హైదరాబాద్ లో( Hyderabad ) ఏసీబీ సోదాలు కలకలం సృష్టించాయి.ఈ మేరకు సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావు( CCS ACP Uma Maheswar Rao ) నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ( ACB ) తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ఉన్న ఇంటితో పాటు ఆరు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు.
కాగా సాహితి ఇన్ ఫ్రా కేసులో ఉమా మహేశ్వర్ రావు విచారణ అధికారిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.