పద్మ అవార్డ్స్.. కన్నీళ్లు పెట్టుకున్న బాలీవుడ్ ఆర్టిస్టులు?

భారత ప్రభుత్వం వివిధ రంగాలలో సేవలు చేసిన వారికి పద్మ అవార్డ్స్ తో సత్కరిస్తుంది.ఈక్రమంలోనే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ అనే అవార్డులతో సత్కారాలు చేస్తుంటుంది.

 Padma Awards Bollywood Celebrities In Emotion Details, Ollywood, Heroine, Hero,-TeluguStop.com

ప్రతి ఏడాది ఇలా ఈ అవార్డులతో ఎంతోమందిని సత్కరించే ప్రభుత్వం ఈ ఏడాది కరోనా వల్ల ఈ అవార్డుల ప్రదానోత్సవం ఆలస్యం అయింది.ఈ క్రమంలోనే నిన్న జరిగిన ఈ పద్మ అవార్డ్స్ వేడుకలో భాగంగా పలువురు బాలీవుడ్ తారలు ఈ అవార్డును అందుకున్నారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ సెలబ్రిటీలు అయినటువంటి కరణ్ జోహార్, కంగనా రనౌత్, ఏక్తా కపూర్ వంటి వారికి ఈ అవార్డులు దక్కాయి.ఈ క్రమంలోనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదగా రాష్ట్రపతి భవన్ లో ఈ అవార్డులను అందుకున్నారు.

ఈ అవార్డును అందుకున్న తర్వాత కరణ్ జోహార్, కంగనా రనౌత్ వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కరణ్ జోహార్ మాట్లాడుతూ.ఇలాంటి పురస్కారం లభించడం ఎంతో గర్వకారణంగా ఉందని తెలియజేశారు.

Telugu Bollywood, Ekta Kapoor, Indian, Kanganan Ranaut, Karan Johar, Padm Awards

అదేవిధంగా కంగనా మాట్లాడుతూఅవార్డు అందుకున్న తరువాత తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ ఈ స్థాయికి రావడానికి ఎన్నో అవమానాలను పడ్డానని ఈ క్రమంలోనే తనకు ఎంతో మంది శత్రువులు కూడ తయారయ్యారని ఈ సందర్భంగా నటి కంగనా రనౌత్ తెలిపారు.ఇక చివరిగా ఏక్తాకపూర్ మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమమైన నాల్గవ అవార్డును అందుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది అంటూ ఆమె ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube