యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారంలో ఉద్రిక్తత

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.మునుగోడు ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా టీ ర్ స్ మ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి ఇటీవలే బీజేపీ లో చేరిన మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ సవాల్ విసిరారు.

 Tension In Jaikesaram Of Chautuppal Mandal Of Yadadri District-TeluguStop.com

దీంతో అక్కడే ఉన్న కొందరు టీ ర్ స్ కార్యకర్తలు ఆయన ప్రచారాన్ని అడ్డుకున్నారు.ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో టీ ర్ స్ , బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube