ఏపీ రాజకీయాలపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.జగన్ ( Jagan ) అనేక పథకాలు ఇచ్చినప్పటికీ గెలిచే పరిస్థితి లేదని చెప్పారు.
జగన్ అందించిన ఉచిత పథకాలకు ఆయన ఇంటిలో కూర్చున్నా చాలన్న కిషన్ రెడ్డి ఏపీలో అలాంటి పరిస్థితి లేదన్నారు.ఈ క్రమంలోనే తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను( KCR ) ఓడించిన తరహాలో ఏపీలో జగన్ ను అహంకారమే ఓడిస్తుందని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.
అయితే జగన్ ఏపీలో అభివృద్ధిపై దృష్టి పెడితే మరో విధంగా ఉండేదని పేర్కొన్నారు.