ఏలూరు జిల్లాలో బాలుడి కిడ్నాప్ కలకలం..!

ఏలూరు జిల్లాలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది.తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండగా పదేళ్ల బాలుడిని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు.

 Kidnapping Of A Boy In Eluru District..!-TeluguStop.com

అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.మూడు లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్లు సమాచారం.కిడ్నాప్ కు గురైన బాలుడు తంగెళ్లమూడి లక్ష్మీనగర్ కు చెందిన రాజప్రోలు యశ్వంత్ గా గుర్తించారు.కిడ్నాపర్ల బెదిరింపుల నేపథ్యంలో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన రూరల్ పోలీసులు కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే చేధించి, బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube