అభివృద్ధికి ఏకైక గ్యారంటీ ఎన్డీఏ..: మోదీ

రాజమండ్రిలోని( Rajahmundry ) వేమగిరిలో నిర్వహించిన బీజేపీ ప్రజాగళం సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) పాల్గొన్నారు.ఏపీలో మే 13న కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని తెలిపారు.

 Nda Is The Only Guarantee For Development Modi Details, Pm Narendra Modi, Ap Sta-TeluguStop.com

ఏపీలో ఎన్డీఏ సర్కార్( NDA Govt ) రాబోతోందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha Elections ) కూడా ఎన్డీఏ విజయం సాధించబోతోందని తెలిపారు.

ఈ క్రమంలోనే వికసిత భారత్ లో వికసిత ఏపీ అంతర్భాగం కాబోతుందని పేర్కొన్నారు.ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పరాభవాన్ని అంగీకరించిందన్నారు.అభివృద్ధికి ఏకైక గ్యారంటీ ఎన్డీఏ అని చెప్పారు.డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube