నదుల అనుసంధానం ద్వారా ఏపీలో ప్రతి ఎకరాకు నీరందించే ప్రయత్నం చేశాం.ఇరిగేషన్ కోసం టీడీపీ( TDP ) హయాంలో 68 వేల కోట్లు ఖర్చు పెట్టాం.
వైసీపీ ప్రభుత్వంలో కేవలం 22 వేలు మాత్రమే ఖర్చు చేశారు.రాయాలసీమ ప్రాజెక్టుల కోసం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 12,441 కోట్లు ఖర్చు పెట్టాం.వైసీపీ వచ్చిన తర్వాత 2011 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం సిగ్గు లేదా? ఇరిగేషన్ కోసం టీడీపీ హయాంలో బడ్జెట్టులో 9.63 శాతంకేటాయిస్తే.వైసీపీ.ప్రభుత్వం 2.35 శాతం మాత్రమే ఖర్చు పెట్టింది.రాయలసీమ ద్రోహులు మీరు కాదా రాయలసీమ కు నీళ్లిస్తే రతనాల సీమ అవుతుంరాయలసీమ కు గుండె లాంటి ముచ్చుమర్రి ప్రాజెక్టు ను వదిలేశారు ప్రజలకు అవసరమైన 102 ప్రాజెక్టులు ప్రి క్లోజర్ చేశారు.
పూర్తినికాదని తెలిసిన రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు 38 వేల కోట్ల టెండర్ ఎందుకు పిలిచారు రాయలసీమను నాశనం చేయడం దుర్మార్గంజగన్( CM Jagan ) పోవాలి….సీమలో సిరులు పండాలి ఎప్పుడూ ఏ సీఎం కూడా రాయలసీమ కు ఇంత ద్రోహం చేయలేదు బూతులు తిట్టడం కాదు…ధైర్హం ఉంటే ప్రజలు కు సమాధానం చెప్పండి టీడీపీ వస్తుంది…రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది.
సిగ్గుతో తలవంచుకుని రాయలసీమకు క్షమాపణ చెప్పాలి
.