మునుగోడు ఉపఎన్నికపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.జులై 31 వరకు ఉన్న ఓటర్ లిస్ట్ ను పరిగణనలోకి తీసుకునేలా ఈసీని ఆదేశించాలని న్యాయవాది రచనారెడ్డి పిటిషన్ లో కోరారు.

 Lunch Motion Petition In High Court On Previous By-election-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే లాయర్ రచనారెడ్డి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణకు నిరాకరించారు.వచ్చే గురువారం పిటిషన్ ను విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube