కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి..: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ (Telangana Assembly Speaker) గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) కలిశారు.ఈ మేరకు అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆమె విన్నవించారు.

 The Promise Given By Congress Should Be Kept Mlc Kavitha Details, Mlc Kavitha, T-TeluguStop.com

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (Reservations) ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్న ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ (Congress) ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు.అలాగే దీనిపై ఏప్రిల్(April) 11వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube