50 కోట్ల ప్రజాధనం నీళ్ళ పాలు

హర్యానాలో 50 కోట్ల ప్రజాధనం నీళ్ళ పాలు కాబోతున్నది.ఇంత డబ్బు నీళ్ళ పాలు చేయడానికి నీళ్ళు ఉన్నాయా అంటే లేవు.

 Rs. 50 Crores To Promote Mythological River-TeluguStop.com

మరి నీళ్ళ పాలు చేయడం ఏమిటి? మన పురాణాల్లో సరస్వతి నది ప్రస్తావన ఉంది.గంగా, యమునా, సరస్వతి అని అనడం మనకు తెలుసు.

గంగ, యమున మనకు కనబడుతున్నాయి.కాని సరస్వతి కనబడదు.

దీన్ని అంతర్వాహిని అంటారు.అంటే భూమి అడుగున ప్రవహిస్తుంది అంటారు.

ఈ నదిని బయటకు తీయడం సాధ్యమేనని పరిశోధకులు అంటున్నారు.హర్యానాలో ఉన్నది మతపరమైన ఆలోచనలు ఉన్న భాజపా ప్రభుత్వమే కాబట్టి ఈ నదిని బయటకు తీయడానికి 50 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.7 అడుగుల లోతున సరస్వతి నది నీరు కనబడిందని పరిశోధకులు చెప్పారు.సరస్వతి నది కట్టు కథ కాదని, అది నిజంగానే ఉందని చాలా ఏళ్ళ కిందటే ఇండియా టుడే కథనం ప్రచురించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube