అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.ముందు తెలిపిన ప్రకారం ఇవాళ రాత్రికి ఆయన హైదరాబాద్ రావాల్సి ఉంది.

 A Little Change In Amit Shah's Telangana Tour-TeluguStop.com

కానీ కొన్ని కారణాల వలన అమిత్ షా రేపు హైదరాబాద్ కు రానున్నారని పార్టీ వర్గాలు చెప్పాయని తెలుస్తోంది.ఈ మేరకు బేగంపేట విమానాశ్రయానికి రానున్న ఆయన నేరుగా గద్వాలకు వెళ్లనున్నారు.

అక్కడ బీజేపీ నిర్వహిస్తున్న సకల జనుల విజయ సంకల్ప సభకు హాజరుకానున్నారు.తరువాత మధ్యాహ్నం 12 గంటలకు నల్గొండ సభ, మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ లో నిర్వహించే సభలకు అమిత్ షా హాజరవుతారు.

సభలు ముగిసిన అనంతరం హైదరాబాద్ కు తిరిగి వస్తారు.ఈక్రమంలోనే రేపు సాయంత్రం బీజేపీ మ్యానిఫెస్టోను ఆయన ప్రకటించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube