గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ..: బీజేపీ అభ్యర్థి మాధవీలత

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ను హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత( Madhavilatha ) కలిశారు.ఈ మేరకు సీఈవోను కలిసిన ఆమె ఇద్దరిపై ఈసీకి ఫిర్యాదు చేశారు.

 Owaisi Provocative Comments For Victory Bjp Candidate Madhavi Latha Details, Mad-TeluguStop.com

బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్,( Gaddam Srinivas Yadav ) మరియు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీపై( Asaduddin Owaisi ) మాధవీలత ఈసీకి ఫిర్యాదు చేశారు.హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని, మోదీపై అసదుద్దీన్ ఒవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాధవీలత ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎన్నికల్లో గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube