శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరపాలి..: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్( RS Praveen Kumar ) కీలక వ్యాఖ్యలు చేశారు.శ్రీధర్ రెడ్డి ( Sridhar Reddy ) హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర డీజీపీని కోరినట్లు తెలిపారు.

 A Comprehensive Inquiry Should Be Conducted Into Sridhar Reddy Murder Rs Praveen-TeluguStop.com

హత్య జరిగి నాలుగు రోజులు అవుతున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

ఈ క్రమంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావుపై( Minister Jupalli Krishnarao ) ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని చెప్పారు.ఈ నేపథ్యంలో కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరామని తెలిపారు.వారం రోజుల్లో న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube