ఢిల్లీ, హర్యానా మధ్య వాటర్ వార్..!!

ఢిల్లీ, హర్యానా( Delhi, Haryana ) మధ్య వాటర్ వార్ నడుస్తోంది.దేశ రాజధాని ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్, చిత్తరంజన్ పార్క్ వంటి పలు ప్రాంతాల్లో ప్రజలు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు.

 Water War Between Delhi And Haryana..!! ,delhi, Haryana , Delhi Jal Board:-TeluguStop.com

యమునా నది నుంచి హర్యానా నీటి విడుదలను ఆపేసింది.దీంతో దక్షిణ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ మరియు నైరుతి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.

ఈ క్రమంలో ప్రజల నీటి కష్టాలను తీర్చేందుకు ఢిల్లీ జల్ బోర్డు( Delhi Jal Board ) రంగంలోకి దిగింది.ఇందులో భాగంగా ట్యాంకర్ల ద్వారా రేషన్ పద్ధతిలో వాటర్ సప్లై చేస్తుంది.

రోజు రోజుకు నీటి కష్టాలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం హర్యానా సర్కార్ తో చర్చలు జరుపుతుంది.ఇప్పటికే నీటి సమస్యపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన ఢిల్లీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube