ఘనంగా నూలు పౌర్ణమి వేడుకలు...

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) బోయినపల్లి మండలం కొత్తపేటలో పద్మశాలి సమాజ సేవ సంఘం ఆధ్వర్యంలో నూలుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పద్మశాలి కులస్తులు స్థానిక రామాలయంలో సామూహిక యజ్ఞోపపీతం (జంధ్యాలు ధరించారు) నిరహించారు.ఆలయ అర్చకులు జంధ్యాలకు ప్రత్యేక పూజలు చేసి పద్మశాలి కులస్తులకు ఇవ్వగా వారు నూతన జంధ్యాన్ని ధరించారు.

 Celebrating Nulu Purnami In Grand Style Rajanna Sirisilla , Raksha Bandhan, Jand-TeluguStop.com

అంతం ముందు పద్మశాలి కులస్తులు రామాలయం( Ram temple )లో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం భజనలతో ఊరేగింపుగా పురవీధులు తిరుగుతూ రాఖీ పౌర్ణమి( Raksha Bandhan ) ప్రాముఖ్యతను తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ద్యావనపల్లి శ్రీహరి, బోయనపల్లి మండల పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిందం వేణు,ఆలయ కమిటీ అధ్యక్షులు గుండె కార్ల రమేష్,ద్వావన పల్లి కమలాకర్, దుంపెటి రాములు, ద్యావనపల్లి రవీందర్ ,ద్యావనపల్లి విటల్, చిందం కృష్ణ హరి, దుంపేటి లక్ష్మీనారాయణ, దుంపేటి కర్ణాకర్, ఆడెపు భూమయ్య,ద్యవనపల్లి వెంకటేశం, బూర్ల ఫణీంద్ర, దుంపెటి సాగర్ లు ఉన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube