.అనుచితంగా, పిచ్చి పిచ్చిగా మాట్లాడారని ఒకరిపై మరొకరు పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టుకుంటారు.ఈ పరిస్థితి ప్రతీ రాష్ట్ర్రంలో...

Read More..

Trs Party Will Be Benefited If Ysrcp Contested

వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో తమ పార్టీ గెలుస్తుందని కాంగ్రెస్ నాయకులు పైకి ధీమాగా చెబుతున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి సైంధవుడి మాదిరిగా కనబడుతోంది.వరంగల్లులో పోటీ చేస్తున్నట్లు వైఎస్సార్ పార్టీ ప్రకటించింది.ఇది కాంగ్రెసుకు మింగుడు పడటం లేదు.వై...

Read More..

Congress Will Win Warangal By Polls

వరంగల్ లోక్ సభ ఉపఎన్నికలో తాము విజయ భేరీ మోగిస్తామని కాంగ్రస్ నాయకులు ధీమాగా చెబుతున్నారు.కాంగ్రెస్ గెలుపు గ్యారంటీ అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి చెప్పారు.గెలుపు పట్ల కాంగ్రస్ నాయకులు ఇంత ధీమాగా ఉండటానికి కారణం ధిల్లీ...

Read More..

Congress Chooses Rajaiah As The Candidate

వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీ చేయడానికి కాంగ్రస్ పార్టీకి కూడా అభ్యర్థి దొరికిపోయాడు.మాజీ ఎంపీ రాజయ్యను తన అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపిక చేసింది.చర్చల మీద చర్చలు జరిగిన తరువాత, కొందరి నిరసనల మధ్య రాజయ్యను అభ్యర్థిగా ప్రకటించారు.ఈయన...

Read More..

Ys Jagan-balayya Meet Makes Heads Turn

సెలబ్రిటీలు ముఖ్యంగా రాజకీయ నాయకులు ఏం చేసినా అది మీడియాకు వార్త అవుతుంది.అందులోను రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు నాయకులు కలుసుకుంటే అది టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది.ఇక అసలు వార్త ఏమిటంటే వైఎస్సార్సీపీ అధినేత జగన్, సినిమా హీరో...

Read More..

Pasunuri Is Trs Candidate For Warangal By-poll

వలస నాయకులకు పెద్ద పీట వేస్తున్న గులాబీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసీఅర్ ఎట్టకేలకు నికార్సైన టీఆరెస్ నాయకుడికి వరంగల్ ఉప ఎన్నిక కోసం టిక్కెట్ ఇచ్చారు.మరో విధంగా చెప్పాలంటే ఒక శిల్పికి టిక్కెట్ ఇచ్చి గౌరవించారు.ఆయనే పసునూరి దయాకర్.వరంగల్ లోక్...

Read More..

Mh : Dayakar Is Warangal\'s By Poll Candidate

Ruling TRS finalized name of its candidate to field for upcoming By-elections of Warangal.We have already reported about the probables and the guesses surrounding the announcement and much to the...

Read More..

\'if I Am Bahaari, What Is Sonia Gandhi?\'

నేను బీహార్కు బయటి వ్యక్తిని అయితే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి బయటి వ్యక్తి కాదా? … ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ ఎన్నికల ప్రచారంలో వేసిన ప్రశ్న.ఆ రాష్ట్రంలో అయిదు దశల పోలింగులో మూడు దశలు ముగిశాయి.ఇంకా రెండు...

Read More..

Sudheendra Kulkarni To Visit Pakistan

నిండా మునిగాక ఇంకా చలి ఎందుకు అన్నట్లు నిలువెల్ల ఇంకు (సిరా) పడిన ఇంకా ఎందుకు భయపడాలి? అని అనుకున్నారు ప్రముఖ పత్రికా రచయిత, అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్ చైర్మన్ సుధీంద్ర కులకర్ణి.ఈయన ఈ మధ్య వార్తల్లో వ్యక్తీ అయిన సంగతి...

Read More..

Vivek Asked To Contest Warangal By-polls

గులాబీ పార్టీ ఎవరికైతే గాలం వేసిందో ఆ నాయకుడి పైనే కాంగ్రెస్ గురి పెట్టింది.ఆ నాయకుడే జి.వివేక్.కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి మాజీ ఎంపీ అయిన వివేక్నే వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో పోటీ చేయించాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది.పోటీ చేయాలని...

Read More..

Ap Undergoing Financial Crisis

ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పొదుపు మంత్రం చదువుతున్నారు.అమరావతి శంకుస్థాపనకు 400 కోట్లకు పైగా ఖర్చు చేసినప్పుడు గుర్తుకు రాని పొదుపు ఇప్పుడు గుర్తుకు వచ్చింది.కారణం ? రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉండటమే.మొదటి మూడు నెలల్లోనే ఆరు వేల...

Read More..

Mysura Reddy Upset With Jagan

వై కా పాలో సీనియర్ నేత మైసూరా రెడ్డి పార్టీ అధినేత జగన్ కు దూరమై పోయారు.పార్టీలో నామ మాత్రంగానే ఉన్నారు.చాలా కాలం నుంచి పార్టీ కార్యక్రమాల్లో కనబడటం లేదు.కొద్ది రోజుల్లోనే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది.టీడీపీ నుంచి...

Read More..

Sudharani Loses Followers Over Trs Switch

ఒక పార్టీ నుంచి నాయకుడు గాని, నాయకురాలు గాని మొరో పార్టీలోకి ఫిరాయించే సమయంలో వారు ఒక్కరు వెళ్ళకుండా తమ అనుచరులను, సహచరులను కొందరిని తీసుకొని జాయిన్ అవుతారు.ఇలాంటి నాయకులకు ఎక్కువ వెయిట్ ఉంటుంది.అయితే టీడీపీ ఎంపీ (రాజ్య సభ )...

Read More..

Political Parties Ponder Over Best Candidates

వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థుల కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది.వామపక్షాలు మినహా మిగిలిన పార్టీలన్నీ కసరత్తు చేస్తూనే ఉన్నాయి.ఎన్నికల గోదాలో తలపడే దిట్టమైన అభ్యర్థులు దొరకడమే లేదు.బలమైన అభ్యర్థుల ప్రతిపక్షాలు వెతకడం మామూలు...

Read More..

Pawan Kalyan\'s Jana Sena Officially A Party

పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఎట్టకేలకు గుర్తింపు లభించింది.జన సేన పార్టీ కి రాజకీయ పార్టీగా తెలంగాణ ఎన్నికల కమిషన్ గుర్తింపునిచ్చింది.జనసేన పార్టీని రిజిస్ట్రర్ చేసినట్లు తెలంగాణ ఎన్నికల సంఘం బుధవారం అధికారికంగా ప్రకటించింది. జనసేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలంటూ...

Read More..

Telangana Tdp Mp On Joining Trs

ఆయన అంటే ఎవరు? కలుసుకున్నది ఎవరు? ఆయన అంటే తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్.కలుసుకున్న నాయకురాలు ప్రస్తుత టీడీపీ ఎంపీ (రాజ్య సభ) గుండు సుధా రాణి.ఆమె గులాబీ పార్టీలో చేరబోతున్నట్లు కొన్నాళ్ళుగా వార్తలు వస్తున్నాయి.వరంగల్ నాయకురాలైన సుధా రాణి గులాబీ పార్టీలో...

Read More..

Pakistan Charity Declines Modi\'s Cash

సాధారంగా స్వచ్చంద సంస్థలు, సేవా సంస్థకు ఎవరు సహాయం చేస్తారా అని చూస్తూ ఉంటాయి.మన దేశంలో విదేశాల నుంచి ఆర్ధిక సహాయం పొందుతున్న సంస్థలు అనేకం ఉన్నాయి.వీటిల్లో కొన్ని బోగస్ సంస్థలు కూడా ఉన్నాయి.ఇవి చేసే సేవ తక్కువ.పొందే సహాయం ఎక్కువ.అయితే...

Read More..

Trs To Win Warangal By-poll With 57% Votes?

వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఎవ్వరూ నామినేషన్లు వేయకముందే, ఏ పార్టీ కూడా అభ్యర్థులను నిర్ణయించక ముందే కారు పార్టీ గెలిచింది.విచిత్రం ఏమిటంటే దాని ఓట్ల శాతం కూడా నిర్ణయం జరిగింది.ఉప ఎన్నికలో కారు పార్టీ గెలవడమే కాకుండా,...

Read More..

Kadiyam Srihari\'s Daughter Not In Race

వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో గులాబీ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనే విషయం రేపు తేలిపోతుంది.గులాబీ అభ్యర్థిని గురువారం ప్రకటిస్తారట.వరంగల్లో ఎవరు పోటీ చేస్తారనే విషయంలో అనేకమంది పేర్లు తెర మీదికి వచ్చాయి.వారిలో ఉప ముఖ్యమంత్రి కడియం...

Read More..

She Teams Complete One Year

తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ అధికారంలోకి రాగానే ఒక మంచి ప్రయోగం చేశారు.ఈ ప్రయోగం పేరే షీ టీమ్స్.అమ్మాయిలను, మహిళలను టీజ్ చేసే , వేధించే ఆకతాయిల పని పట్టడం కోసం అడిషనల్ కమిషనర్ స్వాతి లక్రా నేతృత్వంలో గత ఏడాది షా...

Read More..

Prathipati Pulla Rao Launches Attack On Ys Jagan

వై కా పా అధినేత జగన్కు ప్రజల కంటే డబ్బే ఎక్కువట.జగన్ మీద టీడీపీ చేస్తున్న మాట యుద్ధంలో ఈ ఆరోపణ ఒక భాగం.ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లా రావు జగన్కు డబ్బే ఎక్కువనే విషయం కనిపెట్టారు.అధికారం కోసం...

Read More..

Kcr Holds Talks With Arun Jaitley

తెలంగాణా కష్టాల్లో ఉందని, కాబట్టి ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.దేశంలో లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణా రెండో స్థానంలో ఉందని కెసీఆర్ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి చెప్పారు.నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళిన...

Read More..

Tdp Mp Set To Join Trs

Telangana TDP which already lost several key leaders is now all set to get another big blow.Party’s Rajya Sabha MP from Warangal District Gundu Sudharani is all set to shift...

Read More..

Tdp Gets A Jolt From Mp Sudha Rani

తెలంగాణాకు చెందిన టీడీపీ రాజ్య సభ ఎంపీ గుండు సుధా రాణి గులాబీ పార్టీలో చేరడానికి అంతా సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి.ఈ నెల 29 తేదీన ముఖ్యమంత్రి కెసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారు.ఇలాంటి కప్పు గంతులు మన రాజకీయాల్లో సాధారణమే...

Read More..

Nara Lokesh Emerges Key Decision-maker In Tdp

టీడీపీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.జాతీయ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా చేసిన తరువాత ఆయన పాత్ర ఇంకా పెరిగిపోయిందట.పార్టీలో కీలక నిర్ణయాలు లోకేశే తీసుకుంటున్నాడని సమాచారం.పార్టీ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.ఏపీ పార్టీ అధ్యక్షుడు...

Read More..

Ysrcp\'s Next Move Is To Fight In The Court

వీధి పోరాటాలతో, నిరాహార దీక్షలతో ఇక లాభం లేదనుకున్న వై కా పా అధినేత జగన్ కోర్టులో తేల్చుకోవాలని నిర్ణయించారు.ఇది ఆయన వ్యక్తిగత విషయం కాదు.ఏపీ రాజధాని అమరావతికి భూముల సేకరణ సమస్య.రాజధాని కోసం 33 వేల ఎకరాలను రైతులు స్వచ్చందంగా...

Read More..

All Set For Lokesh\'s New Team

ప్రతీ రాజకీయ నాయకుడికీ ప్రత్యేక బృందం ఉంటుంది.పూర్వ కాలంలో రాజుల దగ్గర కూడా అంతరంగికులు ఉండేవారు.ప్రధానమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ బృందంతో చర్చిస్తారు.ఇలాంటి టీములు పాలకులకే కాకుండా పాటీ పదవుల్లో ఉండేవారికి కూడా ఉంటాయి.మరీ కీలకమైన పదవిలో ఉంటే బృందం ఉండక...

Read More..

Ts Govt Slashes Five Percent Tax On Mobile Sales

ప్రస్తుతం మన జీవితాల్లో సెల్ ఒక భాగమై పోయింది.జీవితంలో భాగం అయింది అనడంకంటే శరీరంలో భాగం అయింది అనడం కరెక్టు.తిండి లేక పోయినా బాధ లేదు.కానీ సెల్ ఫోన్ లేకపోతే నిమిషం గడవదు.తెలంగాణా రాష్ట్రంలో సెల్ ఫోన్ అమ్మకందారులకు ప్రభుత్వం శుభవార్త...

Read More..

Pm Knows How To Lend Support To Develop New State

ఎపీకి ప్రత్యేక హోదా గానీ, ప్యాకేజీ గానీ ఇవ్వలేదని ప్రధాని నరేంద్ర మోడీని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.శంకుస్థాపనకు వచ్చి ఉత్త చేతులు చూపించాడని దుయ్య పడుతున్నాయి.టీడీపీ నాయకులకు కూడా ఈ విషయంలో కోపంగానే ఉంది.గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, హిందూపురం ఎమ్మెల్యే,...

Read More..

Tdp-bjp Extend Support For Nda Candidate In Warangal By Poll

తెలంగాణలో అందరి దృష్టి వచ్చే నెలలో జరగబోయే వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక మీదనే ఉంది.ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజీనామా కారణంగా ఈ ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలుసు.వామ పక్షాల అభ్యర్థి రంగంలో ఉన్నా...

Read More..

Capital Development Is The Focus For Ap Govt

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రధాన పాత్రధారి సింగపూర్ అని, జపాన్ కూడా భాగస్వామి అయ్యిందని ఇప్పటివరకు తెలిసిన సమాచారం.కానీ ఇంకా కొన్ని దేశాలు కూడా పాలు పాలుపంచుకుంటాయని తెలుస్త్తోంది.ఏపీ ప్రభుత్వం ఇజ్రాయిల్తో, మరికొన్ని దేశాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.శంకుస్థాపన...

Read More..

Cong Launches Matti Satyagraham

దేశంలో తీరని సమస్యలు ఉండాల్సిందే.సమస్యలు ఉంటే ప్రజలు ఇబ్బంది పడతారు కదా.నిజమే … కాని సమస్యలు ఉంటేనే రాజకీయ నాయకుల్లో క్రియేటివిటీ పెరుగుతుంది.వినూత్నమైన నిరసన కార్యక్రమాలు ప్లాన్ చేస్తారు.వారి బుర్రలు చురుగ్గా పనిచేస్తాయి.ఏపీ కాంగ్రెస్ నాయకులు తమ బుర్రలకు పదును పెట్టి...

Read More..

Protest Against Apsrtc Hike

అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేయలేదని మండి పడుతున్న ఏపీ ప్రజల మీద బస్సు చార్జీల భారం పడింది.అసలే కోపంతో ఉన్న ప్రజలు బస్సు చార్జీలు పెంచడంతో మరింత ఆగ్రహంగా ఉన్నారు.ప్రతిపక్షాలు రాష్ట్రమంతా నిరసన...

Read More..

Pakistan Targets 9 Indian Posts

సరిహద్దుల్లో పాకిస్తాన్ మళ్ళీ కాల్పులకు తెగబడింది.కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది.సరిహద్దుల్లోని 9 ఔట్ పోస్టులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరుపుతోంది.రాత్రి నుంచి కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.సాంబా సెక్టార్లో సరిహద్దు భద్రతా దళాలు పాక్ కాల్పులను అడ్డుకుంటున్నాయి.కాల్పులు భారీగా జరుగుతున్నట్లు సమాచారం.కాల్పుల్లో...

Read More..

Parties Protesting For Special Status With Hidden Agenda

పాలకులకు ప్రతిపక్షాలు అంటే పడటం లేదు.ప్రతిపక్షాలు ఉండకూడదని కోరుకుంటున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలకుల ధోరణి ఇదే విధంగా ఉంది.ప్రతిపక్ష నాయకులను ద్రోహులుగా చూస్తున్నారు.ప్రధాని మోడీ అమరావతి శంకుస్థాపనకు వచ్చినా మట్టి, నీరు ఇచ్చి పోయారు గాని ప్రత్యేక హోదా గానీ, ప్యాకేజీ...

Read More..

Ts, Ap Lag Behind In Realty Race

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా వెనుకబడింది.వెనుకబాటుతనంలో ఏపీ అగ్ర స్థానంలో ఉంది.తెలంగాణా మూడో స్థానంలో ఉంది.ఏపీలో రియాల్టీ ప్రాజెక్టులు గరిష్టంగా 45 నెలల జాప్యంతో నడుస్తున్నాయని అసోచాం తెలిపింది.తెలంగాణలో 40 నెలల జాప్యం జరుగుతోంది.రియాల్టీ...

Read More..

Governments Have Fallen Because Of Price Rise Of Onions

ప్రస్తుతం దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి.ప్రధానంగా కందిపప్పు , ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.ధరలు తగ్గించాలని ప్రజలు మొత్తుకుంటున్నారు.ఈ విషయంలో కేంద్రాన్ని ప్రతిపక్ష పార్టీలే కాకుండా భాజపా మిత్ర పక్షాలు కూడా విమర్శిస్తున్నాయి.కొంతకాలంగా భాజపాను యమ తిప్పలు పెడుతున్న...

Read More..

Writers Hold Protest March In Delhi

దేశంలో పెరిగిపోతున్న అసహనానికి, దాడులకు నిరసనగా కవులు, రచయితలు, మేధావులు ప్రారంభించిన ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.ప్రముఖ రచయిత్రి నయనతార సేహేగల్ తో ప్రారంభమైన సాహితీవేత్తల నిరసనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి కానీ తగ్గడంలేదు.పలువురు సాహితీవేత్తలను, మేధావులను దుండగులు హత్య చేసినా...

Read More..

Andhra Divided In Haste: Modi

ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత పాట ఎన్నాళ్ళు పాడతారో అర్థం కావడంలేదు.అమరావతి శంకుస్థాపనలో ఈ ముగ్గురూ ప్రత్యేక హోదా గురించిగానీ, ప్యాకేజీ గురించి గాని ఒక్క మాట కూడా మాట్లాడకుండా...

Read More..

Watch: Kcr Speech At Amaravati Event

Telangana Chief Minister K.Chandrasekhar Rao delivered simple and superb speect at Amaravati event.Kcr greeted the people of Andhra Pradesh on the occasion of Vijaya Dasami and he assured support of...

Read More..

Pic Talk: Modi Offering Spectacles To Cbn Grandson

Narendra modi attended the Amaravati capital foundation event.During the historical event of Amaravathi Foundation Ceremony something interesting happened. When Prime Minister Narendra Modi reached the event venue he met Andhra...

Read More..

Revanth Reddy Welcomes Kcr

తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ మంచి పని చేశారని కోడంగల్ ఎమ్మెల్యే , నోటుకు ఓటు కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డి మెచ్చుకున్నాడు.కెసీఆర్ చేసిన మంచి పని ఏమిటి? ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్ళడమే.కెసీఆర్ చేసిన మంచి పని కారణంగా రెండు...

Read More..

Warangal Ls Bypoll On Nov 21

తెలంగాణాలోని వరంగల్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు తేదీ ప్రకటించారు కాబట్టి పోరాటానికి అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి.ఇది పేరుకు ఉప ఎన్నిక అయినా పోరాటం సాధారణ ఎన్నికల స్థాయిలో ఉండే అవకాశం ఉంది.టీఆరెస్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి...

Read More..

Ap Govt To Issue 10 Lakh Jobs In Five Years

అయిదేళ్ళలో పది లక్షల ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమా? నిజంగా అయితే సాధ్యం కాదు.కాని రాజకీయ నాయకులు అరచేతిలో స్వర్గం చూపిస్తారు కదా.ఉద్యోగాల స్వర్గం చూపించిన నాయకుడు అధికారంలో ఉన్నవాడు కాదు.లేని వాడు.ఆయనే ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా...

Read More..

Shiv Sena Targets Pak Actors After Ghulam Ali

పాకిస్తాన్ మీద తీవ్రమైన ద్వేషం ప్రచారం చేస్తున్న భాజపా మిత్ర పక్షం ఇప్పుడు మరో లక్ష్యం పెట్టుకుంది.పాకిస్తాన్కు చెందిన గజల్ గాయకుడు గులాం అలీని ముంబాయిలో, పూనేలో కార్యక్రమాలు చేయనివ్వకుండా అడ్డుకుంది.గులాం అలీ కార్యక్రమాలు కొనసాగించేలా ప్రభుత్వం కూడా ఏమీ చేయలేక...

Read More..

Shocking News About Akhil Movie Release

దసరా కానుకగా రేపు విడుదల అవుతుందని భావించిన ‘అఖిల్‌’ చిత్రం వాయిదా పడ్డ విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా వాయిదాతో అక్కినేని ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశ చెందారు.దాంతో స్వయంగా నాగార్జున రంగంలోకి దిగి విడుదల...

Read More..

Ap Govt Launches Selfie Campaign

మన పాలకులకు పరిపాలన విషయాలకంటే ఇతర హంగులు, ప్రచారాలు ఎక్కువ అయ్యాయి.ప్రధాని నరేంద్ర మోడీ మొదలుపెట్టిన సెల్ఫీల ఫ్యాషన్ దేశమంతా పాకిపోయి అదొక వెర్రిగా , పిచ్చిగా మారింది.తినడానికి తిండి లేకపోయినా ప్రతివారి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.దీంతో ప్రతి ఒక్కరు...

Read More..

Amaravati Foundation Ceremony: Telangana, Punjab Cms To Attend

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు విదేశీ ప్రధాన మంత్రులు వస్తున్నారా? రావడంలేదా? ఈ విషయంలో ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం తెలియదు.ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్, జపాన్ ప్రధానులను ఆహ్వానించారు.సింగపూర్ ప్రధానిని బాబు స్వయంగా ఆహ్వానించారు.కాని ఆహ్వానితులకు సంబంధించి అందుతున్న సమాచారంలో ఇద్దరు ప్రధానులు...

Read More..

Digvijay Singh Comments On Amaravathi Lands

ఏపీ రాజధాని అమరావతి లోని విలువైన భూములు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీయుల చేతుల్లో పెడుతున్నారా? బాబును వ్యతిరేకించే నాయకులంతా ఇదే మాట చెబుతున్నారు.ఈ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా కొన్ని ఆంగ్ల పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి.అమరావతి నిర్మాణంలో పాలు...

Read More..

Congress Leaders Not To Attend Amaravati Foundation Ceremony

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లకూడదని ఏపీ కాంగ్రెస్ నాయకులు వెళ్ళడం లేదు.ప్రభుత్వం తమను సరైన రీతిలో మర్యాదపూర్వకంగా ఆహ్వానించలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.వై కా పా అధినేత జగన్ బాటలోనే నడవాలని నిర్ణయించారు.జగన్ మాదిరిగానే రైతుల భూములు బలవంతంగా గుంజుకున్నారని...

Read More..

Congress Leader Palvai Lashes Out At Trs Government

తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ మీద జనం రాళ్ళు వేసే రోజు ఎంతో దూరంలో లేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి జోశ్యం చెప్పారు.ప్రతిపక్ష నాయకుడు జానా రెడ్డితో పోరాడే ధైర్యం లేదని అన్నారు.కెసీఆర్ ఇదే విధంగా పరిపాలన చేస్తే...

Read More..

Chandrababu Gives An Estimation On Amaravati Construction

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కావడానికి పదేళ్ళ సమయం పడుతుంది.ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాకు తెలియచేసారు.అంటే వచ్చే ఎన్నికల నాటికి అంటే 2019 నాటికి అమరావతి నిర్మాణం సగం పూర్తి అవుతుంది.ఆ ఎన్నికల్లో కూడా బాబు గెలిచి అధికారంలోకి...

Read More..

Kcr\'s Approval Puts Ysrcp Leaders In Dilemma

వై కా పా అధినేత జగన్ పశ్చాత్తాప పదుతున్నాడా? ఏ విషయంలో? ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరు కాకూడదని తీసుకున్న నిర్ణయం మీద.తాను తప్పు చేసానని అనుకుంటున్నారా? చంద్రబాబుకు పరమ శత్రువైన కెసీఆర్ కూడా ఆనందంగా అమరావతికి వస్తున్నారు.ఇద్దరు చంద్రులు...

Read More..

Mahbubnagar Puts Brake On Migration

తెలంగాణలోని పాలమూరు అంటే మహబూబ్ నగర్ జిల్లా కరువు జిల్లా అని అందరికీ తెలిసిందే.దేశంలోని ఇతర ప్రాంతాలకు ఈ జిల్లా నుంచే అత్యధికంగా వలస పోతుంటారు.దేశంలో ఎక్కడ ఏ నిర్మాణాలు జరిగినా అక్కడ మహబూబ్ నగర్ జిల్లా కూలీలు ఉంటారు.పాలమూరు వలస...

Read More..

Ap Should Be Accorded Special Status

ఆంద్ర ప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వై కా పా అధినేత జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కోరుతుండగా, కాంగెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి కూడా ఇదే విషయమై మోడీని అడుగుతున్నారు.ఈ మధ్య ఆరు రోజులు నిరాహార...

Read More..

Nbk Helping Hands Wrote Jai Balayya On 1 Lakh Bricks

తెలుగు జాతిని .కీర్తిని ,పౌరుషాన్ని.విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన అన్న నందమూరి తారక రామారావు సాక్షి గా , తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా తెలుగు పార్టీ ఆషాకిరణం మన లెజెండ్ బాలయ్య స్పూర్తితో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి...

Read More..

Bjp Will Decide Chief Ministerial Candidate After Polls

బీహార్లో రెండు కూటముల మధ్య ప్రధానంగా పోటీ జరుగుతున్నది.భాజపా నాయకత్వంలోని ఎన్డీయే ఒకటి.లాలూ పార్టీ ఆర్జేడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ జేడీయూ, సోనియా కాంగ్రెస్ కలిసి ఏర్పడిన గ్రాండ్ అలయన్సు ఇంకోటి.గ్రాండ్ అలయన్సు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ ఎప్పుడో నిర్ణయం...

Read More..

Soil, Water From Telangana For Amaravati

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రతి ఊరి నుంచి, దేశంలోని పుణ్యక్షేత్రాల నుంచి, నదుల నుంచి మట్టి.నీరు సేకరించి తీసుకు రావాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెంటిమెంటు పైకి చాదస్తంగా కనబడుతున్నా ఇది ఒక మంచి పనేనని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఆంధ్రప్రదేశ్...

Read More..

Bjp Government Imposing Its Ideology

నిజమే ….కాంగ్రెస్ వల్లనే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు.పదేళ్ళ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన జనం భాజపా నాయకత్వంలోని ఎన్డీయే కూటమిని బంపర్ మెజారిటీతో గెలిపించారు.దీంతో మోడీ ప్రధాని అయ్యారు.ఇది మనకు తెలిసిన విషయం.కానీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా కాంగ్రెస్...

Read More..

Telangana Cm Gives An Appointment To Ap Cm

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు రమ్మని ఆహ్వానిస్తే వై కా పా అధినేత జగన్ రానని చెప్పడమే కాకుండా అప్పాయింట్మెంట్ కోసం ఇంటికి వెళ్ళిన ఇద్దరు మంత్రులను వెళ్ళగొట్టారు అక్కడి సిబ్బంది.తాను రానని జగన్ స్పష్టం చేసారు కాబట్టి ఆహ్వానం తీసుకురావద్దని...

Read More..

Chandrababu To Meet Kcr To Invite For Amaravati Foundation Ceremony

దాదాపు ఆరు నెలల తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదివారం అంటే ఈ నెల 18 న కలుసుకోబోతున్నారు.ఇది ఆహ్వానం కోసం జరుగుతున్న కలయిక.ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించడానికి కెసీఆర్ ఇంటికి చంద్రబాబు...

Read More..

Kcr Calls Telangana An Investor-friendly State

నాయకులు, పాలకులు యేవో మాటలు చెప్పి సామాన్య ప్రజలను నమ్మించగలరు.వారి సెంటిమెంట్లను ప్రభావితం చేసి తమ రాజకీయ ప్రయోజనాలు సాధించుకోగలరు.కానీ పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను ప్రధానంగా విదేశీయులను నమ్మించడం కష్టం.ప్రజలు పెట్టుబడులు పెట్టారు.ఓట్లు వేస్తారు.కానీ పెట్టుబడిదారులు డబ్బు పెట్టి రిస్క్ చేస్తారు.కాబట్టి వారికి...

Read More..

Verdict For Nda In Bihar Would A Push For Development

అవును ….ఎన్ డీ ఏకు అనుకూలంగా ప్రజలు తీర్పు ఇస్తేనే బీహార్ అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.ఈ రాష్ట్రంలో ఎన్ డీ ఏను గెలిపిస్తే రాజ్య సభలో బలం పెరుగుతుందని, దాంతో కీలకమైన బిల్లులు ఆమోదం పొందే...

Read More..

Anyone With Humanism Will Condemn Dadri Incident

రాజుగారు అంటే పూర్వ కాలం నాటి రాజు కాదు.టీడీపీ నాయకుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు.ఈయన ఇతర నాయకుల్లా ఎక్కువ మాట్లాడరు.రెచ్చగొట్టే ప్రకటనలు చేయరు.భాజపా మిత్ర పక్షమైన టీడీపీకి చెందిన వాడు అయినా మోడీకి అదే పనిగా...

Read More..

Plea Against Pm Dismissed By Top Court

ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన భార్య కలిసి లేరు.చట్టబద్ధంగా విడాకులు తీసుకోకపోయినా దశాబ్దాలుగా విడిగానే ఉన్నారు.ఇందుకు కొట్లాటలు కారణం కాదు.మోడీ తనను వదిలేశాడని భార్య ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు.అల్లా ఉండిపోయారు.అంతే.2014 ఎన్నికలవరకు మోడీకి పెళ్లి అయినట్లు అనేకమందికి తెలియదు.అప్పుడు ఎలా తెలిసింది?...

Read More..

Most Promising State Award For Telangana

The Telangana state government has bagged the ‘Most Promising State of the Year’ award.The award is constituted by CNBCTV18.Jury for the India Business Leader Awards (IBLA) has unanimously selected Telangana...

Read More..

Sushil Modi Asks Lalu To Apologise For Gurudwara Remark

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సిక్కులను అవమానించారా? అవును అవమానించారు అంటున్నారు భాజపా నాయకుడు సుషీల్ మోడీ.సిక్కులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి నాయకులు ఏదో ఒక మాటను పట్టుకొని...

Read More..

Muslims Can Stay But Must Give Up Beef

ఇక్కడే అంటే దేశంలో అని అర్థం.వదిలేయండి అంటే ఆవు మాంసం తినడం వదిలేయాలని అర్థం.ఎవరు వదిలేయాలి? ముస్లీములు.ముస్లీములు దేశంలో ఉండొచ్చు.కానీ బీఫ్ వదిలేయాలని హర్యానా ముఖ్యమంత్రి ఎమ్మెల్ ఖట్టార్ అన్నారు.ఈయన భాజపా ముఖ్యమంత్రి.కరడు గట్టిన ఆరెసెస్ నాయకుడు.గోవును హిందువులు పవిత్రంగా భావిస్తారని,...

Read More..

Shiv Sena Threatens To Disrupt Ghulam Ali\'s Concert In Delhi

పాకిస్తాన్ మీద ద్వేషంతో శివసేన సంగీత విద్వాంసులను అవమానిస్తున్నది.పాకిస్తాన్కు చెందిన ప్రముఖ గజల్ గాయకుడు గులాం అలీని శివ సేన వెంటాడుతున్నది.ఈమధ్య ముంబైలో గులాం కార్యక్రమం ఏర్పాటు చేయగా శివసేన పట్టుదల, నిరసన కారణంగా నిర్వాహకులు గులాం అలీ కార్యక్రమం రద్దు...

Read More..

Kerala Speaker In Trouble

కొందరు నాయకులు అప్పుడప్పుడు విచిత్రమైన వివాదాల్లో చిక్కుకుంటారు.ఎక్కువ మంది నాయకులు చిక్కుకునేది చెప్పుల వివాదంలో.చెప్పుల వివాదం ఏమిటి ? నాయకులకు సహాయకులు ఉంటారు.వీరు నాయకుల సొంత సహాయకులు కావొచ్చు లేదా నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులు కావొచ్చు.నాయకులు అప్పుడప్పుడు సహాయకుల చేత...

Read More..

Jagan Refuses To Attend Amaravathi Foundation Ceremony

రాజధాని శంకుస్థాపన కోసం తనకు ఆహ్వాన పత్రిక పంపవద్దంటూ ప్రతిపక్ష నేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు.ఆహ్వానం పంపించినా తాను రాలేదన్న బండ తనమీద విసరవద్దని జగన్ ఆ లేఖలో తెలిపారు.తనకు ఆహ్వానం పంపి ఆ తర్వాత రాలేదని తన...

Read More..

Won\'t Attend Amaravathi Opening Ceremony

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వై కా పా అధినేత జగన్ హాజరు కాకపోవచ్చని మొదటినుంచి అనుమానాలు ఉన్నాయి.చివరకు దాన్నే నిజం చేశాడు జగన్.శంకుస్థాపనకు తాను హాజరు కావడంలేదని జగన్ స్పష్టం చేశాడు.కేవలం నోటిమాట ద్వారా కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుకు...

Read More..

Ktr\'s Advice To Up Cm Akhilesh Yadav

తెలంగాణా ప్రజలకు వాటర్ గ్రిడ్ ద్వారా తాగు నీరు ఎలా ఇవ్వబోతున్నారో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవకు వివరించారు.గుజరాత్ వాటర్ గ్రిడ్ చూసి తెలంగాణా పాలకులు స్ఫూర్తి పొందారు.తెలంగాణా వాటర్...

Read More..

Akhilesh Yadav\'s Advice For Pm Modi

దేశంలోనే అత్యంత చిన్న వయసు ముఖ్యమంత్రి అయిన ఉత్తర ప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రధాని నరేంద్ర మోడీకే సలహా ఇచ్చారు.పదవిలో, వయసులో అఖిలేష్ కంటే మోడీ చాలా పెద్ద.మోడీ ముఖ్యమంత్రికి సలహా ఇవ్వ వచ్చు.కానీ సీన్ రివర్సు అయింది.అఖిలేష్ ఏమన్నాడంటే…...

Read More..

Ys Jagan May Meet Modi On Ap Special Status

ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుని ఆరో రోజు ఆస్పత్రికి చేరడంతో ఆయన దీక్ష ముగిసింది.ఆస్పత్రిలో చికిత్స ముగిసి, పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యాక ధిల్లీ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు జగన్.ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారు? రాష్ట్రానికి ప్రత్యేక హోదా...

Read More..

Petition Filed In High Court Over Farmers Suicides

తెలంగాణా ఉద్యమంలో చురుకుగా పని చేసిన తెలంగాణా రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం రాష్ట్రం ఏర్పడిన తరువాత అంత చురుకుగా పనిచేయడం లేదని విమర్శలు వచ్చాయి.ముఖ్యమంత్రి కెసీఆర్ నియంతగా వ్యవహరిస్తున్నా, రైతుల ఆత్మహత్యలను పట్టించుకోక పోయినా కోదండ రామ్ నిలదీయడంలేదని కొందరు...

Read More..

Dadri Mob Killing \'part Of Premeditated Strategy Of Bjp\'

యూపీలోని దాద్రీలో రెండు వారాల కిందట గోవు మాంసం తింటున్నాడనే పుకార్తో ఒక ముస్లీమును కొందరు చంపేశారు.ఇది దేశంలో సంచలనం కలిగించింది.బీహార్ ఎన్నికలు జరుగుతున్నా ఈ సమయంలో ఈ ఘటన భాజపా -ఇతర పార్టీల మధ్య చిచ్చు రేపింది.బీజేపీ, బీజేపీయేతర పార్టీలు...

Read More..

Nda Government Extending Support For Ap

ఆమరణ నిరాహార దీక్ష భగ్నం చేసి జగన్ను ఆస్పత్రిలో చేర్చగానే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మళ్ళీ పాత పాట అందుకున్నారు.ఆ పాట అందరికీ తెలిసిందే కదా.ఆంద్ర ప్రదేశ్ను అన్ని విధాల ఆదుకుంటాం.అన్ని రకాల సహాయం చేస్తాం.విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ...

Read More..

Police Foil Jagan\'s Fast, Shifted Him To Hospital

YS Jaganmohan Reddy’s indefinite fast for demanding Special Category Status has been foiled by the cops.The Guntur police forcibly shifted YS Jagan Mohan Reddy to the Government General Hospital to...

Read More..

Police Foil Ys Jagan\'s Fast

నాయకులు చేసే నిరవధిక లేదా ఆమరణ నిరాహార దీక్షల కథల ముగింపు ఒకే విధంగా ఉంటుంది.నిరాహార దీక్ష చేస్తున్న నాయకుడిని నాలుగైదు రోజుల తరువాత ఎత్తేసి ఆస్పత్రికి తీసుకు పోయి బలవతంగా వైద్యం చేస్తారు.అంతటితో నిరాహార దీక్ష భగ్నం అయిపోతుంది.ప్రస్తుతం వై...

Read More..

\'incidents Like Dadri Damage Government\'s Image\'

అధికారంలో ఉన్నవారు అవాస్తవాలు ఎక్కువగా, నిజాలు తక్కువగా చెబుతారు.కానీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఉన్నమాట మొహమాటం లేకుండా చెప్పారు.ఉత్తర ప్ర్రదేశ్ లోనే దాడ్రీలో ఒక ముస్లీము ఆవు మాంసం తిన్నాడని, కొంత దాచాడని సమాచారం అందడంతో కొందరు అతన్ని...

Read More..

Jagan May Go To Coma

YSRCP chief YS Jagan Mohan Reddy’s health condition worsening.Jagan’s fast for achieving special status for AP entered Day 6.Governemtn officials are releasing his health bulletin.Guntur Govt Hospital Superintendent Dr.Ramesh revealed...

Read More..

Ysrcp Leader Parvati Slams Ap Govt

ఎపీకీ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వై కా పా అధినేత జగన్ చేస్తున్న నిరాహార దీక్ష శిబిరంలో ప్రతి రోజు నగరి ఎమ్మెల్యే రోజా నోరు నొప్పి పుట్టే విధంగా మాట్లాడుతోంది.ముఖ్యమంత్రి చంద్ర బాబుపై ఘాటైన విమర్శలు చేస్తున్నది.అయితే ఈ...

Read More..

Revanth Reddy Slams Kcr Over Trs Rule

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జీ హెచ్ ఏం సి ) ఎన్నికల్లో టీడీపీ తప్పనసరిగా గెలుస్తుందని తెలంగాణా టీడీపీ ఎమ్మెల్యే చాలా నమ్మకంగా చెబుతున్నాడు.అంత నమ్మకం ఎలా వచ్చింది? నగర ప్రజలు టీడీపీ మీద అంతగా నమ్మకం పెంచుకున్నారా? గులాబీ...

Read More..

Will Chandrababu Invite Pawan?

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా ఆహ్వానిస్తారు? ఆహ్వానం దేనికో తెలుసుగా? రాజధాని అమరావతి శంకుస్థాపనకు.తనను ఆగర్భ శత్రువుగా పరిగణించి నానా బూతులు తిట్టిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ని ఆయన ఇంటికి వెళ్లి...

Read More..

Kcr Mulls Politburo Revamp

తెలంగాణలో అదికార గులాబీ పార్టీ పోలిట్ బ్యూరో బక్కచిక్కుతుందా? బక్కచిక్కడం అంటే దాని సైజు తగ్గించడం అన్న మాట.ఏ పార్టీలోనైనా పోలిట్ బ్యూరో అనేది విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నతమైన వ్యవస్థ లేదా విభాగం.దీనిలో ఎంత మంది సభ్యులు ఉండాలి అనే...

Read More..

Ys Jagan\'s Deeksha Gets Support From Cpi(m)

ఎపీకి ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న జగన్కు సీపీఎమ్ మద్దతు ఇవ్వడం పెద్ద విశేషం కాదు.సీపీఎమ్ ఏపీ కార్యదర్శి మధు జగన్ దీక్షా శిబిరం దగ్గరకు వెళ్లి తమ పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించారు.సీపీఐ నాయకులే ఇంకా...

Read More..

Now Hardik Fights For Patels In Madhya Pradesh

హార్దిక్ పటేల్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.గుజరాతులో పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు డిమాండ్ ఉద్యమం సాగిస్తున్న 22 ఏళ్ళ యువకుడు.ఇప్పుడు అతను పేరుమోసిన నాయకుడు.తన ఉద్యమాన్ని మధ్యప్రదేశ్కు కూడా విస్తరిస్తానని చెబుతున్నాడు.మధ్య ప్రదేశ్లోనూ పటేల్ సామాజిక వర్గం ఉంది.కాబట్టి అక్కడ కూడా...

Read More..

Congress Extends Support For Ys Jagan\'s Deeksha

ఎపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వై ఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష మొదలుపెట్టాక కాంగ్రెస్ పార్టీ అటువైపు తొంగి చూడలేదు.దీక్షకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.జగన్ బలహీనపడాలని కోరుకోవడంవల్లనే ఆ పార్టీ నాయకులు మద్దతు ఇవ్వలేదని ప్రచారం...

Read More..

Ys Jagan Has Entered The Fifth Day Of Deeksha In Guntur

ఎపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వై కా పా అధినేత జగన్ ప్రారంభించిన నిరవధిక నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది.జగన్ ఆరోగ్యం క్షీణిస్తున్నది.డాక్టర్లు ఆయన్ని పరీక్షించి బలహీనంగా ఉన్నాడని చెప్పారు.తల్లి విజయమ్మ వచ్చి కంట నీరు పెట్టుకుంది.ప్రత్యేక హోదా...

Read More..

First Look: Amaravati Invitation

AP Capital Foundation Ceremony Invitation Card was released by AP CM Chandra Babu Naidu.The invitation had wheel from the Buddha Stupa on one side and the other side it has...

Read More..

Rajahmundry Changed As Rajamahendravaram

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని అనేక నగరాల, పట్టణాల పేర్లు మారిపోయాయి.రాజుల కాలం నాటి అసలు పేర్లు నవాబుల పరిపాలనలో, బ్రిటిష్ పాలకుల హయాంలో మారిపోయాయి.కాలక్రమంలో కొన్ని నగరాలకు, పట్టణాలకు పాత పేర్లను పునరుద్ధరించారు.ఉదాహరణకు మద్రాస్ పేరు చెన్నైగా మారింది.బొంబాయి పేరు...

Read More..

Chandrababu To Invite Kcr For Amaravati Foundation Ceremony

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ను స్వయంగా వెళ్లి ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారు.శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.చంద్రబాబు మంచి నిర్ణయమే తీసుకున్నారు.ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోకపోతే విమర్శలు వచ్చేవి.కెసీఆర్ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి.సాటి...

Read More..

Suicides No Solution

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, చనిపోవడం సమస్యలకు పరిష్కారం కాదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.కర్నాటకలోని కరువు ప్రాంతాల్లో రాహుల్ రెండు రోజులుగా పర్యటిస్తున్నారు.తెలంగాణ, మహారాష్ట్ర, మరి కొన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే కర్నాటక కరువు ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.అక్కడ కాంగ్రెస్...

Read More..

Chandrababu Reveals Amaravati Foundation Invitation

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వాన పత్రం సిద్ధమై పోయింది.ఇది నాలుగు పేజీలుగా ఉంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ఆమోదించారు.బాబు అనేక ఆహ్వాన పత్రాల నమూనాలను పరిశీలించి చివరకు నాలుగు పేజీల ఆహ్వాన పత్రం ఖరారు చేసారు.ఈ ఆహ్వాన పత్రం...

Read More..

Partial Response To Opposition Shutdown In Telangana

రైతుల ఆత్మహత్యల పై ప్రభుత్వ విధానాలను, నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ శనివారం అన్ని ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా నిర్వహించిన బంద్ పాక్షికంగా జరిగిందని సమాచారం.ప్రజల స్పందన తక్కువగా ఉందని కొన్ని మీడియా సంస్థల సమాచారం.అయితే ఇది రైతు సమస్యలపై నిర్వహించిన బంద్...

Read More..

Huge Financial Crisis Stares At Ap Government

ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉంది.దీంతో గత వారం రోజుల నుంచి అన్ని రకాల బిల్లులకు సంబంధించిన చెల్లింపులు ఆపేసింది.మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎటువంటి చెల్లింపులు చేయవద్దని ఆర్ధిక శాఖ ఆని త్రేజరీలకు, పే అండ్ అకౌంట్స్ ఆఫీసులకు ఆదేశాలు...

Read More..

Lalu Will \'remote Control\' Bihar If Grand Alliance Elected

రాజకీయాల్లో సామ, దాన, భేద, దండోపాయం .అని నాలుగు మార్గాలు ఉన్నాయి.ఇద్దరి మధ్య విభేదాలు కల్పించే విద్యను ఇప్పుడు మైండ్ గేమ్ అంటున్నారు.అనుమానాలు కలిగించే తీరుగా ప్రచారం చేస్తే కలిసి ఉన్నవారి మధ్య విభేదాలు వచ్చి విడిపోతారని అంచనా.రాజకీయ నాయకులు చాలా...

Read More..

Naidu To Invite Cm Kcr For Amaravati Fete

ఆంధ్రా రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించే ప్రముఖుల జాబితాలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా ఉన్నట్లు సమాచారం.ఇది వంద శాతం నిజమై ఉంటుంది.ఆహ్వానితుల్లో కెసీఆర్ ఉండాలి కూడా.పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, అందులోనూ తెలుగువాడు.మొన్నటివరకు ఉమ్మడి రాష్ట్రంలోని నాయకుడు.కాబట్టి ఆయన్ను ఆహ్వానించడం...

Read More..

Centre Can\'t Be Blamed For \'local Happenings\'

రాకీయ నాయకులు మాటలు భలే మాట్లాడుతారు.సమయానికి తగిన మాటలు మాట్లాడకపోతే వారు రాజకీయాల్లో మనుగడ సాగించడం కష్టం.ఇందుకు చక్కటి ఉదాహరణ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు.ఆయన మాటల మరాఠీ అనే సంగతి అందరికీ తెలుసు.కాలికి వేస్తే వేలికి, వేలికి వేస్తే కాలికీ...

Read More..

Implement 33 Percent Reservation For Women In Police Force

కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ బస్సు కోసమో, రైలు కోసమో రిజర్వేషన్ చేయించుకోలేదు.అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.మహిళలకు సంబంధించి జరుగుతున్న నేరాలను అదుపు...

Read More..

Why Are You Silent? Lalu Prasad Asks Pm Modi

ఈ పల్లవితో పాపులర్ తెలుగు సినిమా పాట ఉందనే సంగతి తెలుసు.ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ పరిస్థితి ఈ విధంగానే ఉంది.దేశంలో జరుగుతున్న కొన్ని సంఘటనలపై, కొందరు చేస్తున్న కామెంట్ల మీద ఆయన తన అభిప్రాయాలు చెప్పకుండా లేదా ఖండించకుండా మౌనంగా...

Read More..

Ambati Rambabu Hopes Ys Jagan\'s Deeksha Is Fruitful

ఎపీకి ప్రత్యేక హోదా సాధించడానికి వై కా పా అధినేత జగన్ చేస్తున్న నిరాహార దీక్ష గురువారం రెండో రోజుకు చేరుకుంది.ద్వితీయ విఘ్నం కాకుండా సాగినందుకు మంచిదే.అయితే ఈ దీక్షతో హోదా వస్తుందా? ఇది సామాన్యులకు కలుగుతున్న సందేహం.ఈ సందేహాన్ని క్లియర్...

Read More..

Chandrababu Is Kalakeyudu, Balladevudu

చంద్రబాబు నాయుడు ఎవరు? ఈ ప్రశ్నకు జవాబు ఎవరికైనా తెలిసిందే కదా.ఆయన ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి.అది ప్రజలకు తెలిసిన విషయం.కాని వైఎస్సార్సీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజాకు బాబు మరొక మాదిరిగా కనబడుతున్నారు.బాబు ముఖంలో ఆమెకు బాహుబలి సినిమాలోని విలన్లు కనబడుతున్నారు.తమ...

Read More..

Ys Jagan Lashes Out At Chandrababu At Deeksha

వై కా పా అధినేత జగన్ ఎపీలోని గుంటూరులో ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షను ఎలా అర్థం చేసుకోవాలి? ఇది పేరుకు ఆమరణ నిరాహార దీక్ష అయినా నాలుగైదు రోజుల్లో ముగుస్తుందని అందరికీ తెలిసిన సంగతే.ఇది పొట్టి శ్రీరాములు కాలం కాదు...

Read More..

Shiv Sena Opposes Pakistan Singer Ghulam Ali\'s Concert

ద్వేషం విషమై కురిసేవేళ … అని ఓ పాటలో అన్నట్లుగా భాజపా మిత్ర పక్షం శివసేన ద్వేషాన్ని విషంగా కురిపిస్తున్నది.పొరుగు దేశం మీద ద్వేషం ఉండొచ్చు గానీ ఆ దేశానికి చెందిన సంగీత విద్వాంసుడి మీద కూడా ద్వేషం చూపించడం మంచిది...

Read More..

Lalu Prasad, Amit Shah Booked For Exchanging Barbs At Each Other

నాయకులు ఒకరిని ఒకరు తిట్టుకోవడం , అనరాని మాటలు అనుకోవడం రాజకీయాల్లో సాధారణమే.మామూలు రోజుల్లోనే తిట్టుకునే నాయకులు ఎన్నికల్లో పొట్టు పొట్టుగా తిట్టుకోవడంలో ఆశ్చర్యం ఏముంది? తిట్టుకోవడం కూడా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం కిందకే వస్తుంది.ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుంటారు.కాని ఏమవుతుంది?...

Read More..

Show Guts, Attack Pakistan: Shiv Sena Tells Centre

భాజపా మిత్రపక్షమైన శివసేన కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నది.ఏ విషయంలో? పాకిస్త్తాన్ విషయంలో.మీకు దమ్ముంటే పాకిస్తాన్ మీద దాడి చేయండి అని శివసేన కేంద్రాన్ని సవాల్ చేసింది.శివసేన ఆగ్రహానికి కారణం పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు తరచుగా భారత్ మీద దాడులు చేస్తుండటమే.శివసేన తన...

Read More..

Will Ys Jagan Attend Amaravati Foundation Laying Ceremony?

విజయదశమి రోజు అత్యంత ఘనంగా నిర్వహించబోయే ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వై కా పా అధినేత జగన్ హాజరు అవుతాడా? కాడా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదొక చర్చగా మారింది.ప్రధాని నరేంద్ర మోడీని, రాజధాని నిర్మించే సింగపూర్ ప్రధానిని...

Read More..

\'son Of Mallah\' Casts New Vote In Bihar

బీహార్లో భాజపాకు ఒక పడవ దొరికింది.పడవ దొరకడం ఏమిటి? భాజపా నాయకులు నదిని దాటాలా? సముద్రం దాటాలా? దాటాలి.కాని అది నది కాదు.సముద్రం కాదు.ఎన్నికల సముద్రం.అది దాటి విజయం అనే ఒడ్డుకు చేరుకోవాలంటే పెద్ద ఓడతో పాటు చిన్న పడవలు కూడా...

Read More..

Speaker Suspends 28 Opposition Members

Telangana state assembly resumed with stormy note on Mondyay and 28 Members of Assembly from the Opposition barring the MIM were suspended for rest of the Monsoon session.Chaos ruled in...

Read More..