ఆ విధంగా మెస్సేజ్ లు పంపడం చట్ట విరుద్ధం

ఎన్నికల నిబంధనల నేపథ్యంలో నేటి రాత్రి 6 గంటల నుంచి 48 గంటల పాటు బల్క్ మెసేజ్‌ల(గ్రూపులు, గ్రూపులుగా)పై నిషేధిస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.ఎవరైనా బుధవారం సాయంత్రం నుంచి పెద్ద సంఖ్యలో మెసేజ్‌లు పంపిస్తూ ప్రచారం నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

 Restrictions On Group Messages In Telangana-TeluguStop.com

ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠినంగా ఉంటామని హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌లు అంజనీకుమార్, సజ్జనార్‌లు హెచ్చరించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube