లిక్కర్ కేసులో అరుణ్ పిళ్లై పిటిషన్ పై సుప్రీంలో విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ పిళ్లై( Arun Pillai ) పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు అరుణ్ పిళ్లై పిటిషన్ పై జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ( Justice Abhay Oka, Justice Satish Chandra Sharma ) ధర్మాసనం విచారణ జరిపింది.

 Hearing In The Supreme Court On The Petition Of Arun Pillai In The Liquor Case ,-TeluguStop.com

అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న అరుణ్ పిళ్లై తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ పై ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube