వైసీపీ ప్రభుత్వంపై జనసేన నేత నాదెండ్ల ఫైర్

వైసీపీ ప్రభుత్వంపై జనసేన నేత నాదెండ్ల మనోహార్ మండిపడ్డారు.ప్రభుత్వానికి మానవత్వం లేదన్నారు.

 Janasena Leader Nadendla Fire On Ycp Government-TeluguStop.com

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను పట్టించుకోలేదని విమర్శించారు.జగన్ సీఎం అయ్యాక ఒక్క గుంటూరు జిల్లాలోనే 281 మంది కౌలు రైతులు బలవన్మరణం చెందారని చెప్పారు.

రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.రాష్ట్రంలో రైతులను ఆదుకుంటున్న ఏకైక పార్టీ జనసేన అని స్పష్టం చేశారు.

గుంటూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఆయన బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube