ఎన్నికల నిబంధనల నేపథ్యంలో నేటి రాత్రి 6 గంటల నుంచి 48 గంటల పాటు బల్క్ మెసేజ్ల(గ్రూపులు, గ్రూపులుగా)పై నిషేధిస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.ఎవరైనా బుధవారం సాయంత్రం నుంచి పెద్ద సంఖ్యలో మెసేజ్లు పంపిస్తూ ప్రచారం నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠినంగా ఉంటామని హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్లు హెచ్చరించారు.
.
తాజా వార్తలు