వల్లంపట్ల గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఢీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఢీ.ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ కు ఆర్టీసీ ప్రయాణికులకు తీవ్ర గాయాలు.

 Rtc Bus Tractor Accident In Vallampatla Village, Rtc Bus Tractor Accident , Vall-TeluguStop.com

ఆర్టీసీ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ఇల్లంతకుంట నుండి సిరిసిల్లకు వెళ్తున్న క్రమంలో ఎదురెదురుగా ఢీకొన్న ఘటన.క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube