పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉద్రిక్తత

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని( Godavarikhani )లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ మేరకు గోదావరిఖనిలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు.

 Tension In Godavarikhani Of Peddapally District ,godavarikhani , Peddapally Dis-TeluguStop.com

మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు రైతు దీక్ష( Rythu Deeksha )కు ఏర్పాట్లు చేశారు.

అయితే ఈ ఫ్లెక్సీలను చింపి వేసిన గుర్తు తెలియని దుండగులు స్టేజీపై నుంచి కూలర్లను కింద పడేసి ధ్వంసం చేశారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చించడంపై పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కావాలనే కొందరు దుండగులు తమను రైతు నిరసన దీక్ష చేయనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో గోదావరిఖనిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube