రేపు విజయవాడలో పర్యటించనున్న సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( YS Jagan )గురువారం విజయవాడలో పర్యటించనున్నారు.కనకదుర్గమ్మ ఆలయంలో 216 కోట్ల రూపాయలతో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం అన్నారు.

 Cm Jagan Will Visit Vijayawada Tomorrow, Cm Jagan, Vijayawada, Kottu Satyanaray-TeluguStop.com

అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు.ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ( Kottu Satyanarayana ), ఆలయ ఈవో, సీపీ కాంతిరానా టాటా( CP Kantirana Tata ) పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ దుర్గమ్మ గుడిని 225 కోట్ల రూపాయలతో పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అమ్మవారి ఆలయాన్ని తీర్చబోతున్నట్లు చెప్పుకొచ్చారు.గురువారం ఉదయం సీఎం జగన్ శంకుస్థాపన చేయబోతున్నారు.ఎన్నికల సమయంలోనూ అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలగదు.

నాలుగు అంతస్తులు ఆటోమేటిక్ కార్ పార్కింగ్ శబ్దం చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు.దీంతో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.

కొండ చర్యలు పడకుండా కూడా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.అంతేకాకుండా.

నిరుపయోగంగా వదిలేసిన క్యూ లైన్ లకు ర్యాంపు నిర్మించబోతున్నట్లు పేర్కొన్నారు.సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube