భారత్ జోడో యాత్రలో పిల్లలతో కలిసి రాహుల్ గాంధీ రన్నింగ్

జడ్చర్ల పరిధిలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డి కలిసి ఫిట్నెస్ ఫర్ జోడో యాత్రను కాసేపు నిర్వహించారు.

 Rahul Gandhi Running With Children In Bharat Jodo Yatra-TeluguStop.com

ఇందులో భాగంగా పిల్లలతో కలిసి పరుగు పందెంలో వారు పాల్గొన్నారు.రాహుల్ ముందంజలో నిలిచారు.

మరోవైపు భారీగా హాజరైన అభిమానుల మధ్య యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది.కాగా, రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు నేడు యాత్ర చేరుకోనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube